Presenting the Official Telugu Trailer of CHAKRA released at a time in four south Indian languages, Telugu, Tamil, Malayalam and KannadaStarring Vishal,Directed by MS Anandan, music by Yuvan Shankar Raja ,the film features Vishal, Shraddha Srinath and Regina Cassandra in the lead roles. Srushti Dange, Manobala and Robo Shankar form the supporting cast.lets Watch Vishal “CHAKRA” Movie Official Telugu Trailer Here.
Anudeep
Anudeep
Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.
‘తల్లిదండ్రులని దోచేస్తున్నారు’ ! విద్యా సంస్థలపై డైరెక్టర్ వెంకీ వేసిన ట్వీట్ కరెక్ట్ అంటారా ? మీరేమంటారు?
ప్రస్తుతం కరోనా మహమ్మ్మరి..ప్రపంచాన్ని వణికించేస్తోంది.రోజురోజుకి తగ్గకపోగా..మరింత జూలు విరుస్తుంది.దీనితో ప్రజల జీవితం అస్థ వ్యస్థానంగా గా మారింది.సంపాదన లేకపోగా..ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది..లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చినా ఎక్కడ బయటికి వెళ్లి వ్యాపారాలు,గాని ఉద్యోగాలు కానీ.చేసుకోలేని పరిస్థితులు.కరోనా మహమ్మారితో అటు ప్రభత్వాలు తో పాటుగా ప్రజలు కూడా పోరాడుతున్నారు.ఇప్పటికే ప్రభుత్వాలు పరీక్షలను కూడా రద్దు చేసారు..కరోనా ప్రభావం తగ్గితే కానీ తిరిగి ప్రజా జీవితం మునుపటిలా మారే మార్గం కనపడటం లేదు

విద్యార్థులు కూడా బయటకు వెళ్లి చదువుకోలేని పరిస్థితి కారణంగా..విద్యా సంస్థలు ఆన్లైన్ లోనే తరగతులను భోదించే విధంగా స్కూల్,కాలేజీ యాజమాన్యాలు సన్నాహాలు చేసారు.ఇదే అదునుగా చూసుకున్న కొన్ని విద్యా సంస్థలు ప్రజలనుంచి అధిక ఫీజులు,వసూలు చేస్తున్నారని,,ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఒక ట్వీట్ పెట్టారు ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి తన స్నేహితులు కూడా ఇదే రకమైన పరిస్థిలుతులు ఎదురుకున్నారని సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు.

‘నా స్నేహితుల్లో చాలా మంది స్కూల్ ఫీజులు పెరగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ క్లాసుల పేరిట డబ్బు దోచుకుంటున్నారు. మూడు, నాలుగేళ్ల పిల్లలకు డబ్బును లాగుతున్నారు. మరి కొన్ని అయితే బస్ ఫీజులు కూడా తీసుకుంటున్నాయట. అదే నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి క్రైసిస్లో కూడా అసహాయతలో ఉన్న మనుషుల నుంచి లాభాలను గడించాలని కొందరు ఇలాంటివి చేస్తున్నారు. దేవుడే మమ్మల్ని రక్షించాలి..అంటూ ట్వీట్ చేసారు.ఇప్పుడు ఇది నెట్ లో వైరల్ గా మారింది !
“నడిరోడ్డుపై నన్ను ముద్దు పెట్టుకోడానికి ప్రయత్నించారు”…రెజీనా సంచలన కామెంట్స్.!!!
ఆడవాళ్ళకి వేధింపులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం మనం నిత్యం ఎక్కడో ఒక చోట వార్తల్లో చూస్తూనే ఉంటాము…అది ఎలా పెరిగిపోయిందంటే..గతంలో ఎక్కడో ఒక చోట…కొన్ని సార్లు మాత్రం జరిగే..ఇలాంటి ఘటనలు..ఇప్పుడు ప్రతి రోజు మనకు తారస పడుతూనే ఉన్నాయి..నిజానికి చట్టాల్లో ఎన్ని మార్పులు తెచ్చిన కూడా ఆకతాయిలు తమ పనులు మానుకోవాటంలేదు…నిజానికి మార్పులు చట్టాల్లో కాదు..మనుషుల్లో రావాలి.! చరవాణీలు,అంతర్జాలాలు పెరిగిపోయిన తరువాత మరింత శృతి మించి పోతున్నారని చెప్పాలి..

