ఒకే ఒక జీవితం ..జీవితం చాలా విలువైనది ..అందులోనే యువత జీవితం చాలా ముఖ్యమైనది.ఎన్నో ఆశలతో ఆశయాలతో ముందుకు వెళ్తూ కన్న తల్లితండ్రులను బాగా చూసుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంటుంది .కాగా కొత్తగా చేటుచేసుకున్న మార్పులలో మొబైల్ అనేది చిన్న …

రాజమౌళి …ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది పక్క సక్సెస్ ..పరాజయం తెలియని దర్శకుడు ..తెలుగు సినిమా గురించి చులకనగా మాట్లాడుకునే బాలీవుడ్ వాళ్ళని కూడా జయహో రాజమౌళి అని ప్రశంసించేలా చేసిన దర్శకుడు రాజమౌళి ..ప్రభాస్ హీరో గా తీసిన …

ఆకట్టుకునే అందం అందుకుతగ్గ నటన కలిసి ఉన్న హీరోయిన్ రాశిఖన్నా వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు..తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ డేటింగ్ విశేషాలను ఇలా తెలిపారు ..వివరాల్లోకి వెళ్తే .. నాకు 16 యేళ్ళ వయసున్నపుడు నా …

కన్న కొడుకు ఆకలి కేకల కంటే తన పడక సుఖమే ముఖ్యం అనుకుంది ఓ మహాతల్లి .ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు ఆకలితో ఏడ్చి తమను డిస్టర్బ్ చేసాడని ఆగ్రహానికి గురి అయ్యి కన్న బిడ్డను కసిగా కొట్టి చంపేసింది .10 టీవీ …

కరోనా వైరస్ కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..దీంతో బస్సులు ,రైళ్లు ఇతరత్రా రవాణా మార్గాలు పూర్తిగా నిలిచిపోయాయి .ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు ..ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు ..విమాన మార్గాన్ని కూడా ఆపేయడంతో పలు …

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తన అందంతో, అభినయంతోను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది  పాయల్ రాజపుట్. అంతకుముందు కూడా వెండితెరపై మెరిసినా గాని ఆర్ఎక్స్ 100 చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు పాయల్ .. ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు …

మెగా కుటుంబం నుంచి హీరోలే కాదు, హీరోయిన్ కూడా వ‌చ్చింది. మెగా ప్రిన్సెస్ గా తెరంగేట్రం చేసింది నిహారిక. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక‌. ఎంట్రీ గ్రాండ్ గా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. హిట్ అందుకోలేకపోయింది. తర్వాత తమిళ …

“ఇంటర్నెట్ ఫ్రీ బేసిక్స్” అని ఆ మధ్య వస్తే యావత్ దేశం అంతా వ్యతిరేకించింది .. దాని ద్వారా మన డేటా అంతా పరాయివాడిచేతుల్లోకి వెళ్లిపోతుంది.. ఎట్టిపరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదని.. కానీ  ఇప్పుడు మరో దారిలో వచ్చి అదే పని …

అప్పట్లో వచ్చిన “మనీ” సినిమాలో బ్రహ్మీ “ ఖాన్ దాదాతో గేమ్స్ వద్దు శాల్తీలు లేచిపోతాయి” అని అంటాడు. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు సూర్యాపేట అమ్మమ్మ “కరోనాతో అష్టాచెమ్మ వద్దు ఖర్సైపోతారని” అనడమే కాదు ఆచరణలో చూపించింది కూడా.. ఆమె …

ఊరికి వెళ్లడానికి ఎటువంటి రవాణా సదుపాయం లేకపోయినా కాలినడకన, ఖాళీ కడుపులతో ఊరికి చేరిన వలస కూలీలెందరో.. కొందరు మధ్యలోనే ఆగిపోయారు..కాదు ప్రభుత్వాలే ఎక్కడివాళ్లనక్కడ ఆపేశారు..ఎందుకంటే వైరస్ కి మనిషే ప్రధాన వాహకం..అలా మధ్యలోనే ఆగిపోయిన వారికి స్కూళ్లు, ఫంక్షన్ హాల్లే …