ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ మృతి చెందారు . కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా గ్యాస్ట్రాలజీ …

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే .దీంతో వలసకార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే .లాక్ డౌన్ కారణంగా తమ సొంత ఊరు వెళ్ళడానికి ఎటువంటి రవాణా మార్గాలు లేకపోవడంతో వందల కిలోమీటర్లు …

తెలంగాణలో లాక్ డౌన్ గడువును సీఎం కేసీఆర్ మే 7వ తేదీ వరకూ పొడిగించిన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి మూడు కమిషనరేట్ ల కమిషనర్ లతో పాటు ఐజీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొడిగించిన లాక్ డౌన్ లో …

ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు.శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు. మళ్లీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. టీ, …

లాక్ డౌన్ లో ఎవడి గోల వారికుంటే.. ఇలాంటి ఛాన్స్ పోతే మళ్లీ రాదనుకున్నారో ఏమో ఆ జంట మాత్రం దొరికిందే ఛాన్స్  అనుకుని పెళ్లి చేసేసుకున్నారు .మరేం చేస్తారు , పెద్దలు ఒప్పుకోవట్లేదు, ఇప్పుడైతే అందరూ బయటకి వచ్చే పరిస్థితి …

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే . లాక్ డౌన్ నిబందనలు పాటించని వారిపై పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ప్రజల్ని బతిమిలాడుతుంటే, మరికొన్ని చోట్ల తమ లాఠీలకు పనిచెప్తున్నారు. తాజాగా …

ప్రస్తుత పరిస్థితుల్లో ‘కిడ్నీ స్టోన్స్‌’ అనేది చాలా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కొందరి కిడ్నీల్లో తరుచూ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. శస్త్రచికిత్స ద్వారా వీటిని తొలగించినా ఇవి మళ్లీ ఏర్పడుతుంటాయి.మానవ శరీరంలో అతి ముఖ్యమైన …

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో  ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారి పెళ్లిళ్లు వాయిదా పడగా కొత్తగా వివాహం చేసుకుందాం అనేవారికీ నిరాశే మిగిలింది ..ఈ లాక్ డౌన్ తర్వాత కూడా ముహుర్తాలు లేకపోవడంతో ఇంకా చాలా కాలం వేచి ఉండాల్సి …

పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా మార్చిన  “బద్రి” సినిమా వచ్చి ఇరవై ఏండ్లవుతోంది. ఇరవైఏండ్లైనా ఆ సినిమాకి అందులో పవన్ యాక్షన్ కి క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రంతోనే పూరీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రేణు దేశాయ్ హీరోయిన్ …

కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రజలందరిలో భయం పెరిగిపోతుంది. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించినప్పటికి ఫలితం లేకపోవడంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కంటికి కనపడని అతి చిన్న వైరస్ కొన్ని చోట్ల మనుషుల్లో …