మనలో చాలా మందికి ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది. కొందరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ట్రావెలింగ్ ఇష్టపడితే, ఇంకొంత మంది మాత్రం తమ సొంత వాహనాల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు. ప్రయాణాల్లో చాలా మంది విండో సీట్ ప్రిఫర్ చేస్తారు. చుట్టూ ఉండే పరిసరాలను …

టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన వాళ్లలో దుర్గా రావు ఒకరు. దుర్గా రావు ఇంకా ఆయన భార్య గంగా రత్నం కలిసి టిక్ టాక్ లో వీడియోలు చేసే వారు. దుర్గా రావు డాన్స్ వేస్తూ ఉంటే, గంగా రత్నం …

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్రసీమకి పరిచయం అయిన కాజల్ అగర్వాల్ చందమామతో అందరికి చేరువయింది. యువ హీరోలతో పాటు మెగస్టార్ చిరంజీవి సరసన కూడా నటించి పేరు తెచ్చుకుంది . తెలుగులో అత్యదిక వసూళ్లు రాబట్టిన మగధీర సినిమా కాజల్ …

ఉదయ్ కిరణ్, రీమా సేన్ కాంబినేషన్ లో వచ్చిన రెండవ చిత్రం మనసంతా నువ్వే. సినిమా వచ్చి 19 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ సినిమా చూస్తున్నప్పుడు కొత్త గానే అనిపిస్తుంది. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య టేకింగ్ అంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది. …

వాట్సాప్ లో వైరల్ అవుతున్న లెటర్. చూస్తే కన్నీళ్లొస్తాయి.! అయ్యా!నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా పని చేస్తూ రిటైర్ అయ్యాను .నా కొడుకు ఆర్మీ లో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధం లో వీరమరణం పొందాడు .ఈ …

కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ లో బిజీ గా ఉండడంతో, అందులోనూ షూటింగ్ అవుట్ డోర్ అవ్వడంతో, గతవారం బిగ్ బాస్ హోస్టింగ్ కి రాలేకపోయారు. వీకెండ్ ఎపిసోడ్స్ లో శనివారం మామూలు ఎపిసోడ్ గానే కంటిన్యూ అవ్వగా, ఆదివారం …

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరానికి మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేసింది. ఇందులో భాగంగా పీయూసీ (PUC) అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ కి చెల్లించే జరిమానాను కూడా పెంచింది. పెంచడం అంటే ఏదో 200, 300 పెంచడం కాదు. …

ఐపీఎల్ సీజన్-13 : ఐపీఎల్ 2020లో నేడు లీగ్ స్టేజిలో చివరి మ్యాచ్ జరుగుతోంది. నేడు షార్జా వేదికగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి .సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ …

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హవా. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్. అసలు ఇది ఐపీఎల్ మొదలయ్యే టైం కాకపోయినా కూడా, ఈ సారి ఉన్న పరిస్థితుల కారణంగా లేట్ గా అయినా సరే ఐపీఎల్ మొదలైంది. అంతే కాకుండా ఈ …

అక్కినేని నాగేశ్వర రావు తర్వాత నాగార్జున ఆ తర్వాత ప్రస్తుత జెనరేషన్ లో అక్కినేని బ్రాండ్ ను ఈ తరంలో ముందుకు తీసుకువెళ్తుంది మంత్రం అక్కినేని నాగచైతన్య నే .2009 లో వాసు వర్మ అనే కొత్త దర్శుకుడు తీసిన జోష్ …