కరోనా మహమ్మారి కారణం గా ఎవరికీ ఎవరు లేకుండా పోతున్నారు.. పిల్లలు చనిపోయినా.. తల్లి తండ్రుల చనిపోయినా ఎవరు ఏమి చేయలేక పోతున్నారు. చాలా మందికి కనీసం చివరి చూపు కూడా దక్కడం లేదు. తాజాగా.. వెస్ట్ గోదావరి జిల్లా ఖానాపురం …

కరోనా మహమ్మారిని పూర్తి గా ఎదుర్కోకముందే.. వరుస వైరస్ లు దాడి ప్రారంభించాయి. ఈ మహమ్మారి ని ఎదుర్కొనడానికి వాడుతున్న స్టెరాయిడ్స్, వెంటిలేటర్ల మూలం గా ఈ వైరస్ లు కరోనా రోగుల్లో ఏర్పడి.. అవి అందరికి వ్యాప్తి చెందుతున్నాయని తెలుస్తోంది. …

బుల్లితెర నటి సంభావన సేత్ తండ్రిగారు ఇటీవలే కరోనా కారణం గా మరణించారు. ఆమె తండ్రిని డాక్టర్లే చంపేశారు అంటూ ఆరోపణలు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణం గానే తన తండ్రి మరణించాడంటూ నటి సంభావన తీవ్ర ఆరోపణలను చేసారు. ఆక్సిజెన్ …

కరోనా మహమ్మారి పీడిస్తున్న ఈ గడ్డు కాలం లో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించి నియమాలను కఠినం గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో పలువురు పెళ్లి వాయిదా వేసుకోక తప్పడం లేదు.. అయితే..వాయిదా వేసుకోలేని పరిస్థితిలో …

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్నప్పుడే పేరు తెచ్చుకున్న నటులలో ఆనంద వర్ధన్ ఒకరు. తెలుగులో దాదాపు 20 కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆనంద వర్ధన్. ఆనంద వర్ధన్ ప్రముఖ గాయకులు పి.బి. శ్రీనివాస్ గారి మనవడు.  …

ఆంధ్ర తెలంగాణా బోర్డర్ లో అంబులెన్సులు వెనక్కి పంపిస్తున్న తెలంగాణా పోలీసులు ఈ విషయం రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఖరోనా వైద్యానికి నిమిత్తం తెలంగాణ లో హైదరాబాద్ లోని హాస్పిటల్స్ లో చేరడానికి వస్తున్న వారిని అడ్డుకోవద్దు …

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎమ్మెస్ రాజు గారు అంటే తెలియని వారు ఉండరు మన స్టార్ హీరోలకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా లను తీశారు ‘ఉదయ్ కిరణ్’ కి మనసంతానువ్వే, మహేష్ బాబు కు ‘ఒక్కడు’, రెబల్ స్టార్ …

రాజద్రోహం కేసు మీద అరెస్ట్ అయ్యి సంచలనం రేపిన నరసాపురం ఎంపీ రఘురామ రాజు ఇటీవలే సుప్రీం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఆయన తరుపున న్యాయవాదులు ఇప్పటికే గుంటూరు హై కోర్ట్ కి చేరుకోగా చేరుకోగా..వ్యక్తిగత పూచికత్తు వారే కోర్టుకు …

ఒక సినిమాకి హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు ఇంకొక ముఖ్యమైన వారు కెమెరా మెన్. అసలు కెమెరా మెన్ తీసే విధానాన్ని బట్టే సినిమా రూపొందుతుంది. కెమెరా మెన్ పనితనంతో ఒక సాధారణమైన స్టోరీ ఉన్న …