అయోధ్యలోని రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. దేశం మొత్తం రామ నామ స్మరణతో నిండిపోయింది. ప్రాణప్రతిష్ట సమయంలో ఇళ్ళలో పూజలు చేసుకున్న వాళ్లు కూడా చాలా …

మనిషి మేధాస్సుకు అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ ఉంటే అది ఇంకా పదునెక్కుతూ ఉంటుంది. అందుకే చాలామంది పజిల్స్ ను సాల్వ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. చాలా పేపర్లలోనూ బుక్స్ లోను కొన్ని సులువైన పజిల్స్, కొన్ని క్లిష్టమైన పజిల్స్ ఇస్తూ ఉంటారు. ఆ …

ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆపై సంతోషం సినిమాలో నాగార్జున సరసన నటించి టాలీవుడ్ లో సుస్థిరమైన ప్లేస్ ని సంపాదించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది శ్రియ. ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోలతోని నటించి స్టార్ హీరోయిన్ …

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా కదిపేసిందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ప్రజలతోపాటు అన్ని వర్గాల వారు, అన్ని ఇండస్ట్రీలు కూడా నష్టం చూసాయి. ఈ కరోనా ప్రభావం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కూడా పడింది. కరుణ కరణంగా ఇండస్ట్రీలో …

ఇప్పుడు ఓటిటి సంస్థలు ఆడియన్స్ కి మంచి కంటెంట్ అందిస్తున్నాయి. ప్రతివారం క్రైమ్ జోనర్, థ్రిల్లర్ జోనర్,కామెడీ జోనర్ అంటూ ఇలా రకరకాల జోనర్లు సినిమాలు తీసుకువచ్చి ఫుల్ టైంపాస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఒకవైపు ధియేటర్లలో సంక్రాంతి సినిమాలు సందడి చేస్తుంటే, …

అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. అయోధ్య అంత కూడా రామ నామ స్మరణతో నిండిపోయింది. హెలికాప్టర్ లో పూల వర్షం కురిపించారు. భారతదేశమంతటా ప్రఖ్యాతలు సంపాదించుకున్న …

స్మితా సబర్వాల్. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు ఏమో. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి అవ్వడానికి తన వంతు సహాయం చేసి, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేస్తున్నారు. అయితే స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో కూడా …

ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో అవసరాలు సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి. అప్పటిలాగా అంత కష్టపడాల్సిన పరిస్థితులు లేవు. కానీ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఎక్కడో ఒకచోట కొన్ని ఇబ్బందులు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఎంత అందుబాటులోకి అన్ని అవసరాలను …

సాధారణంగా కొంత మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఒక విషయం పదే పదే జరుగుతూ ఉంటే దాన్ని సెంటిమెంట్ అని అంటారు. ఎంతో మంది ప్రముఖులకు కూడా ఇలా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కొన్ని సెంటిమెంట్స్ వాళ్ళకి ఉంటే, కొన్ని సెంటిమెంట్స్ …

ఐదు శతాబ్దాలు, అంటే 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలోని రామ మందిరంలో రాముడు కొలువుతీరాడు. శ్రీరాముడి విగ్రహాన్ని నరేంద్ర మోడీ ప్రతిష్టించారు. ఈ విగ్రహ ప్రతిష్ట వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు. తెలుగు నుండి సినీ …