సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో. రణబీర్ కపూర్, రష్మీక కాంబోలో ఈరోజు విడుదలైన చిత్రం యానిమల్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సింహగర్జన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. స్ట్రైట్ తెలుగు మూవీ తో సమానంగా ఈ మూవీ ఆదరణ అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మూవీ నిడివి ఏకంగా 3 గంటల 21 నిమిషాలు కావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

అంతసేపు ఉన్న సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆసక్తిగా సాగడం తో క్రెడిట్ అంతా డైరెక్టర్ కే ఇస్తున్నారు నెటిజన్స్. ఇంతకుముందు కూడా టాలీవుడ్ లో మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ మూవీ కంటే ఎక్కువ లెంతీగా ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏమిటో ఒక లుక్ వేద్దాం పదండి..

#1. దాన వీర శూర కర్ణ.. 1997లో విడుదలైన ఈ చిత్రం నిడివి 3 గంటల 53 నిమిషాలు.
#2. ఎల్వోసీ కార్గిల్.. 2003లో విడుదలైన ఈ కార్గిల్ వార్ బేస్డ్ చిత్రం నిడివి 4 గంటల 15 నిమిషాలు.
#3. మేరా నామ్ జోకర్..1970లో వచ్చిన ఈ మూవీ నిడివి 3 గంటల 44 నిమిషాలు.
#4. లగాన్.. వన్స్ అపాన్ ఎ టైమ్- స్వాతంత్రానికి ముందు జరిగిన సన్నివేశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నిడివి 3 గంటల 44 నిమిషాలు.
#5. నాడోడీ మన్నన్ – 1958 లో వచ్చిన ఈ తమిళ్ మూవీ నిడివి 3 గంటల 40 నిమిషాలు.

#6. ఆదిపురుష్ – ప్రభాస్ రాముడు గా నటించిన ఈ చిత్రం నిడివి ఒక్క నిమిషం తక్కువ 3 గంటలు..అంటే 2.59 గంటలు అన్నమాట.
#7. ఆర్ఆర్ఆర్ – టాలీవుడ్ కీర్తి దేశ దేశాలకు చాటి చెప్పిన ఆర్ఆర్ఆర్ మూవీ నిడివి 3.02 గంటలు.

#8. పుష్ప.. ద రైస్ – అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకానిక్ స్టార్ గా చేసిన పుష్ప మూవీ నిడివి 2.59 గంటలు.
#9. అర్జున్ రెడ్డి.. – విజయ్ దేవరకొండను హీరో గా నిలబెట్టిన మూవీ అర్జున్ రెడ్డి..నిడివి కూడా 3.02 గంటలు.
#10. ప్రస్థానం – 2010లో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా..నిడివి 3.01 గంటలు.

అక్కడితో ఆగకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడం కోసం సతీమణి నమ్రత సహకారంతో వివిధ బిజినెస్ లను మొదలుపెట్టాడు. సూపర్ స్టార్ రియల్ బిజినెస్ మేన్ గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లకు ఉపయోగిస్తూ, మిగతా వారికంటే వినూత్నంగా ముందుకెళ్తున్నాడు. ఇక మహేష్ వ్యాపారాలు ఏమిటో చూద్దాం..
#1 జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్..
#2 ఏఎంబీ సినిమాస్..
#3 ది హంబుల్ కో..
#4 AN రెస్టారెంట్..










ఈ కార్యక్రమానికి రమేష్ బాబు భార్య, పిల్లలు వచ్చారు. కృష్ణ సంతాప సభలో, చిన్న కర్మ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. కృష్ణ ఫోటో వద్ద పూలు ఉంచి నివాళులర్పించారు. వీరితో మహేష్ బాబు దిగిన ఫోటోలు సోషల్ మెడీఏఆలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో రమేష్ బాబు కూతురుకు సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో చూడటానికి ఎంతో అందంగా, గ్లామరస్ గా కనిపిస్తోంది రమేష్ బాబు కూతురు sభారతి. ఈ ఫోటోలు చూసిన వారు సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు పెడుతున్నారు.
అయితే కృష్ణ వారసులుగా రమేష్ బాబు మరియు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరిలో మహేష్ బాబు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రమేష్ బాబు నటుడిగా సినిమాలు చేసినప్పటికి విజయం పొందలేకపోయాడు. రమేష్ బాబు ఫ్యామిలీ గురించి కానీ అతని పర్సనల్ విషయాల గురించి గానీ చాలా మందికి తెలియదు. రమేష్ బాబు భార్య పేరు మృదుల, కొడుకు పేరు జయకృష్ణ కాగా కూతురు పేరు భారతి. వీరి గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రమేష్ బాబు భార్య కానీ, పిల్లలు కానీ సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపించేవారు కాదు.




రాజమౌళి మహేష్బాబుతో మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో రాబోతుంది. అయితే త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తరువాత ఈ సినిమాను మొదలుపెడతారు. అంటే ఈ సినిమా 2023 చివరలో మొదలు అవుతుందని అనుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమా గురించి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి.ఈ మూవీ కోసం మహేష్ బాబు లుక్లో మార్పులు చేయడం లేదని రాజమౌళి కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘ఇండియానా జోన్స్’ లాంటి మూవీ చేయాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానని, అడ్వంచరస్ కథల్లో మహేష్ కనిపిస్తే బాగుంటుంది. ఎప్పట్నుంచో అలాంటి ఆలోచన ఉందని, అలాంటి మూవీ చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే మహేష్ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచరస్ మూవీగా తీయాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాకు మహేష్ ఇప్పుడున్న లుక్ సరిపోతుందని జక్కన్న భావిస్తున్నారని సమాచారం.