రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ బాహుబలి చిత్రంతో ప్రస్తుతం ఇండియా టాప్ స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన …
అనంతపురంలో తన టిక్ టాక్ ప్రేమాయణం విఫలం అయిందని కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాలలోకి వెళ్తే పిల్లిగుండ్లకాలనీకి చెందిన 21 ఏళ్ళ ఈడిగ ముత్యాలప్ప స్థానికంగా వాటర్ సర్వీసింగ్ బాయ్గా పనిచేస్తుండేవాడు.మూడు నెలల క్రితం అతనికి కర్నూలు జిల్లా డోన్ ప్రాంతంలో నివసిస్తున్న …
క్రికెట్ లో అతి పొట్టి ఫార్మాట్ అయిన టీ 20 లో నంబర్ వన్ బౌలర్ గా ఎదిగిన ఆఫ్గానిస్థాన్ చిచ్చర పిడుగు రషీద్ ఖాన్ మన తెలుగు వారందరికి సుపరిచితమే.ఇతను ఇప్పటివరకు టీ20 క్రికెట్లో 290 వికెట్లు తీశారు. తమ …
బాహుబలి,సాహా వంటి పాన్ ఇండియా చిత్రాల అనంతరం ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో పూజా హెగ్డేతో కలిసి ‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ …
కరోనా ఇప్పటికే వాణిజ్య రాజధానైన ముంబై లో రోజురోజుకీ విస్తరిస్తూ ముంబై వాసులను వణికిస్తుంది.తాజాగా కరోనా బాలీవుడ్ పరిశ్రమకు పెద్ద దిక్కైన బచ్చన్ ఫ్యామిలీని చుట్టూ ముట్టింది.ఇప్పటికే కరోనా సోకిన అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి …
నెల్లూరు డిగ్రీ స్టూడెంట్ ఆత్మహత్య …సంచలనంగా మారిన వాట్స్ యాప్ చాటింగ్
నెల్లూరు లో డిగ్రీ చదువుతున్న యువతి లైవ్ సూసైడ్ చేసుకున్న సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.యువతి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులో డిగ్రీ చదువుతున్న రమ్యను ముగ్గురు యువకులు వేధిస్తున్నారని యువతి తల్లిదండ్రులు …
ఆర్జీవీ ముద్దు పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఫొటోస్ వైరల్…!
నాకు నచ్చినట్టు సినిమాలు తీస్తా నచ్చితే చూడండి లేకుంటే లేదు అంటూ తెగా స్టేట్మెంట్స్ ఇచ్చే వర్మ.చిత్రాలకు కలెక్షన్స్ రాకున్న ఎప్పుడూ ఏదో ఒక్కటి తీస్తూనే ఉంటాడు.ఒక్క ఫ్లాప్ వస్తానే సినిమాలు రాక అల్లాడుతున్నారు ప్రస్తుత దర్శకులు కాని వర్మకి వరుసగా …
ఏకంగా బ్యాంక్ నే ఫేక్ పెట్టేశారుగా వెలుగులోకొచ్చిన షాకింగ్ న్యూస్
టెక్నాలజీ పుణ్యమో సోషల్ మీడియా పుణ్యమో తెలియదు కాని దొంగల క్రియేటివిటీ రోజుకొకటీ బయటపడుతుంది.తాజాగా తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రూటి లోని ముగ్గురు దొంగలు ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ను ఏర్పాటు చేశారు.ఎస్బీఐ జోనల్ మేనేజర్ ఫిర్యాదు మేర పోలీసులు నిందితులను …
పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్న ప్లాస్టిక్ సమస్యను అరికట్టడానికి భారత్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది.2018లో గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో తొలిసారిగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం మొదలు పెట్టారు. రోడ్లు వేయటంలో ప్లాస్టిక్ ను వాడటం వల్ల …
అక్రమ సంబంధాలు కుటుంబాలను నాశనం చేస్తాయి అని తెలిసి కూడా విలాసాల కోసం తమ సంతోషాల కోసం మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.తాజాగా ఇలాంటి ఓ అక్రమ సంబంధం వల్ల అన్యం పుణ్యం ఎరుగని ఓ చిన్నారి మరియు అతని తండ్రి …