అమ్మాయిల మీద వేధింపులు సామాన్యులకే కాదు..సెలెబ్రెటీలు కూడా బాధితులే..! వారు ఇస్తున్న పలు ఇంటర్వ్యూలలో వారి లైఫ్ కి సంబంధించి చీకటి ఘటనలు మీడియా తో… చెబుతూ ఉంటారు..ఇలాంటి ఒక చెడు ఘటనే స్టార్ హీరోయిన్ రేజీనాకి ఎదురైన సందర్భాలు ఉన్నాయని ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.తన కాలేజీ,స్కూల్ సమయాల్లో ఎదురైన సంఘటనల గురించి తెలుపుతూ.

‘నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చెన్నైలోని ఈగ థియేటర్ బ్రిడ్జి వద్ద కొందరు యువకులు దుర్భాషలాడారు ఒక యువకుడు తన శరీరం పై చెప్పుకోలేని చోట చెయ్యి తో తాకే ప్రయత్నం కూడా చేసాడు..నా పెదవులపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు..తనకు జరగరాని ఘటన ఏదో జరుగబోతుందని ముందే గమనించి ..ఎదురించే ప్రయత్నం చేశాను..!

స్కూల్ లో కూడా ఇలాంటి కొన్ని ఘటనలే ఎదురయ్యాయి..! అవతల వారిని ఎదురించే అంత బలం నాలో ఉండేది కాదు..ఇలాంటి ఘటనలు కొన్ని ఎదురయ్యాక ఇక ఒక నిర్ణయానికి వచ్చేసా శారేరకంగానే కాదు మానసికంగా కూడా దృడంగా మారాలి అని.దీనితో కసరత్తులు మొదలు పెట్టాను.శరీరంకంగా దృడంగా మారాను.! .అప్పటి నుంచి జాగ్రత్తలు పాటిస్తూ ఒంటరిగా కాకుండా స్నేహితులతో వెళ్లే దాన్ని..మునుపటి తో పోలిస్తే నేటి కాలం యువతులకు మరిన్ని సమస్యలు ఎక్కువయాయ్యి.అనే చెప్పాలి.రోజుకో కొత్త టెక్నాలజీలు పుట్టుకు రావడంతో కొత్త రూపం లో సమస్యలు పుట్టుకు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.
ఆర్ ఆర్ ఆర్ కి షూటింగ్ కష్టాలు తప్పడంలేదు.అన్ని సరిచేసుకుంటున్న సమయంలో ఏదో ఒక రూపేనా ఇబ్బందులు ఎదురుపడుతున్నాయి.ఇప్పటికే 70 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్ …కరోనా వైరస్ వలన వచ్చిన లాక్ డౌన్ కారణంగా..షూటింగ్స్ ,వాయిదా పడటంతో..చిత్రీకరణకు మరింత ఆలస్యం ఏర్పడుతుంది.

షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాల పెండింగ్ ఉండటం..ఎక్కడ కదలలేని పరిస్థితుల్లో ఉండటం…తో ఎప్పటికి పూర్తి చేస్తారో.ఇప్పుడే చెప్పలేము అంటున్నారు..యూనిట్.సినిమా ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.

