తెలుగులో మంచి క్రేజ్ ఉన్న రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్. ఈ సీజన్7 లో రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి అందరూ అతని …
AADIKESAVA IN OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న ఆది కేశవ…. స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రేజీ హీరోయిన్ శ్రీ లీల జంటగా వచ్చిన చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం ధియేటర్లలో ఫ్లాప్ అయింది. మంచి ఎక్స్పెక్టేషన్స్ నడుమ విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు.రొటీన్ చిత్రంగా మిగిలిపోవడంతో నిర్మాతలకు నష్టాలు …
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనా కారణంగా ఎంతో మంది అనాధలుగా మిగిలారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడేలా చేసింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ …
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బర్రెలక్క చాలా సెన్సేషన్ సృష్టించింది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి ఎమ్మెల్యేగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే బర్రెల కి కేవలం 5000 పైబడి ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా కూడా తాను బాధపడటం …
జుట్టు రాలిపోవడం, చుండ్రు, జుట్టు తెల్లబడడం, బట్టతల ఇలా చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎక్కువ మంది బట్టతలతో ఇబ్బంది పడుతూ వుంటారు. నిజానికి బట్టతల మగవారి అందాన్ని తగ్గించేస్తుంది. దీని కోసం మగవాళ్ళు చాలా రకాల పద్ధతులను …
నందమూరి కథానాయకుడు, సీనియర్ ఎన్టీఆర్ మనవడు చైతన్య కృష్ణ లేటు వయసులో లేటెస్ట్ గా సినిమా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పేరు బ్రీత్. డిసెంబర్ 2న విడుదలై ఫ్లాప్ ని మూట కట్టుకుంది. కానీ నందమూరి చైతన్య కృష్ణ నటనకు …
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..? వీరిద్దరిలో ఎక్కువ జీతం తీసుకునేది ఎవరంటే..?
భారత రాజ్యాంగం లోని 164వ ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రులను గవర్నర్ అపాయింట్ చేస్తారు. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు 10 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. దేశానికి ప్రధాన మంత్రి ఎలాగో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగా. రాజ్యాంగ బద్ద పదవులు ఉన్న ప్రతి …
పాకిస్థాన్లోని శ్రీరాముని గుడిని ఇలా ఉపయోగించుకుంటున్నారా..? ఇదెక్కడి దారుణం..?
శ్రీ రాముడు హిందువుల ఆరాధ్య దైవం. హిందువులంతా ఎదురు చూస్తున్న రామ జన్మ భూమి అయోధ్యలో సరయు తీరాన రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇప్పటికే బాల రాముడు అయోధ్యలో కొలువుదీరే ముహార్తాన్ని కూడా నిర్ణయించారు. రామ మందిరానికి సంబంధించిన …
ఉమ్మడి వరంగల్లో ఎమ్మెల్యే, మంత్రులు, కలెక్టర్లు ఆడవాళ్లే… ఆ 5 మంది మహిళలు ఎవరంటే.?
వరంగల్ లో మహిళల రాజ్యం ఏర్పడింది. చాలా కాలంగా మహిళలు అనేక రంగాలలో రాణిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. సొసైటీలో ఆడవాళ్ల అధికారం ఎందరో ఆడవాళ్ళకి స్ఫూర్తిని ఇస్తుంది. ఇప్పుడు వరంగల్ లో అలాంటి ఒక మహిళల రాజ్యం పలువురు దృష్టిని …
ముంబయి పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం గురించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఆ మధ్య పాకిస్థాన్కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకోసం అతని మొదటి భార్య జుబీనా జరీన్ విడాకుల ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే గత ఏడాది సెప్టెంబర్లో …
