మూడుముళ్ల బంధం మూడురోజులకే ముగిసిపోయింది. కాళ్ల పారాణి సైతం ఆరకముందే  నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నవ వధువు బలవన్మరణం పాల్పడిన సంఘటన మైసూరు నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కర్ణాటకలోని మైసూరు కు చెందిన భావన (24) అనే యువతికి …

తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు జీవన శైలే వేరు..తను అందరు నటులకంటే భిన్నం..కేవలం నటనతోనే కాదు, తన జీవన శైలితోనూ ప్రేక్షకులను సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు..అందంతో అమ్మాయిల హృదయాలు దోచుకున్న శోభన్ బాబు, అందగాడిగా ఉన్నప్పుడే తెరమరుగయ్యారు..తర్వాతెప్పుడూ తెరపై కనిపించలేదు..ఇది …

మనలో ఎంతో మందికి మన మీద మనకు నమ్మకం ఉండదు. ఆత్మనూన్యత భావం తో ఏ పని సరిగ్గా చేయలేక బాధపడుతూ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి భయాలన్ని వదిలేసి ధైర్యంతో మేము ఏమైనా సాధించగలం అని కష్టపడి పని చేస్తే …

ఫ్యాక్షన్ సినిమాలనగానే  మనకి గుర్తొచ్చేవి సమరసింహారెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, ఆది…ఇలా మరికొన్ని.. వీటిల్లో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించింది దర్శకుడు బెజవాడ గోపాల్ అదేనండి బి.గోపాల్.. ఫ్యాక్షన్ సినిమాలకు ఆద్యుడు అని కూడా అంటుంటారు..కానీ వీటన్నింటి కంటే ముందు కొన్నేళ్ల క్రితం …

బతకలేక బడి పంతులు అనేవారు ఒకప్పుడు…కానీ ఇప్పుడో టీచర్ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ప్రైవేట్ టీచర్ల దుస్థితి కాసేపు పక్కన పెడదాం.. కానీ ఒక టీచర్ 13 నెలల్లో కోటి రూపాయలు జీతం సంపాదించింది.. అంటే నమ్ముతారా? …

విశాఖపట్నంలో ఓ యువతీ అనుమానాస్పదంగా మరణించడం జరిగింది.మృతురాలితో కలిసి ఉంటున్న మరో మహిళా సహజ మరణంగా ఘటనను చిత్రీకరించింది.కానీ స్మశానంలో ఉండే కాపరి పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే .. కొంతకాలం క్రితం విశాఖపట్నం …

ప్రేమ పేరుతో నమ్మించి దారుణ హత్య చేసాడు మొహమ్మెద్ షకీబ్ అనే యువకుడు.పంజాబ్ కు చెందిన ఏక్తా జాశ్వాల్ అనే 19 యేళ్ళ అమ్మాయి ని నమ్మించి ఇంత దారుణానికి పాల్పడ్డాడు.అయితే ఏక్తా జాశ్వాల్ మరణం మొదటగా మిస్టరీ గా మారింది.అయితే …

యావత్ మానవాళి తలవంచుకునే ఘటన కేరళలో చోటుచేసుకుంది.. టపాకాయలు కూరిన ఫైనాపిల్ తిన్న గర్భస్థ ఏనుగు తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన ఘటన కలవరపెడుతోంది..కేరళలోని మలప్పురం జిల్లాలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల …

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహేష్ అందరికి కూడా జబర్దస్త్ షో ద్వారా సుపరిచితులు.జబర్దస్త్ లో కిరాక్ ఆర్మీ లో స్కిడ్స్ చేస్తూ ఉంటారు మహేష్.తరవాత వెండితెరకు కూడా పరిచయం అయ్యారు.రంగస్థలం లో చిట్టిబాబు ఫ్రెండ్ గా ,శతమానం భవతి సినిమాలో …

నన్ను కొంతమంది బెదిరిస్తున్నారని అలాగే నాపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని మీరా చోప్రా చెప్తూ అందుకు సంబందించిన స్క్రీన్ షాట్స్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరియు కవిత లకు ట్వీట్ చేసారు.అయితే దీనికి తెలంగాణ …