ఈ సంవత్సరం దసరా సినిమాతో హిట్ కొట్టిన నాని, ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో నాని పక్కన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో నాని …

తెలంగాణలో ఎలెక్షన్స్ హడావుడి ప్రారంభం అయ్యింది. రాజకీయ పార్టీలన్ని ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.  బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ మీటింగ్ తో ఎలెక్షన్ల శంఖారావం పూరించారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. సీఎం …

గుప్పెడంత మనసు సీరియల్ గత కొన్ని రోజులుగా ఆసక్తికరంగా సాగుతోంది. దేవయాని, శైలేంద్ర కాలేజీని పొందడం కోసం ఎన్నో కుట్రలు చేసి, జగతి మేడమ్ ను కూడా చంపేశారు. అయినా ఇంకా కాలేజీ కోసం వారి కుట్రలు కొనసాగుతున్నాయి. జగతి చనిపోయిన …

మనిషిని పోలిన మనుషులు ఉండటమనేది సహజం. ఒక వ్యక్తిని పోలిన వ్యక్తులు ప్రపంచం మొత్తంలో ఏడుగురు ఉంటారట. ఇదంతా మన అందరికీ తెలిసిన విషయమే. మన హీరోయిన్లని పోలిన హీరోయిన్లు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో కొంత మంది ఎవరో …

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డొకోమో. దీన్ని భారతదేశంలో ఎక్కువ శాతం మంది వాడేవారు. అందుకు కారణం వీళ్లు అందించిన సెకండ్ కి ఒక్క పైసా సర్వీస్. అంతే కాకుండా సిగ్నల్ కూడా చాలా …

మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో 20% ఇండియాకే దిగుమతి చేయబడింది అని మనలో చాలా మందికి తెలీదు. ఆ కాలంలో ఇండియాలో 230 మంది మహారాజులు …

మన ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు దారి మధ్యలో కచ్చితంగా ఉండాల్సిన వాటిలో వాష్ రూమ్స్ ఒకటి. అందుకే ప్రభుత్వం వారు కూడా రోడ్డుపై దారి మధ్యలో వాష్ రూమ్స్ ఉండేలాగా ఏర్పాటు చేశారు. అయితే ఏదైనా అత్యవసరమైన వర్క్ లో ఉన్నప్పుడు వాష్ …

కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ గా మన జీవితాల్లోకి చొరబడి.. అతలాకుతలం చేసేసింది కరోనా వైరస్. ప్రశాంతం గా సాగిపోతున్న జీవన గమ్యాన్ని మార్చేసింది. కరోనా ముందు లైఫ్ ఒకలా.. ఇప్పుడు లైఫ్ వేరేలా ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. …

కోలీవుడ్ స్టార్‌ విజయ్ దళపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లియో దసరా సందర్బంగా 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో విజయ్ కి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. యావరేజ్ మూవీ బాక్సాఫీస్ …

వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్‌ను టీంఇండియా 191 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ …