ఆడవాళ్ళకి వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం మనం నిత్యం ఎక్కడో ఒక చోట వార్తల్లో చూస్తూనే ఉంటాము…అది ఎలా పెరిగిపోయిందంటే..గతంలో ఎక్కడో ఒక చోట…కొన్ని సార్లు మాత్రం జరిగే..ఇలాంటి ఘటనలు..ఇప్పుడు ప్రతి రోజు మనకు తారస పడుతూనే ఉన్నాయి..నిజానికి చట్టాల్లో …

ఇటీవల కరోనా కి మెడిసిన్ సృష్టించి కేరళ జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా తన శైలిలో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటోంది.అవేంటంటే దేశంలో అత్యధిక  కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ఇప్పటికీ ఏపీ …

ఆర్ ఆర్ ఆర్ కి షూటింగ్ కష్టాలు తప్పడంలేదు.అన్ని సరిచేసుకుంటున్న సమయంలో ఏదో ఒక రూపేనా ఇబ్బందులు ఎదురుపడుతున్నాయి.ఇప్పటికే 70 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్ …కరోనా వైరస్ వలన వచ్చిన లాక్ డౌన్ కారణంగా..షూటింగ్స్ ,వాయిదా …

బిగ్ బాస్ ఇహ్ ప్రోగ్రాం ఉత్తరాదిన ఫేమస్ అయ్యి..తెలుగు రాష్ట్రాలకి పాకిన ఫివర్ ! తెలుగు లోని ప్రముఖ ఛానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ ఇప్పటికే మూడు సీజన్స్ ని విజయవంతగా పూర్తిచేశారు..బిగ్ బాస్ ప్రసారం అవుతున్న వారాల్లో..చానెల్స్ కి …

ఆపిల్ సంస్థ లోగో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఆపిల్ని ఒక వైపు కొంచెం కొరికినట్టు ఉంటుంది ఆ లోగో. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ లోగో అలా ఎందుకు ఉంటుంది అని? అలా  కొరికిన ఆపిల్ బదులు …

సుశాంత్ సింగ్ రాజపుత్ యంగ్ బాలీవుడ్ హీరో బలవన్మరణం పొందాక…ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.ఒక అగ్ర హీరో స్థాయికి చేరాల్సిన వ్యక్తి ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం..ఏ మాత్రం నచ్చట్లేదు ఫాన్స్ కి..బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సుశాంత్ …

‘జబర్దస్త్’ తెలుగు రాష్ట్రాల్లో..సంచలనమే సృష్టించిన ఒక ప్రోగ్రాం..ఎందరినో ఆర్టిస్టులను తెరపైకి తెచ్చి.వారి టాలెంట్ ని నిరూపించుకునేలా చేసిన ఒక స్టేజ్..బుల్లి తెర నుంచి వెండి తెర కి ప్రమోట్ అయ్యారు కొందరు కమెడియన్స్..తాగుబోతు రమేష్,హైపర్ ఆది,అదిరే అభి,సుడిగాలి సుధీర్,గెటప్ శ్రీను,ఆటో రామ్ …

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన రోజు నుండి మీడియా తన కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ వాళ్ళు బాధ లో ఉండడం వల్ల మాట్లాడనికి ఇష్ట పడలేదు. ఇటీవల సుశాంత్ తండ్రి    కే కే సింగ్ …

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విషయం తెలిసిందే. కరోనా అనుమానితులు రోజరోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అనుమతిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.అయితే కరోనా పరీక్షకు కేవలం 2200 మాత్రమే తీసుకోవాలని ప్రైవేట్ …