భారత్ క్రికెట్ లో ఎంఎస్ ధోని పాత్ర ఎంతో కీలకమైనది. కెప్టెన్ గా, బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా తనదైన ముద్ర వేశాడు ధోని. అయితే ధోని మ్యాచ్ లు ఫినిషింగ్ కి పెట్టింది పేరు. కీలకమైన మ్యాచ్ లలో …

హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ హీరో కాంబినేషన్స్ లో ఒక కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. జులాయి సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, ఆ తర్వాత అలవైకుంఠపురంలో సినిమాతో హ్యాట్రిక్ …

సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటిగా గుర్తొచ్చే నటుడు నాని. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల దసరా సినిమాతో హిట్ కొట్టిన నాని ఇప్పుడు హాయ్ నాన్న …

చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా షూటింగ్ ఇవాళ మొదలు పెట్టారు. బింబిసార సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మారేడుమిల్లి అడవుల్లో సినిమా షూటింగ్ మొదలు అయినట్టు సమాచారం. ఈ సినిమా సోషల్ ఫాంటసీ …

బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సంపదించుకున్నాడు విజే సన్ని. ఆ క్రేజ్ తోనే పలు సినిమాలో హీరోగా కూడా నటించాడు. అయితే సన్నీ నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా కూడా నిరాశ చెందకుండా ఇప్పుడు …

భారతీయుల ఆహార పదార్థాలలో గోధుమ పిండికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువమంది గోధుమపిండితో చేసే చపాతీలు, పుల్కాలు, రోటీలు, పూరీలు ఇష్టంగా తింటూ ఉంటారు. పైగా ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నార్త్ ఇండియన్స్ లో ఎక్కువ మంది అన్నానికి …

ప్రముఖ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా కోటబొమ్మాళి పి.ఎస్. ఈ సినిమా పాట ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యింది. …

2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఘోర ఓటమి చెందిన తర్వాత ఇండియా అభిమానులు ఎవరు కూడా మళ్లీ క్రికెట్ చూడమంటూ కామెంట్లు చేశారు. ఎన్నో అంచనాల నడుమ వరల్డ్ కప్ లోకి ఎంటర్ …

ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ ఎంట్రీ ఇచ్చి, తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న హీరో పంజా వైష్ణవ్ తేజ్. మరొక పక్క పెద్ద హీరోలు, యంగ్ హీరోలు అందరితో సినిమాలో చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల. వీళ్లిద్దరి కాంబినేషన్ లో …

India vs Australia1st T20: విశాఖపట్నంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి T20 ఇంటర్నేషనల్‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కీలకమైన నాక్‌లు ఆడారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 …