భారత్ లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి ఆందోళనకరంగా మారుతుంది. అటు ఉత్తర భారత దేశం లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆందోళన కరంగా మారుతుంది కరోనా వృద్ధుతి.మరో వైపు ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి.తాజాగా ఏపీ …

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తి సామర్థ్యాలు మరింత బలపడనున్నాయి.జెట్ ఫైటర్ విమానాల్లో భీకరమైన విమానంగా గుర్తుయింపు పొందిన రఫెల్ జెట్ విమానాలు ఐ ఏ ఎఫ్ అమ్ములపొదిలోకి మరో 10 కొత్త రఫెల్ విమానాలు చేరబోతున్నాయి.2016 లో ఫ్రెంచ్ ప్రభత్వం తో …

సిరీస్ భవితవ్యం తేల్చే మూడవ వన్డేలో భారత్ 50 ఓవర్లలో 329 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.50 ఓవర్లలో భారత ఆటగాళ్లు 48 .2 ఓవర్లు ఆడి ఆలౌట్ అయ్యారు.తొలుత టాస్ గెలిచి భారత్ కు బాటింగ్ అప్పగించిన ఇంగ్లాండ్.మొదట్లో టీం …

పోలీస్ స్టేషన్లలో ఎఫ్ ఐ ఆర్ అన్న పదం ఎక్కువ గా వినిపిస్తూ ఉంటుంది.. ఏదైనా కేసు లో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయింది అంటే అందరు ఆమ్మో అనేస్తూ ఉంటారు. అసలు.. ఎఫ్ ఐ ఆర్ అంటే ఏంటి..? …

ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని …

దేశం లో మరోసారి కరోనా తీవ్రత ఉదృతమవుతుంది.సెకండ్ వేవ్ వచ్చేసిందని ఇప్పటికే పలు రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించారు కూడా తెలంగాణ లో విద్యాసంస్థలు మూతలు పడ్డాయి కూడా.దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు అందిస్తున్నపటికి అది నెమ్మదిగా ప్రజలకి చేరుతున్నాయి అంటూ పలు …

ప్రస్తుతం కేరళలో ఎన్నికలు జరగనున్నాయి వచ్చే నెల 6 కేరళలో ఎన్నికలు జరగబోతుండగా అక్కడ రాజకీయాలు వాడి వేడిగా ఉన్నాయి.మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రి సీనియర్ నేత కేరళను సందర్శించారు..బీజేపీ కొరకు ప్రచారం కోసం పాల్గొన్న రాజ్నాథ్ సింగ్.వామ పక్షాలు అలాగే …

సాధారణంగా సినిమాల్లో ఎవరైనా ఒక యాక్టర్ కి చిన్నప్పటి పాత్ర ఏదైనా ఉంటే ఆ యాక్టర్ పోలికల్లో ఉండే నటులని ఆ చిన్నప్పటి పాత్రకి తీసుకుంటారు. అలా కొన్ని సినిమాల్లో మన హీరోల చిన్నప్పటి పాత్రలో వాళ్ల కొడుకులు నటించారు. ఆ …

వెంకటేష్ దేవి పుత్రుడు సినిమా గుర్తుందా..? ఆ రోజుల్లో ఫాంటసీ మూవీల్లో ఇది కూడా ఒకటి. వెంకటేష్, సౌందర్య జంట గా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లోనే బిగ్ హిట్ అయింది. చాలా భిన్నమైన కథతో దర్శకుడు కోడి రామ …

పుణ్యక్షేత్రాలంటే.. దేవుళ్ళు స్వయంభువు గా వెలసిన క్షేత్రాలు మరియు ప్రత్యేకత కలిగిన క్షేత్రాలు. ఈ క్షేత్రాలలో దేవుళ్ళు, దేవతలు సూక్ష్మ అంశ లో సంచరిస్తూ భక్తులను కాపాడుతుంటారని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి పుణ్య క్షేత్రాలలో మధుర లో నిధివన్ కూడా …