తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 వ తారీఖున జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. నామినేషన్ గడువు ముగిసి ప్రస్తుతం ఎంతమంది కంటెస్ట్ చేస్తున్నారు అనేది ప్రకటించారు. ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ విజయంతో అధికారంలోకి వస్తామని కెసిఆర్, …

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.సినిమా ను డిజిటల్ రైట్స్ కోసం భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు.   మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం …

నిన్న న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. రోహిత్ తన దుకుడైన ఆటతో మంచి …

“ఆర్. ఎక్స్.100 ‘ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘మంగళవారం’. ‘ ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో …

2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ కి దిగి 398 భారీ స్కోరు చేసింది. …

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లు ప్రకటించక ముందే ఆసక్తిని రేపిస్తూ ఉంటాయి. ఎవరు ఊహించని విధంగా ఆ డైరెక్టర్ ఈ హీరో కలిసి సినిమా చేస్తున్నారు అంటూ గాసిప్స్ కూడా వస్తూ ఉంటాయి. పోగలేనిదే నిప్పు రాదు అన్నట్టు …

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన చేసిన మంచి పనులకే చాలామంది ఆయనకు అభిమానులు అయిపోయారు. అయితే పవర్ స్టార్ మరోసారి తన మంచి మనసు చాటు కున్నారు. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ తిరిగి వెనక్కి ఇచ్చేశారు. పవర్ …

ఆర్ధిక సంక్షోభంలో ఫ్యూచర్ రిటైల్ మార్కెట్ ఉంది.దానిని కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకురాక మూసివేత దిశగా సంస్థ పనులు ప్రారంభించింది.ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ లిక్విడేషన్‌ బాట పట్టనుంది. ఈ సంస్థ యొక్క లిక్విడేషన్‌ కోసం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌-ముంబైలో పరిష్కార …

నిన్న జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ భారత్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టింది. ముందు నుంచి కూడా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ఆడిన 9 మ్యాచ్ లలో విజయాన్ని నమోదు చేసుకుని సెమీఫైనల్స్ లోకి అడుగు …

2023 వన్డే ప్రపంచ కప్ ఆఖరి దశకు వచ్చేసింది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఎట్టకేలకు భారత్ న్యూజిలాండ్ ను సెమీస్ లో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. 150 కోట్ల భారత అభిమానులకు …