ప్రముఖ కమెడియన్ సునీల్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సునీల్‌ను మాదాపూర్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. తాజాగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అల వైకుంఠపురం చిత్రంలో …

సంక్రాంతి విన్నర్ అలా వైకుంఠపురం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న స్టైలిష్ స్టార్ కుటుంభంలో పెను విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తల్లి నిర్మల దేవి తరుపున బంధువు ఒకరు హార్ట్ అటాక్ తో విజయవాడలో మృతి చెందారు. అల్లు అర్జున్ …

సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో …ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ “అల వైకుంఠపురములో సినిమా గురించి ఇప్పటికే చాలా చెప్పాము. కానీ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా …

ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు అంటే మంచి పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఒక …

సౌత్ సినిమా హీరో అభిమానుల మధ్య ఎప్పుడు ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. తమిళ్ లో అయితే మరీ ఉంటాయి. ఇప్పుడు ఇది తెలుగుకి కూడా పాకింది. స్టార్ హీరోలు అజిత్, విజయ్ ల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగేది. …

సౌత్ సినిమా హీరో అభిమానుల మధ్య ఎప్పుడు ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. తమిళ్ లో అయితే మరీ ఉంటాయి. ఇప్పుడు ఇది తెలుగుకి కూడా పాకింది. స్టార్ హీరోలు అజిత్, విజయ్ ల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగేది. …

కొన్ని సినిమాల్లో హీరో హీరోయిన్లు కాంబినేషన్లు ఎలా ఉంటాయంటే వాళ్లు ఎన్ని సినిమాలు కలిసి చేసినా చూడడానికి చాలా బాగుంటుంది అన్నట్లు ఉంటుంది. వాళ్ళని హిట్ కాంబినేషన్ అంటారు. మన తెలుగు సినిమాల్లో కూడా అలా హిట్ అయ్యి తర్వాత రిపీట్ …

ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో ఓ పోలీస్‌ రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ కిందకు దిగి పాల ప్యాకెట్ల ట్రే వద్దకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి తనకు కావాలసిన బ్రాండ్ కోసం వెదికాడు. అక్కడ ఉనన మూడు ట్రేలలో రెండు ప్యాకెట్లను …

సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో”…అల్లు అర్జున్ నటన, థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో ఎత్తు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాల్మీకి పాత్రలో నటించి …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదంతో ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు 2020కి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణించనున్నారు. …