ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం. అలాగే సినీ ఇండస్ట్రీ లో ఒక హీరో కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వారి కెరీర్ కొనసాగుతూనే ఉంటుంది. అదే హీరోయిన్ విషయానికి వస్తే వారికే కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. కానీ కొన్ని సార్లు మార్కెట్ లెక్కల ప్రకారం ఒక సక్సెఫుల్ హీరోయిన్, సక్సెఫుల్ హీరో ఒక సినిమాకి జోడి కట్టాల్సి ఉంటుంది.
ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్.. కొంతకాలానికి ఆ హీరో కొడుకుకు తల్లి పాత్రకు షిఫ్ట్ అవుతుంది కానీ ఈ హీరో మాత్రం 50, 60 ఏళ్లలో కూడా హీరోగానే చేస్తుంటాడు. దీంతో హీరోకి హీరోయిన్ కి చాలా ఏజ్ గ్యాప్ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒకే అనిపించి మరికొన్నిసార్లు ఎబ్బెట్టుగా ఉంటుంది. అలా తెరపై కనిపించిన జోడీలెవరో ఇప్పుడు చూద్దాం..
#1 రజినీకాంత్ – అమీ జాక్సన్
రోబో 2.0 – 40 సంవత్సరాలు
రజినీకాంత్, అమీ జాక్సన్ కలిసి రోబో 2.0 లో నటించారు. రోబో సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.

#2 విక్రమ్ – కీర్తి సురేష్
సామి స్క్వేర్ – 26 సంవత్సరాలు
విక్రమ్, కీర్తి సురేష్ కలిసి సామి కి సీక్వెల్ గా వచ్చిన సామి స్క్వేర్ లో నటించారు.

#3 వెంకటేష్ – తమన్నా
ఎఫ్ 2, ఎఫ్ 3 – 29 సంవత్సరాలు
వీరిద్దరూ కలిసి అనిల్ రవి పూడి తెరకెక్కించిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో నటించారు.

#4 బాలకృష్ణ – నటాషా దోషి
జై సింహ – 33 సంవత్సరాలు
బాలకృష్ణ హీరోగా వచ్చిన జైసింహ సినిమాలో ఒక హీరోయిన్ గా నయనతార, ఇంకొక హీరోయిన్ గా హరిప్రియ నటించగా మరొక హీరోయిన్ పాత్రలో నటాషా దోషి నటించారు.

#5 ఎన్టీఆర్ – శ్రీదేవి
40 ఏళ్ళు
ఎన్టీఆర్ కి బడిపంతులు చిత్రం లో మనవరాలిగా నటించిన శ్రీ దేవి, వేటగాడు సహా చాలా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

#6 ఏయన్నార్ – శ్రీదేవి
ప్రేమాభిషేకం – 40 ఏళ్ళు
అక్కినేని నాగేశ్వర రావు, శ్రీ దేవి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

#7 రజనీకాంత్ – సోనాక్షి సిన్హా
లింగ – 36 ఏళ్ళు
రజనీకాంత్, సోనాక్షి సిన్హా లింగ చిత్రం లో కలిసి నటించారు.

#8 చిరంజీవి – త్రిష
స్టాలిన్ – 28 ఏళ్ళు
చిరంజీవి, త్రిష కలిసి స్టాలిన్ చిత్రం లో నటించారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

#9 చిరంజీవి – శృతి హాసన్
వాల్తేరు వీరయ్య – 31 సంవత్సరాలు
వీరిద్దరూ కలిసి మొదటిసారి వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు.

#10 రవితేజ – శ్రీలీల
33 సంవత్సరాలు
వీరిద్దరూ కలిసి ధమాకా సినిమాలో నటించారు.

#11 పవన్ కళ్యాణ్ – అనూ ఇమాన్యుల్
అజ్ఞాతవాసి – 26 సంవత్సరాలు
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో ఒక హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్ నటించగా ఇంకొక హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించారు.

#12 బాలకృష్ణ – ప్రగ్యా జైస్వాల్
అఖండ – 31 సంవత్సరాలు
వీరిద్దరూ కలిసి అఖండ సినిమాలో నటించారు.

#13 వెంకటేష్ – అంజలి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా – 26 సంవత్సరాలు
విక్టరీ వెంకటేష్, అంజలి కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా సినిమాల్లో నటించారు.

