డైరెక్టర్ అన్న తర్వాత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అదే అభిప్రాయాన్ని వాళ్లు తెర మీద చూపిస్తారు. ఎంత సినిమాలని, వారి వ్యక్తిగత అభిప్రాయాలని పక్కన పెట్టినా కూడా, ఎక్కడో ఒకచోట ఆ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారు అనేది సినిమాలో కనిపిస్తుంది. …

ఒక సమయంలో వరుసగా సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవల కొంత కాలం నుండి పూజా హెగ్డే తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు. గుంటూరు కారం సినిమాలో కూడా మొదట పూజా హెగ్డే నటించాల్సి ఉంది. కానీ …

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. సినిమా మీద ఇప్పటికే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సరే ప్రభాస్ సినిమా కోసం జనాలు ఎదురు చూస్తూనే ఉంటారు. దీన్నిబట్టి ప్రభాస్ క్రేజ్ ఎలా ఉంది అనేది …

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొత్త టీమ్‌పై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఆఫీసర్ల ఎంపిక పై దృష్టి సారించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కీలక పోస్టుల్లో ఉన్న ఆఫీసర్ల స్థానచలనం ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఐఏఎస్‌ మరియు  ఐపీఎస్‌ల …

మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ముందు బైక్ లేదా స్కూటర్ తీస్తాం.. రెగ్యులర్ ఆఫీస్ లు, స్కూల్స్, కాలేజెస్ కి వెళ్లే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించినా చాలా మంది బైక్స్ నే వాడతారు. అయితే, బైక్స్ వాడిన, …

సాధారణంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆహారాలవాట్లు మారుతాయి. కొంత మంది ఆహార విషయంలో చిన్నప్పటి నుండి జాగ్రత్త తీసుకుంటారు. మరి కొంత మంది మాత్రం యుక్త వయసుకు వచ్చాక ఆరోగ్యపరంగా ఎవరికి తగ్గట్టు వారు ఆహార నియమాలు పెట్టుకొని పాటిస్తూ …

హిందీలో రిలీజ్ అయినా కూడా, తెలుగు వాళ్ళని సైతం చర్చించుకునేలా చేసిన సినిమా యానిమల్. సందీప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అసలు సందీప్ రెడ్డి కారణంగానే తెలుగులో కూడా ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. రణబీర్ కపూర్ …

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. వాసు వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కాలేజీ గొడవలు నేపథ్యంలో ఉంటుంది. 2009లో అప్పటికి ఉన్న పరిస్థితులు నేపథ్యంలో …

సీనియర్ డైరెక్టర్ వంశీ డైరెక్షన్ లో రవితేజ హీరోగా, కళ్యాణి హీరోయిన్ గా వచ్చిన చిత్రం ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చక్రి సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ కూడా …

గత ఏడాది రావలసిన ఎన్నో సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. అలా రిలీజ్ పోస్ట్పోన్ అయ్యి ఈ ఏడాది మన ముందుకు వచ్చిన సినిమా జాతిరత్నాలు. సినిమాలో ఉన్న లీడ్ యాక్టర్స్, అలాగే సినిమా నిర్మించేది వైజయంతి మూవీస్ సంస్థ …