తెలుగు సినిమా ఇండస్ట్రీని నిలబెట్టిన వాళ్లలో మొదటి పేరు నందమూరి తారక రామారావు గారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు తారక రామారావు గారు లేకపోయినా కూడా ఆయనని …

ఒక సినిమా డైరెక్టర్ కి తన సినిమా కథ, నిర్మాణం, నటీనటులు ఇవన్నీ ఎంత ముఖ్యమో, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా తీయడం కూడా అంతే ముఖ్యం. ఒక సినిమా విడుదల అయ్యే టైం పట్టి కూడా ఆ సినిమా ఫలితం, …

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా అప్పుడు ఎంత పెద్ద అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమా వచ్చే …

హాస్య బ్రహ్మగా పేరుగాంచిన బ్రహ్మానందం గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. హాస్య నటుడిగా  తన కామెడీ టైమింగ్ తో మూడు తరాలను అలరించారు. 1100కి పైగా చిత్రాలలో నటించి, మెప్పించారు.  నవ్వించడంలో ఆయనని మించిన వారు లేరని …

ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఓటమికి భారత జట్టు బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యమే కారణమని క్రికెట్ …

భారత దేశంలోని హిందువులకు రామాయణానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు, ఎన్నో ధారావాహికల వచ్చినప్పటికీ కూడా రామానంద్ సాగర్ తారక ఎక్కించిన బుల్లితెర రామాయణం మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్… దూరదర్శన్ లోకి రామాయణం అప్పట్లో ఒక …

ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో హీరోల వారసులే ఎక్కువగా హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అయితే కుమారులే కాకుండా హీరోల అక్క లేదా చెల్లెలి కుమారులు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా అడుగు పెడుతున్నారు. వీరిలో కొందరు రాణిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ …

లోకేశ్‌ కనగరాజ్ తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ, హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే కోలీవుడ్‌ అగ్ర దర్శకులలో ఒకరిగా మారిపోయారు. ఆయన సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం …

మనలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇళ్లల్లో రాత్రి పూట కచ్చితం గా ఎంతో కొంత అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మరీ కొంచం ఐతే పర్లేదు ఎవరికైనా ఇచ్చేస్తాం.. కానీ.. చాలా ఎక్కువ ఉండిపోయినపుడు.. దానిని మరుసటి రోజు తింటూ …

పార్లమెంటు ఎన్నికల కోలాహలం మొదలైంది.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను మోహరించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తుంటే చాలా మంది నేతలు ఎంపీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో …