చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది. ఇప్పుడు ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు అని చాణక్య చెప్పారో చూద్దాం.

#1. అనేక మంది పురుషులతో సంభందాలు పెట్టుకున్న స్త్రీ ఇంట్లో అస్సలు భోజనం చేయకూడదు అని చాణక్య చెప్పారు. ఆమె ఇంట్లో భోజనం చేయడం మంచిది కాదు అని..అనేక సమస్యలు వస్తాయని చెప్పారు.
#2. అంటూ వ్యాధులు ఉన్న రోగుల ఇంట్లో కూడా భోజనం చేయద్దని చాణక్య అన్నారు. ఎందుకంటే రోగుల ఇంట్లో భోజనం చేయడం ద్వారా క్రిములు మన శరీరంలోకి కూడా ప్రవేశించే ప్రమాదం ఉంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు.

#3. అక్రమంగా డబ్బు సంపాదించిన వారి ఇంట్లో అస్సలు భోజనం చేయకూడదు. ఎందుకంటే వారు తప్పు చేసి సంపాదించిన డబ్బుతో అన్నం తింటారు. అలా మోసం చేసి సంపాదించిన వారి ఇంట్లో తినడం మనపై కూడా చేదు ప్రభావం చూపుతాయి.
#4. అలాగే నేరస్థుల ఇళ్లలో అస్సలు భోజనం చేయద్దు అని చెప్పారు చాణక్య. అలాంటి వారి ఇంట్లో భోజనం చేయడం వల్ల మనకి ఇబ్బందులు రావచ్చు. మన ఆలోచనలపైన కూడా చెడు ప్రభావం చూపవచ్చు.
మన ఆలోచనలు, అలవాట్లు ఎప్పుడూ కూడా మంచివే అయ్యి ఉండాలి. జీవితంలో మనం వేసే అడుగులు కూడా మంచి వైపే అయ్యుండాలి. అందుకే చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వారి ఇంట్లో ఆహరం కూడా తీసుకోవద్దు.

















1. లేపాక్షి:
2. యాగంటి:
3. శని శింగనాపూర్:
4. షోలాపూర్:
5. అమ్రోహా:
6. గురుద్వార్:
7. దార్వేష్ దర్గా:
8. తంజావూరు బృహదీశ్వరాలయం:
9. పూరీజగన్నాథ్ ఆలయం:
10. కబీస్ బాబా ఆలయం:
అయితే ఒక శివభక్తుడు అయిన కబీస్ బాబా వుంటారు. కబీస్ బాబా భక్తులు సాయంత్రం సమయంలో సమర్పించే మద్యం సేవించి, వారి అనారోగ్య సమస్యలను పోగొడతాడని విశ్వసిస్తుంటారు.

తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.
హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.
అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..










