ఇటీవల అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. వారిలో టాలీవుడ్ నుండి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇంకా కొంత మందికి ఆహ్వానాలు అందినా …

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖుల మధ్య, ఎంతో మంది భక్తుల మధ్య ఈ వేడుక జరిగింది. ఎన్నో దశాబ్దాల కృషికి ఇప్పుడు ఫలితం వచ్చింది. రామ మందిరం నిర్మాణం కోసం ఎంతో …

తెలుగులో చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. కానీ నిజానికి దగ్గరగా ఉండే విషయాలు చెప్తూ, ఎంతో మందికి మోటివేషన్ ఇస్తున్న వ్యక్తులు మాత్రం కొంత మంది ఉన్నారు. వారిలో ఒకరు వంశీకృష్ణారెడ్డి. యూట్యూబ్ లో ఈ వ్యక్తి చాలా ఫేమస్. …

రాజేంద్రనగర్ లో ఇటీవల జరిగిన సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, ఈనాడు డాట్ నెట్ కథనం ప్రకారం, సోమేష్, అతని భార్య అయిన 28 ఏళ్ల చామంతి అత్తాపూర్ డివిజన్ కేశవ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఐదు …

భారత టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సానియా మీర్జా ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. సానియా మీర్జా …

ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎంత కమర్షియల్ గా మారిందో అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ స్కూల్స్ పక్కన పెడితే, ప్రైవేటు స్కూల్స్ లో అడ్మిషన్, డొనేషన్లు అంటూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ లో నర్సరీ నుండే స్కూల్ ఫీజును లక్షల్లో …

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న విహయం తెలిసిందే. సానియా మీర్జా రెండు రోజుల కిందట ‘పెళ్లి కష్టం.. విడాకులు కష్టం’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్ …

ఎట్టకేలకు యావత్ హిందువుల కల నెరవేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి భారీ ఎత్తున ప్రజలు అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే …

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది సితార ఘట్టమనేని.సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కూతురు అయిన సితార, సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలు పోస్ట్ …

పరోటా… చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే మైదాపిండితో చేసిన ఈ పరోటాలను తినడం ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తిన్న ఆహారం డైజెషన్ కావాలి అంటే ఆ ఆహారంలో పీచు …