టాటా అనే పేరు తెలియని ఇండియన్ ఉండరని చెప్పవచ్చు. టీ నుండి ట్రక్స్ వరకు, ఉప్పు నుండి ఉక్కు వరకు ప్రతి వ్యాపారంలో టాటా పేరు వినిపిస్తుంది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ సామ్రాజ్యంగా నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా.
రతన్ టాటా మధ్యతరగతి కుటుంబాల ఇబ్బందిని తొలగించడం కోసం చేసిన సరికొత్త ప్రయత్నం టాటా నానో కార్. ఈ కార్ మార్కెట్ లో సంచలనం సృష్టించింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భారత దేశంలో మధ్య తరగతి ప్రజలు స్కూటర్ల మీద ఎక్కువగా ప్రయాణిస్తారు. ఒక బైక్ మీద ఫ్యామిలీ మొత్తం నలుగురు, ఐదుగురు వెళ్తుంటారు. అలా ప్రయాణిస్తున్న సమయంలో పిల్లలు నలిగిపోతుంటారు. ఇలాంటి ప్రయాణం గుంతల రోడ్డు పై చాలా ప్రమాదకరం. ఇక ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసిన రతన్ టాటా బాధపడి మధ్యతరగతి ప్రజల కోసం, వారి భద్రత గురించి ఆలోచించి ఏదైనా తయారుచేయాలని అనుకున్నారు. అలా ఆయన ఆలోచనల నుండి వచ్చిందే టాటా నానో కారు. ప్రజల కారుగా పేరుగాంచింది.
నానో కారు ఖరీదు లక్ష రూపాయలు మాత్రమే. సామాన్యు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కార్ ను తయారు చేశారు. రతన్ టాటా ఈ కార్ ను ప్రకటించినపుడు ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీలు, మీడియా ఈ కార్ కోసం ఎదురు చూశారు. ఈ కార్ కి ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ వచ్చింది. అయినప్పటికీ ఈ కార్ ఫెయిల్ అయ్యింది. దీని సక్సెస్ కోసం రతన్ టాటా ఎంతో కష్టపడ్డారు. అయితే లక్ష రూపాయలతో కార్ తయారు చేయడం అనేది అతి పెద్ద టాస్క్. ఇది ప్రాక్టికల్ గా అసాధ్యం కూడా. అప్పటి సీఈఓ సైరస్ మిస్త్రీ కూడా టాటా నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
అయినా టాటా కంపెనీలోని యంగ్ ఇంజనీర్స్ తో ఈ కార్ ను డిజైన్ చేయించారు. ఎంత ప్రయత్నించిన లక్ష రూపాయలలో కార్ తయారుకాలేదు. దాంతో టాటామోటార్స్ జనాలకి ప్రామిస్ చేశాం కాబట్టి నానోలోని బేస్ మోడల్ కు మాత్రమే లక్ష రూపాయలు ఫిక్స్ చేసి, మిగతా మోడల్స్ కి 2.5 లక్షల వరకు పెట్టారు. ఇక లక్ష రూపాయలలో వచ్చే బేస్ మోడల్ కార్ కు ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఏసీ కానీ, సేఫ్టీ రేటింగ్ లాంటివి ఏమి ఉండవు. అందువల్ల నానో కార్ ఆక్సిడెంట్స్ ను కాపాడలేదు. ప్రామిస్ చేశారు కాబట్టి కుదించి లక్ష రూపాయలలో తయారుచేశారు.
సాధారణంగా కారులో ప్రయాణించేప్పుడు సేఫ్ గా భావిస్తారు. కానీ నానో విషయంలో సేఫ్ గా భావించలేము. అలాంటి కారు ఎప్పటికీ విజయవంతం కాలేదు. నానో ఫెయిల్ అవడానికి ఇది ఒక కారణం. అయితే ఈ కార్ తయారీ వెనుక ఉన్న బలమైన ఉద్దేశ్యం ద్విచక్రవాహనం పై నలుగురు, కారులో అయితే ఎండ తగలకుండా, వర్షంలోను ఇబ్బంది పడకుండా ప్రయాణం చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే రతన్ టాటా కారు తయారు చేయించి, మార్కెట్ లోకి విడుదల కూడా చేశారు. అయితే ఆ ఉద్దేశ్యాన్నిమార్కెటింగ్ టీమ్ ప్రజలలోకి సరైన విధంగా తీసుకెళ్ళలేకపోయింది.
