ఇటీవల కాలంలో తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మరియు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. అంతేగాక ఎవరైనా వ్యక్తులు తమ ప్రాంతంలో ఫలానా సమస్య ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపితే ఏకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి …

కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే షూటింగ్స్ ఆగిపోయాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో సెలబ్రిటీలంతా.. తమకు నచ్చిన ఏదో ఒక పని చేస్తూ.. దానితోనే అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. కొత్త …

విజృంభిస్తున్న కరోనా కారణంగా దాదాపు దేశంలో పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో సెలబ్రిటీల దగ్గర నుండి సామాన్య ప్రజల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరికి తోచిన సహాయం వారు చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.లాక్ డౌన్ …

చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు.అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మ‌న‌కు అనేక ర‌కాల లాభాలే ఉన్నాయి. ఆ విష‌యం …

ఎంత అందంగా ఉండీ, చక్కటి పలువరస ఉండీ, హాయిగా నవ్వగలిగి ఉండీ ఏం లాభం? దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఆ అందం మొత్తం వృధాగా పోతుంది. దంతాలు ప‌చ్చ‌గా, గార ప‌ట్టి ఉంటే ఎవ‌రికీ న‌చ్చ‌దు. తెల్ల‌గా ఉండాల‌నే ఎవ‌రైనా కోరుకుంటారు.అందమైన …

రుచికరమైన ఆహార పదార్థాలను చూస్తే నోరూరుతుంది. రుచిగా ఉంటే ఇక వెనుకాముందు చూస్కోకుండా లాగించేస్తుంటారు చాలామంది. కానీ అలా తినేయకూడదు. పరగడపున తాగే ఈ టీ, కాఫీ ల వల్ల వారి హర్మొన్లలో అసమతుల్యత ఏర్పడి…తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారట. కాఫీ, టీ …

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని లాక్ డౌన్ ప్రకటించుకుని , ఎక్కడి వారు అక్కడ స్తంబించిపోయారు. మన దగ్గర కూడా స్కూల్స్, కాలేజీలు అన్ని మూతపడిపోయాయి. విద్యార్దులకు రావలసిన స్కాలర్ షిప్లు, ఫెలో షిప్లు పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన నిత్యావసర సరుకులు, …

ఇంట్లో పనిచేసే పనిమనిషి.. పనిచేసి వెళ్లిందా.. జీతం ఇచ్చామా.. అంతవరకే ఉంటారు యజమానులు.. తనెప్పుడైనా సమస్యల్లో ఉంటే కొంచెం డబ్బు సాయం చేసి ఊరుకుంటారు..అంతకుమించి వెళ్లడానికి ఆసక్తి చూపరు..ఎందుకంటే తను పనిమనిషి..తను ఆ ఇంటి పనులు చేయగలదు తప్ప ఎప్పటికి ఆ …