సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ నటించిన సర్కారు వారి పాట మే 12న ప్రేక్షకులను అలరించడానికి భారీ అంచనాలతో వచ్చేసింది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కామెడీ అండ్ యాక్షన్ మిక్సిడ్ కంటెంట్ గా రూపొందిందని తెలిసిన విషయమే.
మొదటి షో లో ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నా.. ఈ సినిమాకు కొంత మిక్స్డ్ టాక్ వస్తోంది. అయితే.. సినిమా ఎండింగ్ లో మాత్రం మంచి మెసేజ్ నే ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా లో ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ మెయిన్ గా మహేష్ బాబు డైలాగ్ డెలివరీ అదిరిపోయింది అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ గా రూపొందింది. ఈ సినిమాకి మహేష్ బాబు గ్లామర్ అండ్ డైలాగ్ డెలివరీ, తమన్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పవచ్చు. సినిమా లో మెసేజ్ లేదంటూనే ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ పాస్ చేసింది సర్కారు వారి పాట.
బ్యాంకులు లోన్ రికవరీ చేసుకునే విషయమై అటు సంపన్నులు, ఇటు సామాన్యుల మధ్య ఎలాంటి తేడాలను చూపిస్తాయి అన్న విషయాన్నీ సర్కారు వారి పాట సినిమాలో బాగా చూపించారు. అయితే సినిమాలో జరిగినట్లే రియల్ లైఫ్ లో కూడా జరిగింది. రైతుల లోన్ విషయమై బ్యాంకు అధికారులు సుప్రీం కోర్ట్ ను అప్రోచ్ అయ్యారు. అయితే.. సుప్రీం కోర్ట్ మాత్రం రైతుల పక్షానే నిలబడింది.
రైతుల నుంచి లోన్ రికవర్ చేయాలంటూ బ్యాంకు అధికారులు సుప్రీం కోర్ట్ ను కోరగా.. ముందు “పెద్ద చేపల నుంచి లోన్ ను రికవర్ చేయాలనీ.. ఆ తరువాత వారి జోలికి వెళ్లాలని.. ఇలా రైతులను పట్టుకోవడం వల్ల ఎన్నో రైతు కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతాయని” సుప్రీం కోర్ట్ పేర్కొంది. అయితే.. సుప్రీం కోర్ట్ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
#SupremeCourt dismisses plea by a bank against farmers for recovery of loan. Justice Chandrachud remarks “Go after bigger fish. Such a litigation in Supreme Court will spoil the families of farmers financially.”
— LawBeat (@LawBeatInd) May 13, 2022







మహేష్ బాబు మాటల్లో వాస్తవమే ఉన్నదని అన్నారు. ఆమె నటించిన “ధడక్” మే 20 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ముంబైలో కంగనా ఈ విషయాన్ని చెప్పింది. ప్రతి ఒక్క ఈ విషయాన్ని వివాదాస్పదంగా చూడవలసిన అవసరం లేదని.. మహేష్ బాబు మాటల్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలని అన్నారు..
సూపర్ స్టార్ మహేష్ మాటల్లో వాస్తవమే ఉన్నదని, బాలీవుడ్ ఇండస్ట్రీ నిజంగానే ఆయనను భరించలేదు అని ఆమె అన్నారు.. ఎందుకంటే ఆయనకు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నుండి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆయన తరం నటీనటులు అందరూ కలిసి టాలీవుడ్ ని దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా తీర్చిదిద్దారు..
అలాంటి మహేష్ బాబు తన సొంత ఇండస్ట్రీపై చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి.. దాన్ని ఎవరు కూడా కాదనలేరు.. తెలుగు ఇండస్ట్రీ పై మరి అభిమానులపై ఆయనకున్న ప్రేమ వల్లనే అలా చెప్పి ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా చూడవలసిన అవసరం లేదనీ ఆమె అన్నారు.
తెలుగు ఇండస్ట్రీ ఇండియా లెవెలులో ఎదగడానికి అందరూ చాలా కష్టపడుతున్నారు అని దీన్ని తప్పకుండా ఒప్పుకోవాలని కంగనా అన్నారు. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి వాళ్లు చాలా కష్టపడి ఇండస్ట్రీ టాప్ ప్లేస్లో నిలబెట్టారని, వాళ్లని చూసి నేర్చుకోవాలని కంగనా సూచించారు.












#5. కియారా అద్వానీ

దీంతో మెగా ఫ్యామిలీ కుటుంబం జోలికి వెళ్లి కోట తప్పు చేశాడని చాలామంది నెటిజన్లు కామెంటట్స్ కూడా పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సహాయ కార్యక్రమాలు చేశారని కష్టం లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్నారని అయినా కోట ఆయనపై బురద జల్లడం ఏంటి అస్సలు అర్థం కావడం లేదని కొంతమంది అభిమానులు అంటున్నారు.
ఇకపై కోటాకు సినీ అవకాశాలు రావడం కష్టమేనని కామెంట్లు కూడా చేస్తున్నారు. కోటా కొద్దిరోజుల కిందట బాలయ్యపై కూడా కామెంట్ చేసి వార్తల్లో నిలిచారని అన్నారు. ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తి నచ్చాలని ఏమీలేదని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా శ్రీనివాసరావుకు అభిమానుల్లో గౌరవం తగ్గుతుందని అంటున్నారు.
ఇలాంటి కామెంట్లు చేసే చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊరుకోరని కొంతమంది అంటున్నారు. కోటా శ్రీనివాస రావు ఇప్పటికైనా వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని మరికొందరు చెబుతున్నారు.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19