నిద్ర అనేది ఒక మనిషికి చాలా ముఖ్యమైనది. రోజు అంతా ఒక మనిషి ఎంతో పని చేస్తాడు. అంతే చురుగ్గా మరుసటి రోజు కూడా పని చేయాలి అంటే కచ్చితంగా నిద్ర ఉండాలి. అప్పుడే మెదడు విశ్రాంతి తీసుకొని, మళ్ళీ రీఛార్జ్ …

జీవితం అందరికీ సులభంగా ఉండదు. కొన్ని సంఘటనల వల్ల, వారి ఆలోచన విధానం మారి, వారిని ఇంకా బలంగా తయారు చేసి, వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరేలాగా చేస్తాయి. ఈ ఐఏఎస్ అధికారి జీవితంలో ఇలాగే జరిగింది. సవిత ప్రధాన్. మధ్యప్రదేశ్‌లోని …

నట శేఖర కృష్ణ..తెలుగు వెండి తెరకు సరికొత్త ఒరవడులుదిద్దుతూ.. ఆయన పరిచయం చేయని జోనర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. సుమారు 50 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో బాలీవుడ్ లో సత్తా చాటుతూ ఆ సినిమా …

హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత ప్రస్తుతం ప్రచార పనుల్లో ఉన్నారు. తొలి విడత అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ వాళ్లు మాధవి లత పేరుని ప్రకటించారు. అప్పుడు మాధవి లత వార్తల్లో నిలిచారు. ఎంఐఎం అధ్యక్షుడు …

చాల మందికి రాత్రి నిద్ర పోయినప్పుడు కాళ్ళు పెట్టేస్తూ ఉంటాయి. కొంకర్లు పోయినట్లు అవుతూ ఉంటుంది. అయితే రాత్రిపూట ఎందుకు మోకాళ్ళు పట్టేస్తూ ఉంటాయి. మీకు కూడా రాత్రిపూట మోకాళ్ళు లాగుతూ ఉంటాయా..?, పిక్కలు పట్టేస్తూ  ఉంటాయా..? అయితే జాగ్రత్తగా ఉండాలి. …

ఐపీఎల్ 2024 లో నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో జరిగిన మ్యాచ్ లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఊహించని విధంగా విజయం సాధించింది. ఉప్పల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 35 పరుగుల తేడాతో గెలిచింది. …

ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని …

సినిమా అన్న తర్వాత హీరో, ఆయన పక్కన హీరోయిన్ అనే వాళ్ళు చాలా ముఖ్యం. వాళ్ల పెయిర్ బాగుంటేనే, వాళ్ళ మధ్య వచ్చే ప్రేమ కథ కూడా తెర మీద చూడడానికి బాగా కనిపిస్తుంది. కానీ కొంత మంది హీరోయిన్లు సినిమాల …

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా అందరికీ పరిచయం అయ్యారు ముఖేష్ గౌడ. ఈ సీరియల్ లో రిషి అనే పాత్రలో ముఖేష్ నటించారు. ఒకే ఒక్క సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రేక్షకులకి ఈ పాత్ర ఎంత అలవాటు అయ్యారు …

రామాయణం సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. హీరో యష్, రావణాసురుడు పాత్రలో నటిస్తున్నారు. అదే కాకుండా, ప్రముఖ …