ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది.తాజాగా స్వాతి చినుకులు,బంధం సీరియల్స్ లో నటిస్తున్న భరద్వాజ్ కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దీన్ని స్వయంగా ఆయనే తన ఇంస్టాగ్రామ్ ద్వారా బయటపెట్టారు.నాకు …

కరోనా దెబ్బ ప్రజలు ఇళ్ళ నుండి బయటికి రావాలన్న బయట ఫుడ్ తినాలన్న భయపడిపోతున్నారు.దీనితో రెస్టారెంట్ లు,హోటల్ బిజినెస్ లు పూర్తిగా నష్టాల బాట పడుతున్నాయి.దీంతో అర్థిక వ్యవస్థ పై మరింత భారం పెరుగుతుంది.అందుకే ప్రభుత్వం మీరు ఎంతైనా తినండి కాని …

కరోనా దెబ్బ ముందుగా అనుకున్న ఫంక్షన్స్ అన్నీ దాదాపు అటకెక్కేసాయి.రానా పెళ్లి కూడా ఇలాగే అటకెక్కేసిందేమో అని అందరూ అనుకుంటున్న టైంలో రానా ప్రేయసి మిహికా బజాజ్ తాజాగా ఒక బాంబ్ పెలిచింది. దగ్గుబాటి ఇంట చాలా కాలం తరువాత శుభకార్యం …

సినిమాలకు నిజజీవితాలకు చాలా తేడా ఉంటుంది.ఇది తెలుసుకోకుండా కొందరు ప్రబుద్ధులు సినిమాలలో హీరోలు అందరినీ నవ్వించడానికి చేసిన పనులను నిజజీవితంలో మక్కీ టు మక్కీ కాపీ కొట్టి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒక్కటి బళ్లారిలో చోటు చేసుకుంది.మంజునాథ్ అనే …

తెలుగు వారికి అమృతాన్ని పంచిన గుణ్ణం గంగరాజు స్వీయ నిర్మాణంలో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ లోని బేబీ కావ్య గుర్తుందా?అప్పట్లో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్లతో ప్రేక్షకులను బాగా అలరించింది.ఆ బేబీ కావ్య ఎవరో కాదు? గుణ్ణం గంగరాజు గారి మేన కోడలు …

చైనా తమ దేశంలో పెరుగుతున్న వ్యతిరేకత నుండి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం భారత్ తో లడక్ లడాయి పెట్టుకుంది.కాని ఈ లడాయి చైనా కు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా పని చేసింది.చైనా ధోరణి భారత్ ప్రజలలో చైనా పట్ల విరక్తి, …

కరోనా వైరస్ నివారణకు తాము తయారు చేసిన స్వీట్ పని చేస్తుంది అని ఇటీవల కోయంబత్తూర్ లోని ఒక స్వీట్ షాప్ ప్రచారం చేసింది. ఆ స్వీట్ పేరు ఫోటాన్ స్పీడ్ కరోనా క్యూర్ మైసూర్పా. 45 ఏళ్ల శ్రీరామ్ కు …

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20 వ చిత్రంలో బాగా బిజీగా ఉన్నాడు.చాలారోజుల తరువాత ప్రభాస్ ఫుల్ లెన్త్ లవ్ స్టోరీని చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా UV క్రియేషన్స్ విడుదల చేసింది.ఈ ఫస్ట్ లుక్ …

ప్రభాస్ నటిస్తున్న 20 వ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.తాజాగా ఈ సినిమా కి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ ఈనెల 10వ తేదిన 10గంటలకు విడుదల చేయనున్నామని చిత్ర బృందం(యువీ క్రియేషన్స్ ) ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.అయితే …

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల పై కాల్పులు జరిపి దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ను పట్టుకోవడం కోసం పోలీసులు 40 బృందాలు ఏర్పాటు చేసుకొని ఉత్తరప్రదేశ్‌ అంతా గత కొద్దిరోజులుగా జల్లెడ …