జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న కమెడియన్ లలో ఆర్పి కూడా ఒకరు. జబర్దస్త్ లో ఆర్ పి స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయి.
అయితే నాగబాబు జబర్దస్త్ షో కు దూరం అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్పి కూడా ఈ షో కు దూరం కావడం అందరికీ తెలిసిందే.
దీని తర్వాత అదిరింది షో లో కొంతకాలం స్కిట్ లు చేసిన ఆర్ పి ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో చేస్తున్నారు. జబర్దస్త్ మరియు ఇతర టీవీ షోలతో పోల్చిచూస్తే రెట్టింపు పారితోషికం దక్కుతుండడంతో ఈ షో మీద ఇతర స్టార్ కమెడియన్స్ కూడా ఆసక్తి కనబరచడం మనం చూస్తూనే ఉన్నాం.
అలాంటి ప్రముఖ కమెడియన్ ఓ ఇంటివాడు అయ్యారని తెలుస్తోంది. కిరాక్ ఆర్పి గా పేరు తెచ్చుకున్న ఈయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్ పి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న అని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు అని సమాచారం.
అయితే నిశ్చితార్థ వేడుకకు పలువురు ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ లు, ఆర్పీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరు అయ్యారని తెలుస్తోంది. కిరాక్ ఆర్పి జోడిని చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నారని కామెంట్లు వస్తున్నాయి. అయితే పెళ్లికి సంబంధించి త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది. అయితే ఈ వేడుక హైదరాబాద్ లోని ప్రముఖ ఫంక్షన్ హాల్ లో జరిగినట్టు తెలుస్తోంది.































ఢిల్లీ ఎన్ పి ఆర్ మార్కెట్ లో 15 రోజుల కిందట కిలో చికెన్ 180 రూపాయలు ఉంటే రిటైల్ ధర ప్రస్తుతం 260 చేరింది. ఇక ఆన్లైన్లో బుక్ చేసుకునే వారైతే కిలోకి 320 రూపాయల నుంచి 340 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. గత 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ ధరలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ వ్యాపారం దెబ్బతింది.
ఈ ప్రభావం ధరలపై కనిపిస్తోందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అందుకే 15 రోజులుగా హోల్సేల్ మార్కెట్ లో చికెన్ కొరత ఏర్పడిందని దీనిద్వారా ధరలు పెరిగాయని అంటున్నారు. గత రెండు వారాల ముందు ధర 180 రూపాయల నుంచి 200 రూపాయలకు ధర అందుబాటులో ఉండేదన్నారు.
కానీ ప్రస్తుతం దీని ఖర్చు మార్కెట్ ధరలు 200 వరకు రావడంతో వ్యాపారస్తులు 250 నుంచి 2020 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇలా రోజురోజుకు ధర పెరుగుతూ, ఢిల్లీలో కిలో చికెన్ ధర 245 రూపాయల నుండి 270 వరకు ఉన్నది. ఇక ఆన్లైన్లో మాత్రం ధర దాదాపు కిలోకి 350 పైనే ఉంది.మళ్లీ ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయో, చికెన్ ప్రియులకు శుభవార్త ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
ఈ సందర్భంలో మ్యాచ్ రద్దు అయితే మాత్రం ఎక్కువ విజయాలు అందుకున్న లక్నో సూపర్ జెంట్స్ రెండవ క్వాలిఫైయర్ కు అర్హత పొందుతుంది. కానీ అంత ఈజీగా లక్నోకు లైన్ క్లియర్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కోల్కత్తాలో ముందుగానే వర్షాలను అంచనా వేసిన బీసీసీఐ, ప్లే ఆప్స్ మ్యాచ్లకు వర్షం అంతరాయం ఏర్పడినా రిజల్ట్ రాబట్టేందుకు కొన్ని మార్గదర్శకాలు ముందుగానే పెట్టింది.
అవేంటంటే మ్యాచ్ ప్రారంభ సమయానికి రెండు గంటలు లేట్ అయితే పూర్తి ఓవర్లు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ 9:40 ప్రారంభమైన రెండు జట్లు 20 ఓవర్లు ఆడాల్సిందే. ఆ తర్వాత ఆలస్యమైతే కొద్ది ఓవర్లను తగ్గిస్తూ వస్తారు. ఒకవేళ రాత్రి 11 గంటల 56 నిమిషాల కు ఆట ప్రారంభమైన ఐదు ఓవర్ల పాటు మ్యాచ్ సాగుతుంది.
ఈ ఓవర్లలో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే వారిదే విజయం. ఒకవేళ అప్పటికి కూడా వర్షం తగ్గకపోతే రాత్రి 12:50 నిమిషాల వరకు వేచి చూస్తారు. ఈ సమయానికి ప్రారంభమైన సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 కి వెళ్తుంది. ఒకవేళ వర్షం ఆగకుండా కురిస్తే మాత్రం ఆట కొనసాగించే అవకాశం లేకపోతే కేఎల్ రాహుల్ టీం, లీగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కారణంగా రాజస్థాన్ తో రెండో మ్యాచ్ ఆడటానికి అహ్మదాబాద్ వెళుతుంది. అయితే గత రెండు సీజన్లలో కూడా ప్లే ఆప్స్ చేరిన ఆర్సిబి, నాలుగో స్థానంలో నే ముగించింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోయే సలార్ మూవీ కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. అంతటి స్టార్ డైరెక్టర్, ఇంత స్టార్డమ్ ఉన్న హీరో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి దీనిపై భారీగానే అంచనాలు కూడా ఉన్నాయి. 
