RR మ్యాచ్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్…బిర్యానీ తినండి మామ అంటూ SRH ఫాన్స్.!

RR మ్యాచ్ గెలవడంపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్…బిర్యానీ తినండి మామ అంటూ SRH ఫాన్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి, రాజస్థాన్ రాయల్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడా తో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ ‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దాంతో కే ఎల్ రాహుల్ (46: 41 బంతుల్లో 3×4, 2×6) తో కలిసి, మన్‌ దీప్ సింగ్ (0) ఇన్నింగ్స్ ప్రారంభించారు. తర్వాత వచ్చిన క్రిస్‌గేల్ (99: 63 బంతుల్లో 6×4, 8×6) స్కోర్ చేశారు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నికోలస్ పూరన్ (22: 10 బంతుల్లో 3×6) చేయగా, చివరిలో మాక్స్ ‌వెల్ (6 నాటౌట్: 6 బంతుల్లో 1×4) చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలర్లలో జోప్రా ఆర్చర్ రెండు వికెట్లు, బెన్‌ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టారు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 185 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ బెన్‌ స్టోక్స్ (50: 26 బంతుల్లో 6×4, 3×6) రాబిన్ ఉతప్ప (30: 23 బంతుల్లో 1×4, 2×6) తో కలిసి 5.3 ఓవర్లకి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత వచ్చిన సంజు శాంసన్ (48: 25 బంతుల్లో 4×4, 3×6) స్కోర్ చేశారు. చివరిలో స్టీవ్‌ స్మిత్ (31 నాటౌట్: 20 బంతుల్లో 5×4) చేయగా, జోస్ బట్లర్ (22 నాటౌట్: 11 బంతుల్లో 1×4, 2×6) చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 17.3 ఓవర్లలో 186/3 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4 #5 #6 #7 #8 #9 #10 #11


End of Article

You may also like