#14 రవితేజ – నభా నటేష్
డిస్కో రాజా – 27 సంవత్సరాలు
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమాలో ఒక రవితేజ పక్కన నభా నటేష్ హీరోయిన్ గా నటించగా ఇంకొక రవితేజ పాత్ర సరసన పాయల్ రాజ్ పుత్ నటించారు.

#15 వెంకటేష్- పాయల్ రాజపుత్
వెంకీ మామ – 32 సంవత్సరాలు
వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ చిత్రం లో పాయల్ రాజపుట్ వెంకటేష్ కి జోడీగా నటించింది.

#16 చిరంజీవి – తమన్నా
సైరా నరసింహారెడ్డి – 34 సంవత్సరాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా ఒక హీరోయిన్ గా నటించగా నయనతార మరొక హీరోయిన్ గా నటించారు.

#17 రవి తేజ – మాళవిక శర్మ
నేల టికెట్ – 31 సంవత్సరాలు.
నేల టికెట్ సినిమా లో రవితేజ తో మాళవిక శర్మ కలిసి నటించారు.

#18 రవి తేజ – దివ్యంశ కౌశిక్
రామారావు ఆన్ డ్యూటీ – 29
దివ్యంశ కౌశిక్ రవితేజ తో రామారావు ఆన్ డ్యూటీ లో కలిసి ఆడిపాడారు.

#19 నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్
మన్మధుడు 2 – 32 ఏళ్ళు
మన్మధుడు చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం లో నాగ్, రకుల్ జంటగా నటించారు.

#20 బాల కృష్ణ – ఇషా చావ్లా
శ్రీమన్నారాయణ – 28 ఏళ్ళు
శ్రీమన్నారాయణ చిత్రం లో బాలకృష్ణ కు జంటగా ఇషా చావ్లా నటించింది. ఇందులో పార్వతి ముల్తాన్ మరో హీరోయిన్ గా నటించింది.

#21 నాగార్జున – ఆకాంక్ష సింగ్
దేవదాస్ – 32 ఏళ్ళు
నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ చిత్రం లో నాగార్జున, ఆకాంక్ష సింగ్ జంటగా నటించారు.


























