కర్ణాటక రాష్ట్రంలో హిజబ్ కలకలం రేపుతోంది. కళాశాలల్లో ముస్లిం అమ్మాయిలు హిజబ్ ధరించి రావడం వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ఉడిపి జిల్లా కుందాపూర్ ప్రభుత్వ కాలేజీకు చెందిన ముస్లిం విద్యార్థినులు హిజబ్ ధరించి కాలేజీకి రావడాన్ని పాఠశాల యాజమాన్యం వ్యతిరేకించింది. …

చాలా మందికి చినజీయర్ స్వామీజీ గురించి తెలిసే ఉంటుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అన్న పేరు చాలా మందికి తెలియదు. కానీ చిన జీయర్ స్వామీజీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఆయన టీవీలలో కూడా …

నటి కాజల్ అగర్వాల్ తాను తల్లి కాబోతున్నట్టు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తర్వాత చాలామంది కాజల్ కి విషెస్ చెబుతూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. కానీ కొన్ని చోట్ల మాత్రం నెగిటివ్ కామెంట్ వస్తున్నాయి. కాజల్ ప్రస్తుతం వెకేషన్ …

బార్లీ గింజలు తెలియని వారెవ్వరూ ఉండరు. అయితే ఎక్కువగా ఈ గింజలను బీర్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. బహుశా అందుకే చాలా మంది వీటిని దూరం పెట్టేస్తూ ఉంటారేమో. కానీ ఈ గింజల వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలిస్తే అస్సలు …

హ్యుండాయ్ మోటర్స్ కు భారత్ లో ఎంత గిరాకీ ఉందొ తెలిసిందే. అయితే.. ఇటీవల ఈ కంపెనీ సోషల్ మీడియా పోర్టల్ ట్విట్టర్ లో పెట్టిన ఓ పోస్ట్ వివాదాస్పదమైంది. కాశ్మిర్ విషయంలో పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ సదరు కంపెనీ …

ప్రతి సినిమాకి అందులో నటించిన వాళ్లే మొదటి ఛాయిస్ అవ్వాలి అని రూల్ లేదు. డేట్ల సమస్య కారణంగానో, లేదా ఇంకేదైనా కారణంగానో ముందు ఒకరికి కథ చెప్పడం తర్వాత వాళ్ళు ఆ సినిమా చేయలేకపోవడం అనేది ఇండస్ట్రీలో చాలా సాధారణం. …

ప్రభుత్వ ఉద్యోగం రావడం అంత సులభం కాదు. ఎంత కష్టపడినా సరే చాలా మంది విఫలమవుతూ ఉంటారు. పైగా కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలుని సాధించింది ఈ అమ్మాయి. …

జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. తన నటనతో, డైలాగ్స్‌తో, డాన్స్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన చాలా …

ఈ మధ్యకాలంలో బయట అందుబాటులో ఉన్న వాహనాలు కంటే ప్రైవేట్ సంస్థలు అందించే క్యాబ్ సర్వీసెస్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దానికి ప్రముఖ కారణం సెక్యూరిటీ. అయితే వీటిలో ఓలా మరియు ఊబర్ సంస్థలు చాలా పాపులర్ అనే చెప్పాలి. కానీ …

హిందూ ధర్మం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అస్థికలను తీసుకు వెళ్లి పవిత్రమైన నదిలో కలుపుతారు. అలా చేయడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని అంటూ ఉంటారు. అలానే వ్యక్తి చనిపోయిన తర్వాత వివిధ రకాల …