ఇందుకోసం భారీగా విదేశీ తారాగణం కూడా అవసరం ఉంది అయితే విదేశాల్లో కరోనా మరింత విజృంబిస్తు ఉండటం వలన అక్కడ వారిని పిలిపించలేని పరిస్థితి నెలకొన్నది..షూటింగ్ కి అనుమతులు ఇచ్చిన కూడా తెలంగాణ లో కరోనా విస్తరణ భారీగా ఉండటం..తో మళ్ళీ పునరాలోచనలో పడ్డారు నిర్మతలు..ముఖ్యంగా హైదరాబాదులో లో రోజు రోజుకి ఇంకా కేసుల సంఖ్య పరుగుతూ ఉండటం..మరింత కలవర పెడుతుంది,చరణ్ కూడా షూటింగ్ వాయిదా వేయడమే మంచిది అనే అంటున్నారట..ఎన్టీఆర్ కూడా ఇదే నిర్ణయం మీదే ఉన్నారని తెల్సుతుంది.దీనితో జనవరి లో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం కష్టమనే అర్థమవుతుంది.
also Read : మళ్లీ బాలయ్యను టార్గెట్ చేసిన హైపర్ ఆది…ఫైర్ అవుతున్న బాలయ్య ఫాన్స్..!
కరోనా నేపథ్యంలో…తెలుగు బిగ్ బాస్ హౌస్ సెట్లో చేయబోతున్న మార్పులు ఇవేనట ..!
బిగ్ బాస్ ఇహ్ ప్రోగ్రాం ఉత్తరాదిన ఫేమస్ అయ్యి..తెలుగు రాష్ట్రాలకి పాకిన ఫివర్ ! తెలుగు లోని ప్రముఖ ఛానల్ ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ ఇప్పటికే మూడు సీజన్స్ ని విజయవంతగా పూర్తిచేశారు..బిగ్ బాస్ ప్రసారం అవుతున్న వారాల్లో..చానెల్స్ కి విపరీతంగా TRP రేటింగ్స్ పెరిగిపోతూ ఉండటం మనం గమనించాం..మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా ..రెండో సీజన్ కి నాని,మూడో సీజన్ కి నాగార్జునలు వ్యవహరించిన సంగతి తెలిసిందే.కరోనా నేపథ్యం లో ఈ ఏడాది..బిగ్ బాస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి..

అయితే నిర్వాహకులు సీజన్ ని లాంచ్…చేయడానికే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.ఇంతకు ముందు ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెట్ కి కొన్ని మార్పులు చేయబోతున్నారట.బెడ్ రూమ్స్ నుంచి బాత్ రూమ్ వరకు అన్ని మార్పులు చేస్తున్నారట…గతం లో లాగ బెడ్ షేరింగ్ ఉందట..కరోనా నేపథ్యం లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ప్రతీ సీజన్ ని 100 రోజులు…నిర్వహించే వారు ఈసారి కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందట.
Also Read : బిగ్ బాస్ షోపై “ఝాన్సీ” సంచలన కామెంట్స్…తెలిసితెలిసి పళ్ళు రాలగొట్టుకుంటారా?

బిగ్ బాస్ సీజన్ 4 ని కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.బిగ్ బాస్ సీజన్ 4 పార్టిసిపెంట్స్ పేర్లు ఇప్పటికే చాలా వరకు ప్రచారం లో ఉన్నాయి. కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా ముగించారట…మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Also Read: బిగ్ బాస్ 4: 10 మంది కంటెస్టెంట్స్ వీరేనా?
సుశాంత్ వీడియోలు నన్ను డిప్రెషన్ కి గురిచేశాయి… ‘శ్రీరెడ్డి’ ఎమోషనల్ పోస్ట్ చూసారా ?
సుశాంత్ సింగ్ రాజపుత్ యంగ్ బాలీవుడ్ హీరో బలవన్మరణం పొందాక…ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.ఒక అగ్ర హీరో స్థాయికి చేరాల్సిన వ్యక్తి ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం..ఏ మాత్రం నచ్చట్లేదు ఫాన్స్ కి..బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సుశాంత్ కి భారీగానే ఫాన్స్ ఉన్నారు..సినీ ఫాన్స్ నుంచి స్టార్స్ వరకు..సుశాంత్ మరణం పై చాల మంది ఇప్పటికే స్పందించారు,స్పందిస్తూనే ఉన్నారు ఇప్పటికీ.

బాలీవుడ్ లోని పెద్దలు పైకి ఎదగనివ్వకుండా చేసారని నేపోటిజం వలెనే అయన మరణానికి కారణం అంటూ వాపోతున్నారు.అదలా ఉండగా తాజాగా శ్రీరెడ్డి మరో సారి ఒక ఎమోషనల్ పోస్ట్ ని పెట్టారు.వివాదాల శ్రీరెడ్డి..ఎలాంటి పోస్ట్ చేసిన ఫాన్స్ నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంటుంది….ఆమె దాదాపుగా ట్రోల్ల్స్ చేస్తూ ఉన్న పోస్టులు ఎక్కువగా ఉంటాయి.యాక్టర్స్ నుంచి పోలిటేషన్స్ వరకు…తన కోపాన్ని చూపించే శ్రీరెడ్డి…ఈసారి మాత్రం ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ALSO READ : బాలయ్య..చెంప మీద కొడతాడు..కానీ మెగా ఫామిలీ’.. .అంటూ బాలయ్య బర్త్డే మీద శ్రీరెడ్డి పోస్ట్

