కరోనా వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవల ఒక 27 సంవత్సరాల యువతి కరోనాతో మరణించారు. వివరాల్లోకి వెళితే. సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన యువతి, ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడిని ఈ …

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒక హీరో హీరోయిన్ తో మొదలవ్వడం లేదా ఒక హీరోని కానీ, హీరోయిన్ ని కానీ ఒక సినిమాకి అనుకొని తర్వాత రిప్లేస్ చేయడం అనేవి జరుగుతూనే ఉంటాయి. అలా ఎంతో మంది హీరో, హీరోయిన్లు …

ఏం వ్యక్తపరచడానికైనా భాష ముఖ్యం అని ఆమె కి అర్థమైంది. మూడు నెలలు వ్యవధిలో పట్టు వదలకుండా ప్రయత్నించి గొండి భాషలో ప్రావీణ్యం సంపాదించింది. అక్కడి జనాల తో మాట్లాడ గలిగింది. వారి సమస్యలు తెలుసుకోగలిగింది. తన కష్టం ఫలించింది. అక్కడి …

ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్స్టా లలో ట్రెండ్ ఏమిటంటే మీమ్స్, ఎడిటెడ్ వీడియోస్ దే. ఎన్ని రకాలు గా మీమ్ చేసినా.. వీడియో ను ఫన్నీ వీడియోస్ ఎడిట్ చేసినా అవి వైరల్ అవుతూనే ఉంటాయి. మీమర్స్ కూడా.. ట్రెండింగ్ లో …

పవర్ స్టార్, రేణు దేశాయ్ ల కుమారుడు అకిరా నందన్ కు సోషల్ మీడియాలో పవన్ తనయుడిగా గట్టి ఫాలోయింగ్ ఉంది. పవన్, ఆయన తనయుడు అకిరా ఒక ఫ్రేమ్ లో కనిపించారంటే చాలు ఫాన్స్ కూడా పండగ చేసుకుంటారు. అందులోను …

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ప్రణీత సుభాష్. ఆ తర్వాత బావ సినిమాలో నటించారు. అత్తారింటికి దారేది సినిమాలో ఒక హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత రభస, పాండవులు పాండవులు తుమ్మెద, …

హీరోయిన్స్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేసి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వారిలో ఒకరు ప్రణీత సుభాష్. తెలుగు, తమిళ్, కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు ప్రణీత. ప్రణీత …

కరోనా కారణం గా తెలంగాణ లో కూడా లాక్ డౌన్ ను పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. సడలింపు సమయాలను మాత్రం పెంచారు. ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు నిత్యావసరాల కోసం తిరగడానికి అనుమతులు …

ఊపిరి సినిమా చూసారా..? అందులో శ్రీయ చరణ్ వేసిన పెయింటింగ్ ను హీరో నాగార్జున ఇరవై లక్షలు పెట్టి కొంటాడు. తీరా చూస్తే.. అందులో రెడ్ పెయింట్ తప్ప అందులో ఏమి కనిపించదు.. పెయింటింగ్ నాతొ మాట్లాడుతుంది అంటూ.. నాగార్జున కూడా …