రెండు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడి రాకకోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది.ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం అహ్మదాబాద్‌లో ల్యాండ్ కానున్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకలతో కలిసి భారత్ లో పర్యటించనున్నారన్న సంగతి తెలిసిందే..అంతర్జాతీయ …

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన గురించి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన వాళ్ళను ఆకట్టుకోడానికి ట్రంప్ ఓ పని చేసారు. ఓ ఇండియన్ అభిమాని రూపొందించిన బాహుబలి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇండియా ఫ్రెండ్స్‌ని కలిసేందుకు …

నూజివీడు ట్రిపుల్ ఐటీ లేడీస్ హాస్టల్ లో యువకుడి సంచారం కలకలం రేపుతోంది. హస్యంగా హాస్టల్ లోకి ప్రవేశించిన సదరు యవకుడు ఒకరోజంతా హాస్టల్ లోనే ఉన్నాడు. ఈ విషయం సెక్యూరిటీలు కూడా పసిగట్టలేకపోయారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ఈ విషయం సంచలనం …

మయన్మార్ లోని మాండలేలోని పురాతన నగరమైన బాగన్ ప్రాంతంలో పవిత్రమైన బౌద్ధ ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో ఓ జంట చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. 23ఏళ్ల వయస్సు ఉన్న జంట రొమాన్స్ చేస్తూ ఆ వీడియోను …

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ …

ఒంటి రంగును, రూపును చూసి మనుషులను కొందరు ఎగతాళి చేస్తుంటారు. సాటివారి మనసును నొప్పిస్తూ అనందాన్ని పొందుతుంటారు. ఇటువంటి ఘటనే ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో చోటుచేసుకుంది.మరుగుజ్జుతనమే ఓ చిన్నారి వేదనకు కారణమైంది. తట్టుకోలేని ఆ వేదన ఆత్మహత్య చేసుకోవాలనేంతగా ఆలోచనకు దారితీసింది. ఓ …

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన సభలో కలకలం రేగింది. ఓ యువతి అకస్మాత్తుగా మైక్ తీసుకుని పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలో గురువారం ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ …

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచమైన హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుంది. “భరత్ అనే నేను” తో పాపులర్ అయిన బాలీవుడ్ స్మార్ట్  బ్యూటీ తరువాత …

కామెడీ పండించాలి అంటే ఒక వ్యక్తిలోని లోపాన్ని ఎత్తిచూపాలి అనే అభిప్రాయంతో ముందుకి నడుస్తున్నాయి ప్రస్తుతం కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్. కానీ సింపుల్ గా కామెడీ పండించచ్చు..అందరిని నవ్వించచ్చు అని ప్రూవ్ చేసిన సీరియల్ “అమృతం”. అమృత విలాస్ లో ఎన్ని …

చిత్రం: భీష్మ నటీనటులు: నితిన్, రష్మిక మందాన తదితరులు నిర్మాత: నాగవంశీ దర్శకత్వం: వెంకీ కుడుముల మ్యూజిక్: మహతి స్వర సాగర్ విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020 నిడివి: 2గంటల 20నిమిషాలు ఫస్ట్ హాఫ్: ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, …