సినిమా ఫెయిల్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో మహేష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలా చేయడానికి ప్రధాన కారణం మహేష్ బాబు అభిమానులే అని చెప్పవచ్చు. అయితే సాధారణంగా ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది.
ఈ వార్ మెగా అభిమానులకు మరియు మహేష్ అభిమానులకు మధ్య చోటు చేసుకోవడం వల్ల సినిమాపై ప్రభావం పడింది. ఆచార్య సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది మహేష్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం చేశారు. దాన్ని మనసులో పెట్టుకుని మెగా అభిమానులు ఊరుకుంటారా.. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా పై తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు.
దీంతో అభిమానుల మధ్య వచ్చిన వార్ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చిందని చెప్పవచ్చు. అయితే మహేష్ అభిమానులు సినిమా నెగిటివ్ రివ్యూ అనేది తప్పుడు ప్రచారం అని సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఇలాంటి తప్పుడు రివ్యూలు చూసి నమ్మకండి అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నారు.
దీంతో మెగా ఫ్యామిలీ కుటుంబం జోలికి వెళ్లి కోట తప్పు చేశాడని చాలామంది నెటిజన్లు కామెంటట్స్ కూడా పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహాయ కార్యక్రమాలు చేశారని కష్టం లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నారని అయినా కోట ఆయనపై బురద జల్లడం ఏంటి అస్సలు అర్థం కావడం లేదని కొంతమంది అభిమానులు అంటున్నారు.
ఇకపై కోటాకు సినీ అవకాశాలు రావడం కష్టమేనని కామెంట్లు కూడా చేస్తున్నారు. కోటా కొద్దిరోజుల కిందట బాలయ్యపై కూడా కామెంట్ చేసి వార్తల్లో నిలిచారని అన్నారు. ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తి నచ్చాలని ఏమీలేదని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా శ్రీనివాసరావుకు అభిమానుల్లో గౌరవం తగ్గుతుందని అంటున్నారు.
ఇలాంటి కామెంట్లు చేసే చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊరుకోరని కొంతమంది అంటున్నారు. కోటా శ్రీనివాస రావు ఇప్పటికైనా వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని మరికొందరు చెబుతున్నారు.
సాయి పల్లవి మొదట డాన్సర్ గా తన కెరీర్ మొదలు పెట్టి, కొన్ని రియాలిటీ షోలలో డాన్స్ పర్ఫామెన్స్ కూడా చేసి ఎంతో ఆకట్టుకుంది. కానీ ఆమెకు డ్యాన్స్ అంతగా పేరు అందించలేకపోయింది. మొదట సాయి పల్లవి ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడంతో సాయి పల్లవి కి మంచి గుర్తింపు లభించింది.
అప్పటినుంచి సాయి పల్లవి ఏమాత్రం వెనక్కి చూసుకోకుండా మిగతా భాషల్లో కూడా చాలా క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ తో ఏ విధంగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినప్పటికీ సాయి పల్లవి క్రియేషన్ ఎక్కువగా ఉన్నది.
ఇందులో ఆమె 15 లక్షల వరకు పారితోషికం తీసుకున్నది. అయితే ఈ మూవీ సక్సెస్ అవడంతో సాయి పల్లవి తన పారితోషికాన్ని అమాంతం గా కోటి రూపాయలు చేసింది. ఆ తర్వాత సాయి పల్లవి కొత్త సినిమాలు ఊహించని ఫలితాలు వచ్చాయి. ఫిదా మూవీ తర్వాత పడి పడి లేచే మనసు, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలు అనుకున్నంత ఫలితం ఇవ్వలేకపోయాయి. అయితే రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ తో సక్సెస్ అందించిన విషయం తెలిసిందే. అయితే నానితో శ్యాం సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
మెగాస్టార్ తో మూవీ రిజెక్ట్ :
ఈ విధంగా ఆమె అనేక పెద్ద పెద్ద సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. అయితే సాయి పల్లవి కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించే అవకాశం ఉన్నా ఆ వైపు వెళ్లి సంపాదించుకోవాలి అనుకోలేదు. ఆమెకు న్యాచురల్ గా ఉండడం ఇష్టం అని డ్యూటీకి సంబంధించినటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఇష్టం లేదని, మన చిరునవ్వు కంటే బ్యూటీ నెస్ ఏదీ ఉండదని చెప్పుకొస్తుంది సాయి పల్లవి.
ఇలా ఆమె చాలా సినిమాలు వదులుకోవడమే కాకుండా కమర్షియల్ యాడ్స్ ను కూడా రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు. ఒకవేళ ఇవన్నీ ఆమె చేసి ఉంటే 15 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండేది. ప్రస్తుతం ఈమె విరాట పర్వం మూవీ తో పాటుగా మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఈమె సినీ జీవితం పరంగా చూసుకుంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు ప్రాజెక్టులు చేస్తున్నారు. చిరంజీవికి జంటగా బోలా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఎఫ్ త్రీ మూవీ లో కూడా మరోసారి వెంకటేష్ తో జత కట్టారు. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ తో శీతాకాలం సినిమా చేస్తున్నారు.
అలాగే ప్లాన్ ఏ ప్లాన్ బి, బబ్లీ బౌన్సర్, అనే హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. అయితే తమన్నా పెళ్లి విషయంలో కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వాటిని కూడా ఖండించింది ఈ అమ్మడు. అలాగే తమన్నా హాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ అని కూడా చెప్పవచ్చు.
ఆమె సోషల్ మీడియా వేదికగా డిఫరెంట్ డ్రెస్సులో ఫోటో షూట్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. అయితే తమన్నా నటించిన ఎఫ్ త్రీ చిత్రం ఈనెల 27న థియేటర్లోకి రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాల్లో వీరంతా బిజీ అయిపోయారు. అయితే ఈ వారంలో ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం లో 200 ఎపిసోడ్ కి ఎఫ్ 3 మూవీ టీం హాజరయ్యారు.
ఈ ప్రోగ్రాంలో తమన్నా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ప్రోమో చివర్లో చాలా ఎమోషనల్ అయ్యింది. కంటతడి పెట్టుకుంటున్న అనేక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో అందరి కళ్ళలో కన్నీళ్లే కనిపించాయి. అయితే తమన్నా ఎందుకు ఎమోషన్ అయిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.