ఎంత అందంగా ఉండీ, చక్కటి పలువరస ఉండీ, హాయిగా నవ్వగలిగి ఉండీ ఏం లాభం? దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఆ అందం మొత్తం వృధాగా పోతుంది. దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. తెల్ల‌గా ఉండాల‌నే ఎవ‌రైనా కోరుకుంటారు.అందమైన …

చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు.అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మ‌న‌కు అనేక ర‌కాల లాభాలే ఉన్నాయి. ఆ విష‌యం …

విజృంభిస్తున్న కరోనా కారణంగా దాదాపు దేశంలో పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో సెలబ్రిటీల దగ్గర నుండి సామాన్య ప్రజల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరికి తోచిన సహాయం వారు చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.లాక్ డౌన్ …

పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు. పచ్చ కండువా కప్పుకుని మల్లెపూల వాసన సువాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఎం చేసారని ఇచ్చారు? మల్లెల మరపు మెరుపు నలిపిన కథలు చెప్పారు కనుక?? లేదా అధికారం …

సాయంత్రం 6 గంటలకు నేను మా ఇంటి దగ్గరలోని ఒక కూరగాయల షాపుకు వెళ్ళాను. నాకు కావలసిన కూరలు తీసుకుంటుండగా, షుమారు 60 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి వచ్చి దాదాపు 50 కట్టల పాలకూర తీసుకున్నాడు. అది గమనించిన ఆ …

‘భీష్మ’ సినిమాతో సక్సెస్ సాధించి అసలే ఊపుమీద ఉన్న హీరో నితిన్. ఇటీవలే పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాడు ఇకపోతే తన తదుపరి సినిమా అట్లూరి వెంకీ దర్శకత్వం లో రాబోతుంది. టైటిల్ ‘రంగ్ దే.నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది.సినిమా …

విషాదంలో నుండి వినోదం పుడుతుంది అంటే ఇదేనేమో.. లాక్ డౌన్ పాటించండి, ఇళ్లల్లోనుండి బయటకు రాకండి బాబూ అంటూ  చేతులెత్తి మొక్కారు, లాఠీ పట్టి కొట్టారు అయినా కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాంటి వారికి చెప్పి చెప్పి విసిగిపోయిన పోలీసులు …

హృదయం కాలేయం సినిమా తో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన హీరో బర్నింగ్ స్టార్ ‘సంపూర్ణేష్ బాబు’ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు ‘హృదయం కాలేయం’ తో మొదలు పెట్టి , బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు …

లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్స్ క్యాన్సల్ అయ్యాయి. సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. ఇంట్లో పనులు చేస్తూ ఛాలెంజ్ పెడుతున్నారు. ‘బి ది రియల్‌ మ్యాన్‌’ చాలెంజ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో దుమ్ము లేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ …

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా తాకిడికి అల్లకల్లోలమవుతున్నాయి. మనదేశం మాత్రం ముందస్తుగా లాక్ డౌన్ ప్రకటించింది. అయినప్పటికి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కావాలసిన అన్ని రకాల చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా మొబైల్ వైరాలజి ల్యాబ్ ని ప్రారంభించారు..దేశంలోనే తొలి మొబైల్ …