భారతదేశం అంటే ప్రాచీన దేశం. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశ కట్టుబాట్లు అన్ని కూడా విభిన్నంగా ఉంటాయి. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, విభిన్న మతాలు, అందరూ కలిసిమెలిసి ఉండే విధానం …

మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. స్టార్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచన అందించగా విజయభాస్కర్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ అబౌట్ …

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ పైన జైలు నుండి బయటకు వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ …

టైం కి క్రీజ్ లోకి రాకపోవడం వల్ల కూడా అవుట్ అవుతారని తెలుసా.? టైం అవుట్ రూల్ గురించి అందరికి తెలిసే ఉంటది. కానీ ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో అలా ఎవరు అవుట్ అవ్వలేదు అనుకుంట. శ్రీలంక బాట్స్మన్ ఏంజెలో మాథ్యూస్ …

కొందరు వయస్సుతో సంబంధం లేకుండా వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. ఆరు పదుల వయస్సులో ఉన్న కూడా వారిలోని కామాంధులు నిద్రలేస్తూ ఉంటారు. అలా వారు చేసే పనులు సమాజం తలదించుకునే విధంగా ఉంటాయి. తాజాగా అక్టోబర్ 29న బెంగళూరులో లూలూ …

మాస్ మహారాజ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్సడ్ టాక్ తో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు రవితేజ తన నెక్స్ట్ సినిమా హడావిడిలో పడిపోయాడు.తాను నటిస్తున్న ఈగల్ …

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ ఒకటో తారీఖున జరిగినా విషయం తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ నందు వీరి రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు …

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో జరిగిన ప్రమాదం అందరిని కలిచి వేసింది. 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ మీదకి బస్సు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మరణించారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుండి గుంటూరు వెళ్ళవలసిన మెట్రో లగ్జరీ …

శ్రీకృష్ణుడంటే గీతా సారాంశ బోధ. శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి లభిస్తుందని స్కంద పురాణం చెబుతుంది. ఇక కృష్ణుడి విగ్రహం ఉన్న ఇల్లు సంపదలో నిండుతుందని ఆయనని గృహస్తులు పూజించడం వల్ల గృహాలకు రక్షణ …

ప్రపంచ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలోనూ రోహిత్ సేన విజయాలను నమోదు చేసింది. ఇప్పటికే సెమీస్ లో అడుగు పెట్టిన టీం టేబుల్ టాప్ లో కూడా కొనసాగుతుంది. అయితే భారత్ …