అదేమనగా..‘సుశాంత్ మరణానికి సంబంధించిన వీడియోలు తెలియకుండానే నన్ను డిప్రెషన్కు గురయ్యాను. వ్యక్తిగతంగా నేను కూడా ఈ లాక్ డౌన్లో ఎన్నో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ చవిచూశాను. పైగా చెన్నై పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎంతోమంది అమాయకులు, కల్నల్ సంతోష్ బాబు వంటి వారు చనిపోతున్నారు.. మీతో టచ్లో ఉండటానికి నా టీమ్ పాత వీడియోలను పోస్ట్ చేసింది. నేను మళ్లీ త్వరలోనే మీ ముందుకు వస్తాను’.

నిజానికి..శ్రీరెడ్డి చెప్పింది నిజమే. ఈసంవత్సరం అంతగా ఎవరికీ కలిసి రాలేదు అనే చెప్పాలి. ఒక వైపు కరోనా మరోవైపు దేశ సరిహద్దుల్లో చైనా తో యుద్ధ వాతావరణంబాలీవుడ్ లో హీరో సుశాంత్ మరణం.ఇంకా ఎలాంటి వార్తలు వినాలో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు…కనీసం 2021 అయినా బాగుండాలి అని ఆశిద్దాం.
అదిరే అభి అయితే స్కిట్ అయిపోయిన సాయంకాలం కి చెక్ ఇస్తారు..మరి హైపర్ ఆది ఏంచేసాడంటే.. ?
‘జబర్దస్త్’ తెలుగు రాష్ట్రాల్లో..సంచలనమే సృష్టించిన ఒక ప్రోగ్రాం..ఎందరినో ఆర్టిస్టులను తెరపైకి తెచ్చి.వారి టాలెంట్ ని నిరూపించుకునేలా చేసిన ఒక స్టేజ్..బుల్లి తెర నుంచి వెండి తెర కి ప్రమోట్ అయ్యారు కొందరు కమెడియన్స్..తాగుబోతు రమేష్,హైపర్ ఆది,అదిరే అభి,సుడిగాలి సుధీర్,గెటప్ శ్రీను,ఆటో రామ్ ప్రసాద్,మహేష్ ఆచంట..మరెందరినో టాలీవుడ్ కి పరిచయం చేసింది..వీరిలాగే…మరెందరో వారి టాలెంట్ ని నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నారు.!

హైపర్ ఆది స్కిట్స్ లో బాగా ఫేమస్ అయిన గణపతి మాస్టర్ తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను…జబర్దస్త్ కి పరచియం ఎలా అయ్యారని..ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు..గణపతి మాస్టర్ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం వృత్తి పరంగా ఆయన ఒక టీచర్..నటన మీద ఆసక్తి ఉండటం తో జాబ్ మానేసి హైదరాబాద్ కి వచ్చేసారు..కొత్త వేషాల అన్వేషణలు చేసే వాళ్లంతా శ్రీ శ్రీ హోటల్ దగ్గర కలిసేవారట.అమన్ అనే వ్యక్తి ద్వారా ఏర్పడిన పరిచయం ద్వారా మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అవకాశం వచ్చిందట..

లావుగా మరి పొట్టిగా ఉన్న వారి కోసం చూస్తున్న తరుణం లో గణపతి మాస్టర్ ఎదురయ్యారు.ఆలా తొలి అవకాశం దక్కించుకున్నారు.అమన్ ద్వారా మరో సినిమా నటించే అవకాశం కూడా వచ్చిందట లవ్ యూ బంగారం సినిమాలో ఛాన్స్ కొట్టేసారు.అటు తరువాత షకలక శంకర్ ని కలవటం..ఆయన టీం లీడర్ కావటంతో మొదటి ఆఫర్ ఆలా దక్కించుకున్నారు.రెండు సంవత్సరాల పాటు షకలక శంకర్ తో కలిసి పని చేసిన తరువాత సినిమాలో బిజీ కారణంగా షకలక శంకర్ జబర్దస్త్ ని వదిలేయటం తో గణపతి మాస్టర్ ఆర్థికంగా కూడా సంపాదన ఎంతో అవసరం ఉండటంతో జబర్దస్త్ ని వదలలేక పోయారు..

అదిరే అభి ని కలసిన గణపతి మాస్టర్..హైపర్ ఆది కి గణపతి మాస్టర్ ని పరిచయం చేయటం తో స్క్రిప్ట్ లోని డైలాగ్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమనేవారట..అదిరేఅభి స్కిట్ అయిపోయిన సాయంకాలానికి బిర్యానీ తినిపించి మరీ చెక్ ఇచ్చేవారట..ఆలా ఆది జబర్దస్త్ లో గణపతి మాస్టర్ కి సహాయం చేశారట..గణపతి మాస్టర్ తొలి స్కిట్ చేస్తే వచ్చిన డబ్బు వెయ్యి రూపాయలట.
ఉదయ్ కిరణ్ గురించి సునీల్ బయటపెట్టిన విషయం ఇది..! తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!
ఉదయ్ కిరణ్ చాలా చిన్న ఏజ్ లోనే స్టార్ డమ్ చూసిన అతి కొద్దిమంది హీరోల్లో ఒకరు . వరుస హిట్లు , స్టార్ హీరోగా క్రేజ్, అభిమానుల ఫాలోయింగ్ , ఛాక్లెట్ బాయ్ గా ఇప్పటికి అమ్మాయిల మనసుల్లో ఉదయ్ కిరణ్ స్థానం పదిలం .అమ్మాయిలతో సమానంగా అబ్బాయిలు కూడా ఉదయ్ కిరణ్ ని ఇష్టపడేవాళ్లు . అర్దాంతరంగా ఆగిపోయిన కెరీర్ తో తన జీవితానికి తనే చెక్ పెట్టుకుని బలవన్మరం పొందాడు. ఉదయ్ కిరణ్ తో ఎన్నో సినిమాల్లో నటించిన సునీల్ ఉదయ్ ని గుర్తు చేసుకుంటూ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.
చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ , తర్వాత తేజ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కమెడియన్ సునీల్ హీరో ఉదయ్ కిరణ్ ల ది సూపర్ హిట్ కాంబో. చిత్రం, నువ్వునేను,మనసంతా నువ్వే ఇలా ఎన్నో చిత్రాల్లో సునీల్ ఉదయ్ కిరణ్ తో కలిసి నటించారు. ప్రేక్షకులని మెప్పించారు . ప్రేక్షకులని నవ్వించడమే కాదు మనసంతా నువ్వే సినిమాలో ఇద్దరి నటనతో ఏడిపించారు కూడా.
అప్పటి జ్ణాపకాలను తలుచుకుని సునీల్ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే .. నువ్వునేను సినిమాలో ఉదయ్ కిరణ్ అథ్లెట్ కదా . చదువులో సున్నా మార్కులు , స్పోర్ట్స్లో మాత్రం ఫ్రైజులన్ని ఉదయ్ వే . ఆ సీన్స్ ఇప్పటికి చాలా ఫన్నీగా ఉంటాయి , మనల్ని నవ్విస్తాయి . నిజానికి సినిమా షూటింగ్ సంధర్బంలో తేజా ఎంత ఫర్ఫెక్ట్ గా ఉంటారో మనకు తెలిసిందే . సీన్ ఫర్ఫెక్ట్ గా రాకపోతే నటీనటులని కొడతారని కూడా టాక్. ఇప్పడు విషయం అది కాదు.
నువ్వు నేను సినిమా ఓపెనింగ్ షాట్లో ఒక రన్నింగ్ రేసు సీనుంటుంది. ఆ సీన్లో రన్నింగ్ చేయడం కోసం అందరూ స్టేట్ రన్నర్స్ నే తీసుకున్నారంట తేజ . పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్ పొందుతూ , అక్కడ రన్నింగ్లో ఫస్ట్ ,సెకండ్ వచ్చిన వాళ్లంట . వాళ్లతో షాట్ ఉదయ్ రన్ చేయాలి . వాళ్లందరిని కూడా బీట్ చేసి ఉదయ్ ఫస్టొచ్చారట . అసలెలా? అంత ఫాస్ట్ గా ఎలా పరిగెత్తావ్ అని సునీల్ , ఉదయ్ ని అడిగితే “నేను చిన్నప్పటి నుండి సిటీ బస్సుల వెనక పరిగెత్తేవాన్ని అన్నారట” నిజంగా హౌ ఫన్నీ కదా .
అంతే కాదు ఉదయ్ నేచర్ కూడా అంతే ఫన్నీగా ఉండేదట . ఫన్నీగా మాట్లాడడం అందరితో కలిసి పోవడం ఆ విషయాల్నింటిని సునీల్ ఇటీవల ఒక టీవి ప్రోగ్రాం లో గుర్తుచేసుకున్నారు. ఎక్కడ ఉన్నాడో కానీ బంగారం అంటూ సునీల్ ఉదయ్ ని తలుచుకుని సునీల్ బాధ పడుతుంటే మనకి కన్నీళ్లు ఆగవు .
watch video:
RGV Latest Interview Anchor Ariyana Glory Images | Ariyana Glory Images,Biography, Age,Unseen Images.
Ariyana Glory is an Indian anchor who works for Telugu channels. She began her career working as a television anchor in Gemini comedy, Etv Abhiruchi, IDream, Mana Stars, Check out for the latest photos of Telugu TV Anchor Ariyana Glory gallery, Images, Biography, Age, Unseen Images.
Bigg Boss 4 Telugu Anchor Ariyana Glory Images

