ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. ట్రైలర్ లో చాలా మంది నటీనటులు ఉన్నారు. సీనియర్ నటుల నుండి, యంగ్ నటుల వరకు చాలా మంది ఇందులో ఉన్నారు. ట్రైలర్ లో చూసింది కేవలం కొంత మందిని మాత్రమే. సినిమాలో ఇంకా చాలా మంది ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని, వైజయంతి మూవీస్ వాళ్ళు నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎన్నో భాగాలుగా విడుదల అవుతుంది అని సినిమా బృందం ముందే ప్రకటించారు.

అందులో మొదటి భాగం ఈ సినిమా. దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్రైలర్ లో దీపికా పదుకొనే తన సొంత గొంతు డబ్బింగ్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. మొదటి సినిమాకే తన వాయిస్ తనే డబ్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. రాజేంద్రప్రసాద్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, ప్రభాస్, మలయాళ నటి అన్నా బెన్, హర్షిత్ రెడ్డి, తమిళ నటుడు పశుపతి, ప్రదీప్ రావత్, కమల్ హాసన్ ఈ ట్రైలర్ లో కనిపించారు. వారితో పాటు నటి శోభన కూడా కనిపించారు. వీళ్లు మాతమే కాకుండా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
వారి పాత్రలు ఒక గెస్ట్ అప్పియరెన్స్ లాగా ఉంటాయని సమాచారం. కొన్నాళ్ల క్రితం ఈ సినిమా టీజర్ విడుదల ఆయన సంగతి తెలిసిందే. దాంతో పోల్చి చూస్తే ట్రైలర్ లో కొన్ని మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కలర్ గ్రేడింగ్ గురించి. టీజర్ లో కలర్ గ్రేడింగ్ చాలా డార్క్ గా ఉంది. కానీ ఇప్పుడు ఇది మార్చి కలర్స్ కొంచెం బ్రైట్ గా చేశారు. దాంతో ఫ్రేమ్ లోని బ్రౌన్ కలర్ గ్రేడింగ్ ఇంకా బ్రైట్ గా కనిపిస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎంతో మంది గమనించారు. కలర్ గ్రేడింగ్ మార్చి మంచి పని చేశారు అని అంటున్నారు. సినిమాలో ఫ్రేమ్స్ కి ఇదే చాలా హైలైట్ చేసింది అని పొగుడుతున్నారు.









1. ప్రభుదేవా:
2. దిల్ రాజు :
3. పవన్ కళ్యాణ్:
4. ఫ్రకాశ్ రాజ్:
5. కృష్ణంరాజు :
6. షారుక్ ఖాన్:
7. అమీర్ ఖాన్:
8. అక్షయ్ కుమార్:
9. సైఫ్ అలీఖాన్:
10. సంజయ్ దత్:
11. నవాజుద్ధీన్ సిద్ధిఖీ:
12. రోనిత్ రాయ్ :
13. మనోజ్ బాజ్పేయ్:
14. సోహైల్ ఖాన్:
సల్మాన్ ఖాన్ రెండవ తమ్ముడు సోహైల్ ఖాన్ 42 సంవత్సరాల వయసులో తండ్రి అయ్యారు.
భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే, ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసి ముందుకు వెళ్తే ఆ బంధంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం చిన్న కారణాలతో వచ్చిన గొడవలు పెద్దగా మారి విడాకులకు దారి తీస్తుంటాయి.ఈ క్రమంలో విడాకులు తీసుకుని భార్యభర్తలు విడిపోయినపుడు కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశిస్తాయి.
భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయినపుడు, లేదా విడాకుల కేసు కోర్టులో కొనసాగుతున్న సమయంలో ఎటువంటి ఆదాయం లేని భార్య జీవితాన్ని గడపడం కోసం ఇవ్వవలసిన డబ్బును మెయింటెనెన్స్ అని పిలుస్తారు. భార్య ఆహారం, వసతి, దుస్తులతో పాటుగా వారి పిల్లల చదువు మరియు ఇతర బాగోగులను కూడా భర్త చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశించినప్పటికి కూడా భర్త ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వకపోయినట్లయితే సదరు భార్య మెయింటెనెన్స్ పొందడం కోసం కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఆ సమయంలో కొన్ని ఆధారాలను చూపించాలి.
ఆమె తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నానని, అలాగే భర్త టనను తాను పోషించుకునే స్థితిలో ఉన్నాడనే ఆధారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తమడి చట్టబద్ధమైన వివాహం అనే చెప్పే సాక్ష్యం, అలాగే ఆమెకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని చెప్పే సాక్ష్యం, కోర్టు అడిగిన ఆధారాలు చూపించడం ద్వారా రావలసిన మెయింటెనెన్స్ ని పొందవచ్చు.





కోల్ కతాలో జన్మించిన రచన అసలు పేరు జుం జుం బెనర్జీ. సినిమాల్లోకి వచ్చాక తన పేరును రచనగా మార్చుకుంది. ఆమె తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, ఒడియా భాషలలో హీరోయిన్ గా చేసింది. దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా రచన తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవడంతో తెలుగులో రచనకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా ఆమె కన్యాదానం, బావగారు బాగున్నారా, పవిత్ర ప్రేమ, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.
వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం మూవీలో సంఘవి చేసిన పాత్రని, హిందీలో రచన చేసింది. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే రచన 2007 లో ప్రోబల్ బసు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఈ జంటకి ఒక బాబు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రచన సమహిక మధ్యమాలలో మాత్రం యాక్టివ్ గానే ఉంటోంది. తరచుగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తోంది. ఆ ఫోటోస్ లో రచనని చూసినవారు ఆమెకి 50 ఏళ్ళు అంటే నమ్మలేకపోతున్నారు. ఈ వయసులోనూ అంతే అందంతో కనిపిస్తోంది.
Also Read: