మీడియా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరు కరెక్టేనా?   ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చాలా పెద్ద మార్పుకు సంకేతం ఇచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న …

నందమూరి తారక రామారావు గారి వారసుడుగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకుని, టాలీవుడ్ లో అగ్రనటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. బాలయ్యకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన …

‘సీతా రామం’.. ఒక సాధారణ చిత్రంగా ఏ అంచనాలు లేకుండా విడుదలైందీ అద్భుతం. మంచి కథని ఎంతో సున్నితంగా తెరపై ఆవిష్కరించిన హను రాఘవపూడిపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన కథతో పాటు హను రాఘవపూడి టేకింగ్ ఈ సినిమాను ఎక్కడికో …

మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఇష్టంతో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. స్వయం కృషితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమయ్యారు. కెరీర్ మొదట్లో హీరోగా విలన్ గా, …

ఒక ప్రశ్నకి ప్రపంచం మొత్తంలో ఎక్కడినుంచైనా సమాధానం దొరికే చోటు కోరా. ఇందులో ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు పోస్ట్ చేస్తే, దానికి ఎంతో మంది తాము ఏం అనుకుంటున్నాం అనేది వ్యక్తపరుస్తారు. అలా కొంతకాలం క్రితం ఒకరు “మీ …

ముంబయిలోని గేట్‌వే ఆఫ్ ఇండియాకి ఎదురుగా ఉన్న తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌ను అందరూ తాజ్ హోటల్ అనే పిలుస్తారు. సహజంగా గేట్‌వే ‌ఆఫ్ ఇండియాని చూడటానికి వచ్చిన వారంతా ఈ తాజ్ హోటల్‌ ఎదురుగా నిల్చొని కూడా ఫొటోలు దిగుతుంటారు. …

జెనీలియా తెలుగు వారికి బాగా సుపరిచితురాలు అయిన నటి. “బొమ్మరిల్లు” లో హాసిని గా నటించి నవ్వించిన జెనీలియా ను ఎవరైనా అంత తొందరగా మర్చిపోగలరా..? జెనీలియా.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్నాక.. మారీడ్ లైఫ్ …

వీఎన్‌ ఆదిత్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని దర్శకుడు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా వస్తుందంటే.. మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ, లేదంటే కమర్షియల్‌ …

మనం వాడే ఆహార పదార్ధాలలో శనగపిండి, బియ్యప్పిండి, గోధుమ పిండి, మైదా పిండి వంటి పదార్ధాలు కూడా నిత్యావసరాలుగానే ఉన్నాయి. శనగపిండి శనగపప్పు నుంచి తయారవుతుంది. అలాగే.. గోధుమ పిండి గోధుమల నుంచి.. బియ్యప్పిండి రైస్ నుంచి తయారవుతాయి. మరి మైదా …

సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అయిన నారాయణ మూర్తి భార్య. ఈమె కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు. అంతే కాకుండా పలు రచనలు చేసారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం లో కూడా సుధా మూర్తి యాక్టీవ్ గా ఉంటారు. ఈమె ప్రస్తుతం ఇన్ఫోసిస్ …