తెలుగులో ఉన్న పాపులర్ యాంకర్స్ లో అనసూయ ఒకరు . జబర్దస్త్  యాంకర్ గా అందరికి సుపరిచితం .తాజాగా టిక్ టాక్ స్టార్ పై యాంకర్ అనసూయ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు .కాగా అనుసూయతో పటు కొంతమంది నెటిజన్లు కూడా …

శ్రేయ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు  ..స్వతహాగా డాన్సర్ అయిన శ్రీయ తన డాన్స్ మాస్టర్ సహాయంతో మోడల్ గా పరిచయం అయ్యి తర్వాత తెలుగు ,తమిళ ,హిందీ చిత్ర రంగాలలో హీరోయిన్ గా నటించింది .2001 లో విడుదలైన ఇష్టం చిత్రంతో …

కన్నడ హీరో నిఖిల్‌ గౌడ వివాహం అనుకున్న ముహుర్తానికే జరిగింది.లక్షలాది పెళ్లిలు వాయిదా పడ్డాయి. పెళ్లిలు అనేవి అసాధ్యం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ పెళ్లికి రెడీ అయ్యాడు.లాక్‌డౌన్ అంశాల మధ్య మాజీ …

కన్నడ హీరో నిఖిల్‌ గౌడ వివాహం అనుకున్నట్లుగానే జరుగబోతుంది.లక్షలాది పెళ్లిలు వాయిదా పడ్డాయి. పెళ్లిలు అనేవి అసాధ్యం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ పెళ్లికి రెడీ అయ్యాడు.లాక్‌డౌన్ అంశాల మధ్య మాజీ సీఎం …

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిననన్..అన్నట్టుగా కరోనా కాలంలో ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన టాలెంట్ బయటికి వస్తుంది. ఇళ్లలోనే ఉంటున్న మగవారు వారి వారి టాలెంట్స్ కి సాన పెడుతున్నారు.అయితే ఈ లాక్ డౌన్ కాలంలో అందరిని ఇబ్బంది పెట్టే సమస్య …

కరోనా వలన ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది. మన దేశంలో ముందస్తుగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికి సరిపోయింది . లేదంటే పరిస్థితి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో కరోనాని కంట్రోల్ చేయగలిగింది కేవలం లాక్ డౌన్ …

“కించిత్తు నల్లికుట్టినా మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతి” అన్న చందానా..ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు చేసిన పొరపాట్లకు మొత్తం వ్యవస్థ చేసిన మంచి పనులన్ని గాలికి కొట్టుకుపోతాయి.  ప్రభుత్వం, డాక్టర్లు, పోలీసులు అందరూ కలిసి కృషి చేసి, కరోనాని ధైర్యంగా ఎదుర్కొంటూ …

విజృంభిస్తున్న కరోనా కారణంగా ప్రపంచమంతా వణికిపోతోంది.సామాజిక దూరం పాటించడం తప్ప చేసేది ఏమి లేక ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో సెలబ్రిటీల నుండి సామాన్య ప్రజల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు ..కరోనా కారణంగా అమెరికా …

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తన అందంతో, అభినయంతోను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది  పాయల్ రాజపుట్. అంతకుముందు కూడా వెండితెరపై మెరిసినా గాని ఆర్ఎక్స్ 100 చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు పాయల్ ..ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది …