ఎట్టకేలకు ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) సినిమాతో అమెజాన్ ప్రైమ్ హిట్ అందుకుంది. ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయినా, సూర్య సినిమా కాబట్టి, సూర్య ఎన్నో సంవత్సరాల నుండి మన తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయిపోయారు కాబట్టి …

ఓవర్ నైట్ స్టార్లు అవ్వాలంటే దాదాపు చాలామంది ఎంచుకునే దారి సోషల్ మీడియా. డాన్స్ వేస్తూనో, పాట పాడుతూనో, లేదా ఇంకా దేని గురించి అయినా మాట్లాడుతూనో ఏదో ఒక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. అంతే. తర్వాత రోజు …

పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం చర్చల్లో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్లేయర్స్ న్యూజిలాండ్ టూర్ కి వెళ్ళబోతున్నారు. ఇందులో 35 మంది ప్లేయర్స్ ఉంటారు. అందులో ఆరుగురు ఓపెనర్లు, 11 మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌ …

ఈరోజులలో మనుష్యులలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.భక్తి చానెల్స్ మరియు ప్రసంగాలు వినే వారిసంఖ్య గణనీయంగా పెరుగుతుంది.తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువైన ప్రవచన కర్తలలో ప్రముఖులు మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు.ఈయన వృత్తి రీత్యా ఉదాధ్యాయుడిగా పని చేసారు.తెలుగు అధ్యాపకునిగా …

మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్. ఎస్. థమన్ ఒకరు. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్. 2008 లో వచ్చిన మళ్లీ మళ్లీ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు …

బుల్లితెర యాక్టర్స్ చాలామంది వారి సొంత పేర్లతో కన్నా ఆయా సీరియళ్లలో  వారి పాత్రల పేరుతోనే ఎక్కువగా గుర్తుంటారు. అలాంటి వారిలో రాగిణి ఒకరు.. పేరు తెలియకపోయినా ముఖం చూడగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు.ఒకటా రెండా సుమారు 35ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి …

భారత్ ‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల ట్వంటీ 20 అంతర్జాతీయ సిరీస్‌ కు ఆస్ట్రేలియా కొత్త జెర్సీ ధరించనుంది. ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలకు నివాళి అర్పిస్తూ తయారుచేసిన ఈ జెర్సీని మిచెల్ స్టార్క్ ధరించి ఉన్న ఫోటోను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక …

ఈ సంవత్సరం ధన్ తెరస్ నవంబర్ 13 వ తేదీన జరుపుకుంటున్నారు. ధన్ తెరస్ ని ధన త్రయోదశి అని కూడా అంటారు. నవంబర్ 13 వ తేదీన సాయంత్రం 5:30 నుంచి 6:00 గంటల సమయం వరకు ఆరాధన సమయం …

నిన్న జరిగిన ఐపిఎల్ -2020 ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత …

ఎంతో ఉత్కంఠతో జరిగిన ఐపిఎల్ -2020 ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ …