తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ అంటే మొదట గుర్తొచ్చే ఒకే ఒక్క వ్యక్తి బ్రహ్మానందం గారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ తో, కామెడీ టైమింగ్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం గారి కామెడీ సినిమాకి ఒక మేజర్ …

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2021 లో 8 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. అయితే, పంజాబ్ …

భార్యాభర్తల బంధం ఎంతో సున్నితమైనది. ఇద్దరి మధ్య సఖ్యత కుదరడం ఒక్కటే ప్రధానం కాదు.. ఇరువురికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అర్ధం చేసుకుని మసలుకున్న వారు అదృష్టవంతులే. కానీ, దురదృష్టవశాత్తు మన దేశం లో …

అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకి మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌ లో టాస్ గెలిచిన …

అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకి మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్‌ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ …

సాధారణంగా క్రికెట్ కి ఇంకా సినిమాలకి మధ్య ఏదో సంబంధం ఉంటుంది. ఈ రెండింటి ద్వారా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ పొందుతారు అనేది ఒక విషయం. అంతేకాకుండా క్రికెట్ రంగంలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు సినిమా రంగంలో ఉన్న సెలబ్రిటీలను ఇష్టపడటం చాలా …

మన తెలుగువాళ్ళకు ఎవరికీ లేనంత క్రియేటివిటీ ఉంది. అందుకే.. మనం ప్రతిదాన్ని మన స్టయిల్ లోకి మార్చేసుకుని ఎంజాయ్ చేస్తాం. వేపకాయంత వెర్రి ఉన్నా అది కూడా కళాపోషణ కిందే లేక్కేట్టేసే కళా పోషకులం మనం. అందుకే.. మన కవులు, సాహితి …

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఇప్పటి కూడా ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోయిన సినిమా ఇంద్ర. 2002 లో వచ్చిన ఈ సినిమాకి బి. గోపాల్ గారు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ గారు నిర్మించారు. ఆర్తి అగర్వాల్, …

ఇల్లరికం వచ్చిన ఓ అల్లుడు చేసిన పనికి ఆ అత్తింటివారు ఆశ్చర్యపోయారు. ఇల్లరికం వచ్చిన అల్లుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. అతనికి ఇంత డబ్బు ఎక్కడనుంచి వస్తుందో కూడా వారికి అంతుపట్టేది కాదు. చివరికి పోలీసులు అక్కడకి వెళ్ళినప్పుడు అతని బండారాన్ని …

రాచరికపు వ్యవస్థ అనేది భారతీయులకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నదే. ఈ ప్రజాస్వామ్యాలు, ఎన్నికలు ఇవేమి లేకముందు రాజుల కాలం లో క్షత్రియులు రాజ్యాలను పరిపాలించేవారు.. అయితే, ఏ ఏ రాజులు ఏయే ఏయే కాలాలలో పరిపాలించారో కూడా మనకు చరిత్ర చెబుతూ …