సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి అదే స్థాయిలో ఆడియెన్స్ నుండి రెస్పాన్స్‌ రావడంతో భారీ వసూళ్లను సాధించింది. తాజాగా 69వ …

ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని సినిమాలు వచ్చినా మదర్ సెంటిమెంట్ సినిమాలకి మాత్రం ఆదరణ ఒకటే రకంగా ఉంటుంది. అందుకే ఇప్పటికి కూడా చాలా మంది డైరెక్టర్లు అమ్మ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే ఎవరి …

తెలుగు ఇండస్ట్రీలో గతంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ, వరుస చిత్రాలలో నటించిన ప్రియమణి పెళ్లైన కొత్తలో, యమదొంగ లాంటి సూపర్ హిట్ సినిమాలలో ప్రేక్షకులను అలరించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత ఆమెకు టాలీవుడ్ లో …

స్ట్రీట్ ఫుడ్ ఆంటీ, అలియాస్ సాయి కుమారి స్టాల్ ని తీసేయమంటూ పోలీసులు ఆదేశాలు ఇవ్వడం, ఇవాళ రేవంత్ రెడ్డి స్టాల్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం తెలిసిందే. నిన్నటి నుండి ఈ సంఘటన గురించి హైదరాబాద్ అంతా మాట్లాడుకుంది. పబ్లిసిటీ వల్ల …

సోషల్ మీడియా రాకతో సామాన్యులు సైతం సెలెబ్రెటీలుగా మారుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా సాంగ్స్ లో అందరి దృష్టి హీరో లేదా హీరోయిన్ల పైనే ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా వచ్చిన తరువాత ఆ పాటలలో హీరో …

చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్తారు. భోజనం. మితంగా తింటే అమృతం. అమితంగా తింటే విషం. సినిమాలో భోజనం గురించి మాత్రమే చెప్పినా కూడా నిజ జీవితంలో ఇది చాలా విషయాలకి వర్తిస్తుంది. దాంట్లో సోషల్ మీడియా కూడా …

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మరియు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ నిర్వహించడం పై ప్రపంచ వ్యాప్తంగా ఇండియా పై అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ పాకిస్థాన్ ఎప్పటిలాగానే తన బుద్ధిని చూపించింది. రామ మందిరం నిర్మాణం పై విమర్శలు చేసింది. సుప్రీం కోర్టు …

మద్యం మత్తులో ఏ విధంగా ప్రవర్తిస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. మందు బాబులు బస్సుల్లో, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టుల చేసే సమయాల్లో వారు చేసే రచ్చకు సంబంధించిన వార్తలు, వీడియోలు వైరల్ అవడం తెలిసిందే.  ఈ మధ్యకాలంలో మద్యం సేవించి …

హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ తో ఫేమస్ అయ్యారు సాయి కుమారి. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీలు కూడా ఈమె ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లడం మొదలు పెట్టారు. ఇటీవల సందీప్ కిషన్ …

బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ గా నిలిచిన తెలంగాణకు చెందిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరికీ గుర్తుండే ఉంటాడు. సామాన్యుడిగా బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో అందరికీ దగ్గర అయ్యి… హేమాహేమీల అందరిని దాటుకుని టైటిల్ …