రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్, ఆ తరువాత నటుడుగా, హీరోగా, డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. హర్రర్ కామెడీ చిత్రాలను తెరకెక్కిస్తూ అటు తమిళ ఆడియెన్స్ ను ఇటు తెలుగు ఆడియెన్స్ అలరిస్తున్నాడు.
లారెన్స్ ప్రస్తుతం 18 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా వస్తున్న ‘చంద్రముఖి 2’ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కంగనా రౌనత్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ ను ట్రోల్ చేస్తూ చేసిన మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సూపర్స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన ‘చంద్రముఖి’ సినిమా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. అప్పట్లో ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఆయన కెరీర్ లో మరపురాని చిత్రాలలో చంద్రముఖి మూవీ ఒకటి.
ఈ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఈ సినిమాకి డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే దర్శకుడు సీక్వెల్ ను తీస్తున్నారు. ఇందులో లారెన్స్ హీరోగా, చంద్రముఖిగా కంగనా రనౌత్ నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న చంద్రముఖి 2 మూవీని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో వెంకటపతి రాజు గెటప్లో లారెన్స్ కనిపించారు. పోస్టర్ లో లారెన్స్ తల పెద్దగా, బాడీ చిన్నగా, ఉండటంతో ఈ పోస్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ పై పలు మీమ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
1.
2.
3.
4.
5.

6.
7.
8.
9.

10.
11.

12.
13.
14.

15.

16.

17.
18.

Also Read: “ఇంటర్వెల్, క్లైమాక్స్ మార్చేశారు..!” అంటూ… “విజయ్” సినిమాపై రాజమౌళి పోస్ట్ చూశారా..?

‘వివాహ భోజనంబు’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఫన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ సైతం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత ఫన్ ఉన్న మూవీ రాలేదని చెప్పవచ్చు. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరు పోటీపడి నటించారు.
ఓటీటీలో రిలీజ్ అయిన 40 గంటల్లోనే 100 మిలియన్లకి పైన స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసిన సినిమాలలో ఒకటి నిలిచింది. అయితే ఈ మూవీ క్లిపింగ్ ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ అక్క పెళ్లి గురించి ఇరు ఫ్యామిలీలు మాట్లాడే సన్నివేశంలో నరేష్ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ హీరోయిన్ తండ్రి శ్రీకాంత్ అయ్యంగార్ నరేష్ తో మాట్లాడుతూ ఉంటాడు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వీరి వెనకాల ఇద్దరు క్యారెక్టర్ ఆర్తిస్టులు నలుపు చీర కట్టుకున్న మహిళ, ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్న మహిళ ఇటు నరేష్ మాట్లాడుతున్నప్పుడు వెనకాలే ఉంటారు. అటు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతున్నప్పుడు అటు వైపు కూడా కనిపిస్తారు. ఇది గమనించిన ఒక నెటిజెన్ ఈ వీడియో క్లిపింగ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వారిద్దరూ ఫ్లాష్ కంటే ఫాస్ట్ గా ఉన్నారు కదా అని రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజెన్లు ఈ పోస్ట్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.















1. శాకుంతలం:
2. ఏజెంట్:
3. కబ్జా:
4. మీటర్:
5. ఆదిపురుష్:
6. రామబాణం:
7. మైఖేల్:
8. హంట్:
9. మళ్ళీ పెళ్లి:
10. అమిగోస్:
11. వీర సింహ రెడ్డి:
12. తెగింపు:
పోస్టర్, టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోయాయి. మంచి కలెక్షన్స్ సాధించినప్పటికి, ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
విజయ్ సినిమాలు ఫలితంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధిస్తాయి. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ మూవీలో నటిస్తున్నారు. లియో తర్వాత విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి “తలపతి 68” మూవీలో నటించబోతున్నాడు. వెంకట్ ప్రభు ప్రత్యేకమైన కథనంతో సాగుతాయి. విజయ్తో సినిమా అనడంతో విజయ్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ డైనమిక్ జోడీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లియో, తలపతి 68 కోసం ఎదురుచూస్తున్న విజయ్ అభిమానుల దృష్టిని దర్శకధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్ ఒకటి ఆకర్షించింది. బ్లాక్ బస్టర్ చిత్రాలకు పేరుగాంచిన రాజమౌళి గతంలో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాకి దర్శకత్వం వహించారు. విజయ్ నటించిన కురువి అనే మూవీ ఛత్రపతి మూవీ నుండి తీసుకోబడింది అని టాక్.
మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన ‘బ్రో’ మూవీ కోసం అటు మెగాఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ మూవీకి రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ మూవీని నిర్మించింది. థమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.
జులై 28న రిలీజ్ అయిన ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30.05 కోట్ల భారీ కలెక్షన్స్ సంపాదించింది. కానీ రెండవ రోజు కొంచెం కలెక్షన్స్ వసూళ్లు తగ్గినట్టుగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండవ రోజు రూ.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యింది. ఇక ఆదివారం కలెక్షన్స్ పెరుగుతాయని అంతా అనుకున్నారు.
అయితే తెలుగు స్టేట్స్ లో రూ. 11 – 11.50 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 – 14 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. మూడు రోజుల్లో బ్రో మూవీ రూ. 56 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ విజయం సాధించాలంటే ఇంకా రూ. 42 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలని తెలుస్తోంది.