ఇవాంకా ట్రంప్‌.. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె. అంతేకాదు, అమెరికా అధ్య‌క్షుడైన త‌న తండ్రికి స‌ల‌హాదారుగా కూడా ప‌నిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్‌లో జ‌గిన గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రిన్యూర్‌షిప్ స‌మ్మిట్ (జీఈఎస్‌) 2017లో ఈమె పాల్గొంది. త‌రువాత ప‌లు విందు కార్య‌క్ర‌మాల్లోనూ ఆమె …

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచమైన హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుంది. “భరత్ అనే నేను” తో పాపులర్ అయిన బాలీవుడ్ స్మార్ట్  బ్యూటీ తరువాత …

పెళ్లంటే పందిళ్లు,సందళ్లు,తప్పట్లు,తాళాల,తళంబ్రాలు మూడే ముళ్లు,ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు అంటూ ఒక ఫేమస్ పాట ఉంది గుర్తుందా? ఇవన్నీ జరగాలంటే ముందు పెళ్లి కార్డు కావాలి కదండీ.ఇంతకీ మీరు పెళ్లి కార్డులో ఏం రాయిస్తారు? శ్రీరస్తు,శుభమస్తూ,ఆవిగ్నమస్తూ అంటూ మొదలుపెట్టి పెళ్లికొడుకు,పెళ్లి …

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం రాశారన్నదానిపై …

ట్రాఫిక్ సిగ్నల్ పడినా, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా వెంటనే బైక్ పై వెళ్లేవారికి ఫుట్ పాత్ గుర్తుకు వస్తుంది. ఎలాగైనా సులువుగా ముందుకు వెళ్లిపోవాలని దానిపై నుంచి రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. పాదచారుల కోసం కట్టిన ఆ ఫుట్ పాత్ …

కొవిడ్‌-19(కరోనా వైరస్‌) ప్రభావం ఇంకా తగ్గినట్లు కన్పించట్లేదు. ఈ వైరస్‌ కారణంగా చైనాలో మరో 150 మంది బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 2592కు పెరిగింది. . చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇతర దేశాలకు పాకింది. ఆయా దేశాల్లో కూడా మరణాలు …

వాట్సప్ ద్వారా మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే తప్పని సరిగా వాళ్ల మొబైల్ నంబర్‌ను మన ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ప్రస్తుతం  ఆ అవసరం కూడా లేకుండానే మెసేజ్ చేసే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.అత్యవసరంగా కొత్త నంబర్‌కు వాట్సాప్ …

వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. భార్యకు విషం ఇంజెక్షన్‌ ఇచ్చి హత్య చేసిన డాక్టర్‌ ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సంబంధం పెట్టుకున్న యువతి కూడా ప్రాణాలు తీసుకుంది. ఇద్దరు చిన్నారులు అనాధలవ్వగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.వివరాలలోకి వెళ్తే.. చిక్కమగళూరు …

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనలతో.. ఢిల్లీ మరోసారి వేడెక్కింది. నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీలోని జఫ్రబాద్, గోకుల్ పురిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. పరిస్థితి హింసాత్మకంగా మారింది  ఓ దుండగుడు పోలీసులు లక్ష్యంగా కాల్పులు జరిపాడు. అల్లరిమూకలు …

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం రాశారన్నదానిపై …