కానీ దాన్ని ఇప్పటివరకు మూవీ యూనిట్ ధృవీకరించలేదు.సలార్ చిత్రంలో ప్రభాస్, శృతిహాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ నీ హోంబలే ఫిల్మ్ భారీ స్థాయిలో మన ముందుకు తీసుకురానుంది. మూవీ షూటింగ్ జూన్ లో ప్రారంభించనున్నారు.















అందుకోసమే నిర్మాణ సంస్థల వారి నుంచి ప్యాకేజీలు మాట్లాడుకొని సినిమాకు హైప్ తీసుకు వస్తూ ఉంటారు. వారికి ఎన్ని డబ్బులు ఎక్కువగా ఇస్తే సినిమాకు అంత ప్రమోషన్ ఉంటుందన్నమాట. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ తో అదరగొడతారు. అయితే ఈ వ్యవస్థ సినిమా నుంచి బిగ్ బాస్ వరకు విస్తరించి పోయింది. ఎంతగా అంటే బిగ్ బాస్ షోలో ముందుకు రావాలి అంటే ఈ టీమ్ వుండాల్సింది అన్నట్టుగా తయారైంది.
బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో ఈ టీంల ప్రభావం ఎక్కువగా లేదు. సెకండ్ సీజన్ లో మాత్రం కౌశల్ విన్నర్ కావడానికి పిఆర్ టీం కారణం అనే ఆరోపణలు వచ్చాయి. ఇలా సీజన్ సీజన్ కు పిఆర్ టీమ్స్ విస్తరిస్తూ వస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ప్రతి ఒక్క కంటెస్టెంట్ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని మరి హౌస్ లోకి వెళ్తున్నారని, ఈ సీజన్ లో అరియనా, బిందు మాధవి, మిత్రశర్మ, అఖిల్, స్రవంతి, శివ, హమీద ఇలా చాలా మంది ఈ పిఆర్ టీమ్స్ ను పెట్టుకొని హౌస్ లోకి వెళ్లారని తెలుస్తోంది.
ఈ టీమ్ వారు వాళ్ల యొక్క సోషల్ మీడియా ఖాతాలను డీల్ చేస్తూ.. ప్రమోషన్స్ కు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఓట్లు వేయించడంలో ముందుంటారు. అయితే బిందు మాధవి బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ అయినా.. మిత్రశర్మ టాప్ 5కీ వచ్చిన అది ఈ టీమ్ వల్లే అని వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ సందర్భంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నట్రాజ్ మాస్టర్ బిందుమాధవి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
బిందు పేక్ ఓటింగ్ వేయించుకుందని, ఆమె కోసం పిఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయని వాళ్లు ఫేక్ ఓటింగ్ ద్వారా బిందుకు ఓట్లు పడేటట్లు చేశారని ఆరోపించారు. దీనిపై బిందు స్పందిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తప్ప ఎలాంటి టీమ్లను వాడుకో లేదని, అలాంటిది మాకు ఏమి అవసరం లేదని , ఏపీ,కర్ణాటక,తెలంగాణ, చెన్నై ప్రాంతాలనుంచి ఓట్లు పడడం వల్లనే విన్నర్ అయ్యానని తెలియజేసింది. నిజానికి పీఆర్ టీమ్స్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అని అన్నది.
ఇక అందరూ రిటైర్మెంట్ కూడా ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ఐపీఎల్ 2022 సీజన్ లో ఆర్సిబి టీం లోకి వచ్చిన అతను అనూహ్య పర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడు. లోయరార్డర్ లో అద్భుత బ్యాటింగ్ తో సంచలన విజయాలు అందించాడు. ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడితే 57.40 సగటుతో 287 పరుగులు చేసి 191.33 స్ట్రైక్ రేట్ సంపాదించాడు.
ఈ పర్ఫామెన్స్ ని చూస్తే ఈ సీజన్ లో దినేష్ కార్తీక్ ఏ విధంగా ఆడారో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో టీమిండియా సెలెక్టర్లు చూపు ఆయనపై పడింది. ఈ సందర్భంగా దినేష్ కార్తీక్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ” నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీ వెంట వస్తాయి ” అని అన్నారు. నాకు అండగా నిలిచిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తను ఇంకా కష్టపడతాను అని అన్నారు. రాయల్ చాలెంజ్ బెంగళూరు చక్కని ఆటతో ముంబై సహకారంతో ప్లే అప్స్ బెర్తు దక్కించుకుంది. ఇక ఈ రోజు లక్నో తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.

















