Telugu Friendship Songs | Best Telugu Friendship Day Songs: Friendship is a pure bond of mutual affection between different people. Friendship is a stronger form of interpersonal connection. Today, as …
కార్తీకదీపం సీరియల్ లో శ్రావ్య ఎందుకు మారిందో తెలుసా?
ప్రస్తుతం బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీకదీపం జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎంతలా అంటే ఆ టైంలో పక్క ఛానల్ లో కొత్త సినిమాలు వేస్తున్నా వాటిని ఎవరూ చూడట్లేదు. అంతగా మన అందరికీ కనెక్ట్ అయిన ఈ కార్తీకదీపం …
పురాణాల్లో రాఖీ భర్తకు భార్య కట్టిందని మీకు తెలుసా.? రాఖీ పండుగ చరిత్ర తప్పక తెలుసుకోండి.!
భారతదేశంలో ముఖ్యమైన పండుగల్లో రాఖీ ఒకటి. ప్రతి సోదరి తన సోదరుడు బాగుండాలి అని, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి అని ఆశిస్తూ రాఖీ పండుగ రోజు రాఖీ కడుతుంది. సోదరుడు కూడా తన సోదరి బాగుండాలి అని కోరుకుంటూ, రాఖీ …
ఈ సారి నీకు రాఖీ కట్టలేను అన్నయ్యా…కానీ గిఫ్ట్ మరిచిపోకు అంటూ ఓ చెల్లెల్లు అన్నయ్యకు రాసిన ఎమోషనల్ లెటర్.!
కరోనా వల్ల ఎక్కడికి కదలలేని పరిస్థితి రావడంతో ఒక చెల్లెలు తన అన్నకి రాఖీ పంపుతూ ఇలా రాసింది. అన్నా. ఎలా ఉన్నావ్? ఈసారి నేను నీకు డైరెక్ట్ గా కలిసి రాఖీ కట్టలేను. ఇక్కడ పాజిటివ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. …
రక్షా బందన్ స్పెషల్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే 16 తెలుగు సినిమాలోని పాటలు ఇవే.!
మన లో ఉన్న ఎన్నో ఆలోచనలను వ్యక్తపరచడానికి ఉన్న రూపాల్లో పాట ఒకటి. ఒక వ్యక్తి మనసులో ఉన్న మాటలతో చెప్పలేని కొన్ని వేల ఆలోచనలు ఒక నాలుగు నిమిషాల లో చెప్పేలా రాస్తారు రచయితలు. అలా మన తెలుగు సినిమాల్లో …
వైర్ ని తగులుకుని గాల్లో ఎగిరి మహిళ మీద పడ్డ ఆటో డ్రైవర్..సీసీటీవీ ఫుటేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తుంది. తాజాగా ఇలాంటి నిర్లక్ష్యమే ఒక ప్రమాదానికి కారణమైంది. అక్కడే ఉన్న సీసీటీవీలో ఈ ఘటన తాలూకు ఫుటేజ్ రికార్డ్ కావడంతో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. …
మహేష్ భట్ తో రియా రిలేషన్? సైకియాట్రిస్ట్ గా నియమించి సుశాంత్ చనిపోయే 2 రోజులు ముందు మిస్సింగ్.?
సుశాంత్ సూసైడ్ కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది.ఇక తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై బీహార్ లో ఫిర్యాదు చేశారు.ఇది ఇప్పుడు దేశమంతా పెద్ద ఎత్తున సంచలనమవుతుంది. సుశాంత్ సూసైడ్ …
దొంగతనంలో పరాయి దేశం పోయిన 9వ శతాబ్దానికి చెందిన శివుని ప్రతిమ తిరిగి వస్తుంది.
మన దేశంలోని సంపదను చాలామంది స్మగ్లర్లు ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఒకప్పుడు భారీగా సొమ్ములు చేసుకున్నారు ఇక ఇప్పుడు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన చట్టాలతో అది చాలావరకు తగ్గింది .అలాంటి వాటిలో ఒకటైన 9వ శతాబ్దానికి చెందిన శివుని ప్రతిమ ఇప్పుడు …
కూరగాయలు శానిటైజ్ చేయడానికి కొత్త టెక్నిక్…కానీ ఇలా చేయడం ప్రమాదమంట?
శుభ్రం చేయడం, అది కూడా మామూలుగా శుభ్రం చేసే దానికంటే ఎక్కువగా శుభ్రం చేయడం ఇప్పుడు చాలా అవసరం అయిపోయింది. ముఖ్యంగా తినే వాటిమీద అందరూ అధిక శ్రద్ధ తీసుకుంటున్నారు. కూరలను పండ్లను ఉప్పు నీళ్లలో వేసి శుభ్రం చేస్తున్నారు. చాలా …
34 సంవత్సరాల తర్వాత విద్యా విధానంలో భారత ప్రభుత్వం చేసిన 10 మార్పులు ఇవే..తప్పక తెలుసుకోండి.!
బుధవారం నాడు కేంద్ర క్యాబినెట్ ఉన్నత విద్యా విధానంలో కొన్ని సవరణలు చేసింది. 34 సంవత్సరాల నుండి ఒకే పద్దతి లో నడిచిన విద్యా విధానం ఇప్పుడు మారబోతోంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖను కేంద్ర విద్యా శాఖ గా …
