హీరోయిన్లలో ముక్కుసూటిగా మొహం మీద మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే మొట్ట మొదట గుర్తొచ్చేది కంగనా రనౌత్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు చేస్తూ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేస్తుంది. కానీ దానికంటే కూడా ఎక్కువగా తన ముక్కుసూటితనంతో ఎక్కువ ట్రెండ్ లో ఉంటుంది. ఇక తాజాగా కరణ్ జోహార్, రన్వీర్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే జూలై 28న కరణ్ జోహార్ దర్శక నిర్మాతగా చిత్రీకరించిన రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకి 250 కోట్లు పెట్టి తీస్తే కేవలం 11 కోట్లు రాబట్టింది. దీంతో కంగనా కౌంటర్లు విసిరింది. నీకు పతనం మొదలయ్యింది కరణ్.

ఇంకా నైంటిస్(90’s) లో తీసినట్టే సినిమాలు తీసుకుంటూ కూర్తుంటే ఇలాంటి పిచ్చి సొల్లు సినిమాలు ఎవరు చూస్తారు? ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదు అని 3 గంటలు ఉన్నా సరే వాళ్లకి ఓపెన్ హైమర్ లాంటి సినిమాలే నచ్చుతాయి అని విమర్శించింది. అయినా అత్తా కోడళ్ళ డ్రామాపై 250 కోట్లు అవసరమా. పాతకాలంలో తీసినట్టు తీసిన నీ సినిమాలను నువ్వే కాపీ చెయ్యడానికి నీకు సిగ్గు లేదా?? నీకు నువ్వేదో పెద్ద ఫిల్మ్ మేకర్ అని జబ్బలు చరుచుకుంటే సరిపోదు.

బయట ఎంతో ట్యాలెంట్ ఉండి కష్టాలు పడే వాళ్ళు ఉంటే ఇలాంటి చెత్త సినిమాలు తియ్యడానికి కోట్లు ఖర్చు చేసి డబ్బును వృధా చేస్తున్నారని,కాస్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వుమంటూ తిట్టిపోసింది. ఇక రణవీర్ సింగ్ ను కూడా తన వస్త్రాభరణంపై కామెంట్లు చేసింది. రణవీర్ నీకు ఓ రిక్వెస్ట్, కొంచం నీ డ్రెస్సింగ్ లుకింగ్ సెన్స్ మార్చు, సౌత్ హీరోలను చూసి కాస్తైనా నేర్చుకో… వాళ్ళు ఎలా కనిపిస్తుంటారు చూసి నేర్చుకో. పిచ్చి పిచ్చిగా తయారు అయ్యి మన సంస్కృతిని నాశనం చెయ్యకు అంటూ కౌంటర్లు వేసింది. ప్రస్తుతం కంగనా చేసిన పోస్టు సినీ వర్గాల్లో… ముఖ్యంగా బాలీవుడ్ వర్గాల్లో సెగ పెడుతోంది.
ALSO READ : ఇష్టం లేదు అంటే ఏం చేయలేం..! హీరో విశాల్ కామెంట్స్..!



