ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సాయి ధరమ్ తేజ్ ని చూడడానికి ఎంతోమంది సినీ ప్రముఖులు హాస్పిటల్ కి వెళ్తున్నారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్, చిరంజీవి, వైష్ణవ్ తేజ్, నిహారిక, వరుణ్ తేజ్ హాస్పిటల్ కి వెళ్ళారు.

ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ గారు మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ ఆ రోజు తన ఇంటి నుండి బయలుదేరారు అని చెప్పారు. అంతకు ముందు తనకి కౌన్సిలింగ్ ఇద్దాము అనుకున్నారు అని, ఈ వయసులో ఎలాంటి సాహసాలు చేయొద్దు అని అన్నారు నరేష్.
watch video :
https://youtu.be/L4DzXMZnKiM


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17








ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.
















































అలాగే మాస్టర్, దొంగాట, గోకులంలో సీత, మావిడాకులు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, సూర్యుడు, సుప్రభాతం, రాజకుమారుడు, అన్నయ్య, జయం మనదేరా, చిరునవ్వుతో, ఢమరుకం, కత్తి కాంతారావు, మిర్చి, ఇద్దరమ్మాయిలతో పిల్లా నువ్వు లేని జీవితం, సన్నాఫ్ సత్యమూర్తి, పండగ చేస్కో , విన్నర్, బాబు బంగారం, రారండోయ్ వేడుక చూద్దాం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17