ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్‌లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను …

బాల్య వివాహాలు చాలా చోట్ల నిషేధించినా కూడా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. అలా తనకి జరిగిన బాల్య వివాహాన్ని ఒక యువతి ఎంతో కష్టపడి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. వివరాల్లోకి వెళితే. సుశీల బిష్ణోయ్ రాజస్థాన్ కి చెందిన యువతి. …

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాధే శ్యామ్ …

ఐపీఎల్ 2022 కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే క్రికెట్ అంటే భారతదేశంలో ఉన్నక్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది. ఐపీఎల్ మొదలయ్యే ఎన్నో నెలలో ముందునుండే అసలు …

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని వారు అంటూ ఎవరు లేరు. అందరి వద్దా చిన్నదో పెద్దదో స్మార్ట్ ఫోన్ ఉంటూనే ఉంటుంది. అయితే.. మాములుగా మనం ఫోన్ లో కూడా వీడియోస్ తీస్తూ ఉంటాము. ఒక్క నిమిషం పాటు వీడియో ను …

రోజులు మారుతూ ఉన్నా సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్నా కట్నం పై వేధింపులు అలానే కొనసాగుతున్నాయి. న్యాయం జరగాలంటూ అమ్మ నాన్న మిస్ యు అని సూసైడ్ లెటర్ లో రాసి ఆత్మహత్య చేసుకుంది ఒక వివాహిత. ఇక …

తెలుగు రాష్ట్రాలలోని ప్రజల్లో సమ్మక్క-సారక్క జాతర గురించి తెలియని వారుండరు. ఎంతో భక్తి శ్రద్దలతో సమ్మక్క-సారక్కలను కొలుస్తుంటారు. దాదాపు మూడు రోజుల పాటు వేడుకగా జాతరను జరుపుకుంటారు. అయితే.. ఈ జాతర ఎందుకు జరుపుకుంటారు..? ఎప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది …

కొందరు అర్ధరాత్రి దాటాక, తెల్లవారుతుండగా వచ్చే మూడవ ఝాము అత్యంత అశుభమైన దానిగా భావిస్తుంటారు. రాత్రి మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉన్న సమయాన్ని మూడవ ఝాము అని లేదా మూడవ గడియారం అని అంటుంటారు. అయితే …

ఇది వరకు ఎంతో కష్టపడితే కాని పేరు వచ్చేది కాదు. కానీ ఈమధ్య సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో సడన్ గా చాలా మంది స్టార్స్ కింద మారిపోతున్నారు. గుర్తింపు కూడా వస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తక్కువ …

నూతన తారాగణంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ ఫోకస్’ . సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ శంకర్, బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి, సీనియర్ యాక్టర్ సుహాసిని మణిరత్నం, భాను చందర్ లీడ్ క్యారెక్టర్లలో నటిస్తున్నారు. తాజాగా …