పై ఫోటోలో గ్రీన్ షర్ట్ వేసుకుని ఫోటోకి ఫోజు ఇస్తున్న ఈ అబ్బాయి, గొప్ప నటుడుగా పేరున్న తండ్రికి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అతి తక్కువ సమయంలోనే సొంతం చేసుకుని సౌత్ ఇండస్ట్రీలో లో స్టార్ హీరోగా మారారు. తాను నటించే పాత్ర కోసం ఎంతైనా కష్టపడడం, ఆ పాత్రలో ఒదిగిపోవడం, లవ్, యాక్షన్ ఎమోషన్ ఏదైనా అద్భుతంగా చేయడం అతని ప్రత్యేకత. కథ, తాను చేసే పాత్ర నచ్చితే ఇతర భాషలలో నటించి, మెప్పిస్తున్న ఈ హీరోకి ఇతర ఇతర భాషల ఇండస్ట్రీల్లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.
అంత టాలెంట్ ఉన్న హీరో ఎవరంటే దుల్కర్ సల్మాన్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడు. నిన్న (జూలై 28) దుల్కర్ బర్త్ డే సందర్భంగా అభిమానులు విషెస్ చెప్తూ, దుల్కర్ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా ద్వారా హీరోగా మారి, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అద్బుతమైన క్యారెక్టర్లు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
‘సీతా రామం’ తో టాలీవుడ్ లో చెరుగని ముద్ర వేసిన దుల్కర్, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ టైటిల్, మరియు పోస్టర్ దుల్కర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. నటుడిగా మాత్రమే కాకుండా సింగర్, నిర్మాత కూడా. దుల్కర్ సల్మాన్ భార్య పేరు అమల్ సూఫియా. వీరికి ఒక పాప ఉన్నారు.
ఆ క్రమంలోనే జమిని ఛటర్జీ మనవరాలు జర్నలిస్టు అయిన రాణి ఛటర్జీ (ఆలియాభట్)ను చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ రాణి, రాకీ ప్రేమకు ఇద్దరి ఫ్యామిలీలు అభ్యంతరం చెబుతాయి. అయితే రాణి, రాకీ ప్రేమకు వారి కుటుంబాల నుండి ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి? తమ ప్రేమ గెలిపించుకోవడానికి రాకీ, రాణి ఏం చేశారు? అనేది మిగిలిన కథ.
రివ్యూ:
మిఠాయి బిజినెస్ నిర్వహించే ఫ్యామిలీకి చెందిన యువకుడిగా రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. స్టైల్,బాడీ లాంగ్వేజ్, లుక్, యాటిట్యూడ్తో ఆకట్టుకుంటాడు. జర్నలిస్టు పాత్రలో రాణి గా,ఎమోషనల్ సన్నివేశాలలో ఆలియా భట్ నటన బాగుంది.ధర్మేంద్ర, షాబానా ఆజ్మీ, జయబచ్చన్ వారి క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. వరుణ్ ధావన్, సారా ఆలీ ఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్ గెస్ట్ రోల్స్ లో మెరిశారు. మిగతా వారు తమ పాత్రల మేరకు నటించారు.
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకి ప్రీతమ్ అందించిన సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ష్, సినిమాటోగ్రఫి బాగుంది. ధనవంతుల కుటుంబాల ఇంటి సెటప్తో సహా ప్రతీ సీన్ రిచ్గా తీశారు. డైలాగ్స్ ఫన్, కామెడీ, ఎమోషనల్ ఆకట్టుకున్నాయి. మూవీలో ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :













బ్రో మూవీలో సాయి తేజ్ కి ఇద్దరు సిస్టర్లు ఉంటారు. వారిలో ఒకరు ప్రియా వారియర్ కాగా, రెండవ సిస్టర్ గా యువ లక్ష్మి నటించింది. ఆమె అసలు పేరు యువశ్రీ లక్ష్మి. ఆమె కోలీవుడ్ నటి, తమిళంలో పలు సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు లోని కారైకాల్ లో 2000వ సంవత్సరంలో డిసెంబర్ 25న జన్మించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన యువలక్ష్మికి భరతనాట్యం అంటే చాలా ఆసక్తి. ఆ నృత్యం నేర్చుకున్న ఆమె జాతీయ అవార్డుతో సహా అనేక అవార్డులను పొందింది.
ఆమె మొదటిసారి 2016 లో వచ్చిన అమ్మ కనక్కు అనే తమిళ చిత్రంలో అమలా పాల్ మరియు సముద్రఖనితో కలిసి నటించింది. ఆ తరువాత సముద్రఖని ‘అప్పా’ లో ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ‘ఆకాశమిత్తయి’ అనే సినిమా ద్వారా మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత శివకార్తికేయన్ నటించిన ‘వేలైకారన్ ‘ రాఘవ లారెన్స్ మూవీ కాంచన 3లో కూడా సహాయక నటి పాత్రలో యువ లక్ష్మి నటించింది. సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన వినోదయ సీతమ్ సినిమాలో కూడా యువ లక్ష్మి కీలక పాత్రలో నటించింది. దూరదర్శన్ లో ప్రసారం అయిన సూపర్ కుటుంబంలో కూడా చేసింది. బ్రో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.