చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. చాణక్య నీతి …

టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో భారత్ దారుణ ఓటమి తర్వాత బీసీసీఐ జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా 30 ఏళ్లు దాటిన ఆటగాళ్లను టీ20లకు పరిగణనలోని తీసుకోవద్దని భావిస్తోందని సమాచారం. ఒకవేళ బీసీసీఐ ఆ …

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు  …

సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో విషాదాలు వరుసగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పేరు ప్రఖ్యాతులు పొందిన కృష్ణంరాజు మరణించారు. కృష్ణ మొదటి భార్య అయిన ఇందిరాదేవి కూడా కన్నుమూశారు. ఘట్టమనేని కుటుంబం విషయానికి …

ట్విట్టర్​ను అధికారికంగా కొనుగోలు చేసిన వెంటనే.. సంస్థలో కీలక మార్పులు తీసుకొచ్చారు టెస్లా సీఈఓ మరియు అపర కుబేరుడు ఆయిన ఎలాన్​ మస్క్​. అందులో భాగంగా ప్రవేశ పెట్టిందే బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్. ట్విట్టర్ లో ఇప్పుడు అకౌంట్ కి బ్లూ …

ఆస్ట్రేలియా లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ప్రపంచ విజేతగా నిలిచింది. టాప్ జట్లని ఓడించిన ప్రపంచకప్ సాధించింది. 2019 లో ఇంగ్లాండ్ వన్డే ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ లో జరిగిన హోరా హోరి …

మెల్ బోర్న్ వేదికగా ఆదివారం రోజు టీ t20 ఫైనల్ మ్యాచ్ జరిగింది. లక్ష్యం చిన్నదే అయినా పాక్ జట్టు పోరాడి ఓడిందనే చెప్పాలి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ పాక్ జట్టుని బాటింగ్ కి ఆహ్వానించాడు. కేవలం 137 …

ప్రపంచ కప్ టీ 20 ఫైనల్ విజేతగా ఇంగ్లాండ్ గెలిచింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాక్ ని చిత్తుగా ఓడించి ప్రపంచ టీ 20 ఛాంపియన్ గా నిలిచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ …

ప్రస్తుత కాలం లో వాషింగ్ మెషిన్ లు కూడా నిత్యావసరం అయిపోయాయి. అయితే సాధారణంగా మనం వాషింగ్ మెషీన్‌ని కొనుగోలు చేసేటప్పుడు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే, ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌ను కొనుగోలు చేయాలా ? లేదా టాప్ లోడింగ్ …

టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి కప్ ఖాయమనుకుంటే.. సెమీస్‌లో అత్యంత చెత్తగా ఆడి పరువు తీసుకున్నారంటూ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. ముఖ్యంగా టోర్నమెంట్‌ మొదలైనప్పటి నుంచి కేఎల్‌ రాహుల్‌ని …