నటి పూనమ్ పాండే హఠాన్మరణం చెందారు. మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పూనమ్ పాండే మరణం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో మంది సెలబ్రిటీలు పూనమ్ పాండే మరణానికి సంతాపం తెలుపుతూ పోస్ట్ చేశారు. …

సాధారణంగా ఏదైనా ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ రావడం అనేది కామన్. కానీ ఇప్పుడు ఒక సినిమా మాత్రం ఫ్లాప్ అయినా కూడా దానికి సీక్వెల్ వస్తోంది. ఆ సినిమా వచ్చి కూడా దాదాపు ఏడు సంవత్సరాలు అయ్యింది. …

విదుర నీతి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. విదురుడు ధర్మనీతి పరాయణుడు. ఏది ధర్మమో.. ఏది అధర్మమో చెప్పాలంటే ఆయన తరువాతే ఎవరైనా.. విదురుడు ఎవరో తెలుసా..? ధృతరాష్ట్రుడు, పాండురాజుల తమ్ముడే విదురుడు. కౌరవసామ్రాజ్యానికి సంరక్షకుడిగా ఉన్న విదురుడు రాజ్య క్షేమం …

స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ అభిమానాన్ని పొందుతుంది. ఈ సీరియల్ ని చాలా మంది ప్రేక్షకులు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూస్తున్నారు. ఇందులో హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా ప్రతి క్యారెక్టర్ చాలా …

దృష్టి సరిగా లేనపుడు కళ్ళ పెట్టుకోవడం అనేది సహజమే. ఈ మధ్య కాలం లో చాలా మంది కళ్ళ జోళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే.. కళ్ళ జోడు పెట్టుకునే వారికి కొన్ని అదనపు బాధ్యతలు ఉంటాయి. ఎక్కడకి వెళ్లినా.. వారు తమతో పాటు …

చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఈ పాప ఫోటో చూస్తూ ఉంటె ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తోంది కదా.. మీకు బాగా తెలిసిన అమ్మాయే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మకుటం లేని మహారాణి లా వెలుగొందుతోంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన …

సినిమాల్లో గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి నటించిన సిరీస్ మిస్ పర్ఫెక్ట్ ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బిగ్ బాస్ తెలుగు ద్వారా పేరు సంపాదించుకున్న అభిజిత్ ఇందులో హీరోగా నటించారు. అలాగే ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఈ సిరీస్ …

శృతిహాసన్ మొదట తమిళ చిత్రాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఈ మూవీ ప్లాప్ కావడంతో శృతి హాసన్ కు కలిసి రాలేదు. అదే టైమ్ లో …

సినీ ప్రముఖులకు ప్రతి సంవత్సరం సినిమాలో వివిధ రంగాల్లో వారు చేసిన కృషికి నంది అవార్డు ఇస్తారు. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఈ అవార్డులు గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ అవార్డుల స్థానంలో మరొక అవార్డులు ఇవ్వాలి అని …

అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యి శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇంకా ఎంతో …