తల్లితండ్రుల తర్వాత పిల్లలకు మంచిని నేర్పిస్తూ, విద్యాబుద్ధులు భోధించేది గురువు. అయితే కొందరు టీచర్లు కేవలం విద్యార్ధులకు పాఠాలను చెప్పడమే కాకుండా, వారి అభివృద్ధి పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్దను చూపుతుంటారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు టీచర్లు క్రమశిక్షణ నేర్పించాల్సి …

చిన్న సినిమాగా విడుదలై తెలుగులో పెద్ద సంచలనం సృష్టించిన మూవీ బేబీ. యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయాం నమోదు చేసుకుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వీరాజ్ అశ్విన్ ,వైష్ణవి చైతన్యాలు నటీనటులుగా …

యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్టును నమోదు చేశారు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా …

తెలుగుతరపై ఎందరో మంది హీరోయిన్లు మెరుస్తూ ఉంటారు. చాలామంది అసలు పేరు కంటే కొసరి పేరు పెట్టుకుని ఫేమస్ అవుతూ ఉంటారు. అసలు పేరు ఇంకా ఏదో ఉన్నా స్వీట్ గా షార్ట్ గా జనానికి గుర్తుండిపోయే పేరు పెట్టుకుని క్రేజ్ …

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాక్సాఫీసు పై దండయాత్ర చేయడానికి, రికార్డులు తిరగరాయడానికి వచ్చేశాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాహుబలి-2 తరువాత ఆ రేంజ్ లో విజయం రాకపోవడంతో డీలా పడిన అభిమానుల కరువు తీర్చేలా సలార్ మూవీ ఉన్నట్టుగా టాక్. …

రాబోయే సంక్రాంతికి తెలుగులో భారీ పోటీ నెలకొంది. పెద్దపెద్ద సినిమాలోని సంక్రాంతికి పోటాపోటీగా వస్తున్నాయి. అయితే ఈ పెద్ద సినిమాలు నడుమ చిన్న సినిమాకు హనుమాన్ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ముందు నుండి కూడా హనుమాన్ సినిమా మీద …

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినిమా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటినుండో ప్రభాస్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న …

2023 సంవత్సరం దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో ఏదో ఒక సినిమా అయినా రిలీజ్ చేశారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ …

ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జరుగుతున్న వన్డే సిరీస్ కి తాత్కాలిక కెప్టెన్ గా కొనసాగుతున్న వికెట్ కీపర్ కం బ్యాటర్ కె.ఎల్ రాహుల్ 14 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో వన్డేల్లో 1000 పరుగులు సాధించిన …

ప్రస్తుతం శీతాకాలం ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ఏజెన్సీ ఏరియాలలో మైనస్ డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఈ తీవ్రమైన చలికి ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. ఆదిలాబాద్, …