Anchor Ariyana Glory Images

Anchor Ariyana Glory Images

Anchor Ariyana Glory Images

Anchor Ariyana Glory hd Images
Anchor Ariyana Glory HD Images

Ariyana Glory HD Images

Anchor Ariyana Glory Photos


Anchor Ariyana Glory Instagram Images

Anchor Ariyana Glory Latest Stills
Ariyana glory Latest Recent Photos
Ariyana glory Latest Recent HD Photos

Ram Gopal Varma latest interview Anchor Images

Anchor Ariyana Glory Latest Stills


Anchor Ariyana Glory Latest Stills
Ariyana Glory Mobile Number, Whatsapp Number, Contact Address |Ariyana Glory Email Id, House Address, Facebook, Twitter
Here we are providing you the social media account’s links of Ariyana Glory where you can follow her and like her latest pictures and stay with her new activities. Check out the links-
Ariyana Glory Social Detail –
Ariyana Glory Facebook Page – https://www.facebook.com/Ariyana Glory
Ariyana Glory Twitter Account – https://twitter.com/anchorariyana
Ariyana Glory Instagram Account – https://www.instagram.com/ariyanaglory
Ariyana Glory Whatsapp number – NA
Ariyana Glory Phone Number – NA
Ariyana Glory House Address – NA
For More Details stay tuned………
బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యి…జానీ సినిమా లో పవన్ సరసన నటించి పెళ్లాడిన హీరోయిన్ రేణుదేశాయ్…పెళ్లి తరువాత తిరిగి సినిమాలలో ఎక్కడ కనిపించని రేణు దేశాయ్…పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత మళ్ళీ సినీ రంగం వైపు అడుగులు వేశారు..మరాఠి లో ఇష్క్ వాలా అనే సినిమాని కూడా నిర్మించారు తాజాగా తెలుగులో కూడా తిరిగి సినిమాలలో బిజీ అవ్వబోతున్నారు..

GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మహేష్ బాబు నిర్మిస్తున్న’మేజర్’ సినిమాలో…ఒక పవర్ ఫుల్ రోల్ ని ఆఫర్ చేశారట..అయితే ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.అడివి శేష్ హీరోగా..శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకు ఎక్కిస్తున్నారు.
ALSO READ : ఈమె ఎవరో గుర్తుపట్టారా? ఇంతలా ఎలా మారిపోయింది..?

పేరుకి చిన్న పాత్రనే అయినా కూడా పవర్ ఫుల్ రోల్ గా తెరకెక్కించే లా పాత్రను తీర్చిదిద్దబోతున్నారట..ఇప్పటికే రేణుదేశాయ్ దర్శకురాలిగా,నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు కూడా.రేణుదేశాయ్ ఫామిలీ కి అడివి శేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట..ఒకేవేళ రేణు ఒప్పుకుంటే..ఇదో క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం మాత్రం ఖాయం
