మాములుగా సమ్మర్ అంటే పెళ్లిళ్ల సీజన్ .కానీ ఈ సమ్మర్లో తెలుగు రాష్ట్రాలలతో పాటుగా దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. కానీ అసలు పెళ్లిళ్ల మాట కూడా లేకుండా పోయింది. ఎందుకంటే దేశంలో కరోనా వైరస్ వాళ్ళ …

ప్రపంచం అంత రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ తో ముందుకు దూసుకుపోతుంది . కాగా ఈ ప్రపంచంలో ఎన్నో రకరకాల జంతువూలు పక్షులు ఉన్నాయి .వాటిలో కొన్ని జాతులకు సంబందించినవి అతి అరుదుగా ఉండగా కొన్ని పక్షులు సెల్ ఫోన్ రేడియేషన్స్ వాళ్ళ …

చైనా వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఏ దేశము మినహాయింపు కాదన్నట్టు అన్ని చోట్లకి వ్యాప్తి చెంది అంతటా విజృంభిస్తుంది ..కాగా చైనా లో కరోనా వైరస్ అదుపులోకి వచ్చి ఇప్పుడు అక్కడ అంత సాధారణ …

ప్రపంచమంతటిని కరోనా వైరస్ వణికిస్తుంది ..కాగా భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది .ప్రతి రోజు కరోనా మరణాల సంఖ్య ,వ్యాధి బారిన పడుతున్నవారు మరియు అనుమానితుల సంఖ్య పెరుగుతూ పోతుంది . ఇలాంటి  పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స …

వివాహిత పైగా ప్రేమ వివాహం …భర్త కొనిచ్చిన కొత్త మొబైల్ తో టిట్క్ టాక్ వీడియోలు చేసింది .దీంతో విపరీతంగా ఫాన్స్ పెరిగిపోయారు ఫేమస్ అయింది..వారిలో కొంతమందితో వ్యక్తిగతంగా పరిచయాలు పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకుంది ..తన గుట్టు బయట పడడంతో …

సామాన్య ప్రజలు సెలబ్రెటీలు అందరు సోషల్ మీడియా ఎక్కువగా వినియోగించడం వలన సామాన్య ప్రజలకు సెలబ్రెటీలకు వుండే దూరం గణనీయంగా తగ్గిపోయింది …సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు తమకి సంబందించిన వీడియో లను ఫోటో లను తాజా సమాచారమంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ …

జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ. బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అనసూయ. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు …

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ సోదరి శ్రీలక్ష్మి కనకాల మరణించారు. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల, లక్ష్మీ దేవి కనకాల ఏకైక కుమార్తే , రాజీవ్ ఏకైక సోదరి శ్రీలక్ష్మి అనారోగ్యంతో …

సెలబ్రిటీస్ పై మండి పడుతూ ట్వీట్ చేసింది సానియా మీర్జా.. హఠాత్తుగా ఈమెకి సినిమా వాళ్లపైన ఎందుకు కోపం వచ్చింది చెప్మా? అనుకుంటున్నారా కాని, సానియా కోపంలో కూడా అర్దం లేకపోలేదు . ఎప్పుడూ బిజిగా వుండే మన సెలబ్స్ ఇప్పుడు …

లాక్ డౌన్ ప్రకటించింది బుద్దిగా ఇంట్లోకూర్చోమని.. మరీ అత్యవసరం అయితే బయటికి రావొచ్చని ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ ఇతరత్రా విభాగాల్ని ప్రజలకు అందుబాటులో ఉంచింది. మరి అర్దరాత్రి వేళ ఏం కొంపలు మునిగిపోతున్నాయని బయటికి …