మార్కెటింగ్ టీమ్ నానో కారును కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తే సరిపోతుందని భావించి చిపెస్ట్ కారుగా మార్కెట్లోకి తెచ్చారు. ఈ వ్యూహం కారణంగా దీర్ఘకాలంలో ఈ కారు ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ప్రజలు పేదరికానికి చిహ్నంగా ఈ కారును పరిగణించడం మొదలుపెట్టారు. ఈ ట్యాగ్ ను ఎవరు ఇష్టపడలేరు. ఈ కారు విఫలం కావడానికి కారణం ప్రమోషన్ మరియు పొజిషనింగ్ అని చెప్పవచ్చు.
టాటా మోటార్స్ ఏడాదికి 2,50,000 నానో కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే ప్రారంభ అమ్మకాలు 30,000 (సుమారుగా) మాత్రమే. 2011-12లో అత్యధికంగా 74,527 అమ్మకాలు జరిగాయి. ఇది 2016-17లో 7,591కి పడిపోయింది. జూన్ 2018లో ప్లాంట్ 1 నానో అమ్మకం మాత్రమే జరిగింది. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు.
Also Read: వేసవిలో బైక్ “ఫుల్ ట్యాంక్” కొట్టించడం వలన ఇంత పెద్ద ప్రమాదం ఉందా..??




వారంలో మూడవ రోజు అయిన మంగళవారంకు అధిపతి అంగారక గ్రహం. ఈ గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఆ గ్రహ ప్రభావం మంగళవారం పుట్టిన వ్యక్తుల పై ఎక్కువ ఉంటుంది. మంగళవారం పుట్టడం గొప్ప వరమని చెబుతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు వరంగా చెబుతారు. పోరాట స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రోజున పుట్టినవారు గొప్ప మేధస్సు కలిగి ఉంటారు. ఈ రోజున ఆగొప్ప వ్యక్తిత్వం కలవారు పుడతారు. గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు మంగళవారం నాడు పుడుతుంటారు.
మంగళవారం జన్మించినవారు తమ గురిచి తాము ఆలోచిందడం కన్నా, ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు. సహాయం చేయడంలో ముందుంటారు. దానధర్మాలు చేయడంలో ముందుంటారు. వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తుంటారు. మంగళవారం జన్మించిన వారికి ఓపిక, సహనం ఎక్కువగా ఉంటుంది. వీరికి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంపాదించడం మొదలు పెట్టిన చిన్న వయసులోనే లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు.
మంగళవారం పుట్టిన మేష, వృచ్చిక లగ్నాల వారు అయితే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అడ్మినిస్ట్రేటివ్ గొప్పగా ఉంటారు. వారిలో తప్పులు వెతికినా దొరకవు. అంటే వారు ఒక్క తప్పు కూడా చేయకుండా ప్లాన్ చేసుకోగల శక్తి మంగళవారం పుట్టిన వారికి ఉంటుంది. వీరికి అన్ని రంగాల గురించి చెప్పగల జ్ఞానం కలిగి ఉంటారు. ద్వేషించేవారికి కూడా పరిష్కారం చెప్పగలరు. అయితే వీరిది పై చేయిగా ఉండే తత్వం, ఎవరైనా తక్కువగా చూస్తే బాధపడతారు. నువ్వు గొప్ప అంటే మాత్రం ఎంత కష్టమైన పని అయిన చేస్తారు.
కుటుంబంలో మంగళవారం పుట్టిన వారి మనసు బాధ పడితే ఆ కుటుంబం కూడా సర్వనాశనం అవుతుందని పండితులు చెబుతున్నారు. కుటుంబ యజమాని కానీ, భార్య కానీ మంగళవారం జన్మించిన వారైతే వారి మనస్సును బాధపెట్టకుండా, ఎంత బాగా చూసుకోగలిగితే ఆ కుటుంబం అంత వృద్దిచెందుతుంది. పది మందికి అన్నం పెట్టగల శక్తి ఆ కుటుంబానికి వస్తుంది. మంగళవారం పుట్టినవారు ముఖ్యంగా స్త్రీలు అమ్మవారి ఆరాధన చేయాలి. మంగళ వారం పుట్టిన స్త్రీలు ఎంత శాంతంగా ఉంటే ఆ కుటుంబం అంత వృద్దిలోకి వస్తుంది. అమ్మవారి శ్లోకం పఠించాలి.











1. యూట్యూబ్ లైక్ స్కామ్ :
2. కూపన్ స్కామ్:
3. కాల్ స్కామ్:
4. వీడియో కాల్ స్కామ్:
5. లాటరీ స్కామ్:
మెటా కంపెనీ అఫిషియల్ గా కాల్ స్కామ్ గురించి చెప్పింది. ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచించింది. మీరు ఇలాంటివి జరగకుండా సేఫ్ గా ఉండాలంటే చేయవలసిన 4 పనులు..







