పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ షోకు సపరేట్ ట్రాక్ రికార్డ్ ఏర్పడిందంటే మామూలు విషయం కాదు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం హోస్ట్గా ప్రారంభమైన ఈ పాటల కార్యక్రమం ఇప్పుడు ఆయన తనయుడు ఎస్.పి.చరణ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతోంది. ఈయనతో పాటు ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ ఈ షోకు జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. సునీత, విజయ్ ప్రకాష్ వంటి ప్రముఖ సింగర్లు ఈ షోలో జడ్జ్లుగా ఉంటూ తమ సంగీత జ్ఞానాన్ని కంటెస్టెంట్లకు, ఆడియెన్స్కు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో 500కి పైగా కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 1996లో ప్రారంభమైన ఈ సింగింగ్ షో ఎంతో మంది గాయనీ గాయకులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది.

* పాడుతా తీయగా ద్వారా ఇప్పటివరకు 30కిపైగా సింగర్స్ టాలీవుడ్కు పరిచయమయ్యారు. అందులో కొందరు టాప్ సింగర్స్లో కొనసాగుతోన్నారు.
* సింగర్ ఉషా, గోపిక పూర్ణిమ పాడుతా తీయగా ద్వారానే వెలుగులోకి వచ్చారు. ఉష తెలుగుతో పాటు ఇతర భాషల్లో కలిపి వెయ్యికిపైగా పాటలు పాడింది. గోపిక పూర్ణిమ ఐదు వందల పాటలు పాడటం గమనార్హం.
* తెలుగులో ఎన్నో మధురమైన పాటలతో మ్యూజిక్ లవర్స్ను మెప్పించిన కౌసల్య కూడా పాడుతా తీయగా ద్వారానే సింగర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.
* నిత్య సంతోషిణి, లిప్సిక, దామిని భట్ల, మనిషా ఎరబత్తిని, సాహితి చాగంటి, హరిణి ఇవటూరి, స్మిత, శ్రీలత కూడా పాడుతా తీయగా ద్వారా పాపులర్ అయ్యారు. సినిమాల్లో అవకాశాల్ని దక్కించుకున్నారు.
* తెలుగులో ఎనిమిది వందలకుపైగా పాటలు పాడిన సింగర్ హేమచంద్ర పాడుతా తీయగానే లైఫ్ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ సింగర్స్లో ఒకరిగా కొనసాగుతోన్న అనురాగ్ కులకర్ణి, మల్లిఖార్జున్లు పాడుతా తీయగా ద్వారానే అవకాశాల్ని అందుకున్నారు.
* ఇండియన్ ఐడల్ విన్నర్ కారుణ్య కూడా పాడుతా తీయగాలో కంటెస్టెంట్గా పాల్గొన్నాడు. అతడితో పాటు సందీప్, పార్థు, రోహిత్ ఈ సింగింగ్ షో ద్వారానే మ్యూజిక్ లవర్స్కు చేరువయ్యారు.



1. లేపాక్షి:
2. యాగంటి:
3. శని శింగనాపూర్:
4. షోలాపూర్:
5. అమ్రోహా:
6. గురుద్వార్:
7. దార్వేష్ దర్గా:
8. తంజావూరు బృహదీశ్వరాలయం:
9. పూరీజగన్నాథ్ ఆలయం:
10. కబీస్ బాబా ఆలయం:
అయితే ఒక శివభక్తుడు అయిన కబీస్ బాబా వుంటారు. కబీస్ బాబా భక్తులు సాయంత్రం సమయంలో సమర్పించే మద్యం సేవించి, వారి అనారోగ్య సమస్యలను పోగొడతాడని విశ్వసిస్తుంటారు.
తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.
హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.
అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..
















