మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ లో భాగంగా మొదటగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడ …

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ఈ సినిమా డిసెంబర్ 22 తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కేజిఎఫ్ సీరియస్ డైరెక్ట్ చేసిన ప్రశాంతని నీ సినిమాకి దర్శకుడు ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ …

తమిళ్ లో చిన్న సినిమాగా విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించిన మూవీ లవ్ టుడే. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారి తానే దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవాన నటించింది. తెలుగులో …

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటు సంక్రాంతి టార్గెట్ గా రెడీ అవుతుంది. అతడు ఖలేజా సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో …

శోభా శెట్టి బుల్లితెర పైన కార్తీకదీపం సీరియల్ తో చాలా ఫేమస్ అయింది. ఆ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో నటించి తెలుగు రాష్ట్రాల్లో అందరి మనన్నలు పొందింది. అయితే తాజాగా శోభా శెట్టి బిగ్ బాస్ లోకి ఎంటర్ …

నాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన చిత్రం హాయ్ నాన్న. తాజగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ స్పందన సంపాదించుకుంది. అయితే ఉండగా ఉండగా మౌత్ టాకుతో ఈ మూవీ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ …

సినిమా మరియు రాజకీయాలు ఒకదానితో మరొకటి కలిసిపోయాయి. ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు సినిమాలలో ఓ స్థాయికి వచ్చిన తరువాత రాజకీయాలలోకి అడుగుపెట్టారు. వారిలో కొందరు విజయం సాధించి, గొప్ప పదవులలో రాణించారు. సినీ తారలు రాజకీయాలలో విజయం సాధించడంలో వారి కున్న …

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు క్రికెట్ లో కొత్త నిబంధనలు తీసుకొస్తు పరిమిత ఓవర్ల క్రికెట్ కి ఉన్న ఆదరణను కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త రూల్ ను టి20 లో ప్రవేశపెట్టనుంది.డిసెంబర్‌ 12 నుంచి పొట్టి ఫార్మాట్‌లో …

ఒకరికి ఒకరు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీరామ్. ఇప్పుడు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన మరొక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరు పిండం. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందింది. సాధారణంగా ఏ …

బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నూతన ముఖ్యమంత్రిగా ఓబీసీ వర్గం నాయకుడు మోహన్ యాదవ్ పేరుని బీజేపీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు అయిన వి.డి. శర్మ ప్రకటించారు. మోహన్ యాదవ్ …