ప్రస్తుతం ఇండియాలో వన్డే ప్రపంచ కప్ హడావిడి కొనసాగుతుంది. మరో పది రోజుల్లో ఈ టోర్నీ ముగియనుంది.వన్డే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే నాలుగు రోజుల గ్యాప్ లో ఇండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కి సిద్ధమైంది. ఇందులో భాగంగా స్వదేశంలో …

భారత్ క్రికెట్ అభిమానులకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై ఉన్న అభిమానం తెలియనిది కాదు. అతని ఆటలోని ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది. నాయకుడిగా జట్టును నడిపించే తీరు ఇప్పటికి అందరికీ గుర్తుండే ఉంటుంది. ధోనిని మించిన కెప్టెన్ ఇండియాకి రాడు …

భారతీయ సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మొదటి స్థానంలో ఉండే నటుడు కమల్ హాసన్. కమల్ హాసన్ స్వతహాగా తమిళ్ వారు అయినా కూడా, మిగిలిన భాషల్లో కమల్ హాసన్ సినిమాలకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఏ భాషలో అయినా …

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శక రచయితగా అందరికీ పరిచయమే. అందరూ త్రివిక్రమ్ మీద గౌరవంతో ఆయనను గురూజీ అని పిలుచుకుంటూ ఉంటారు. నిజంగా ఆయన ఏ ఒక్కరికో గురువు కాదు ఆయన మాటలు విని పాటించే ప్రతి ఒక్కరికి ఆయన గురువే…త్రివిక్రమ్ కలానికి …

సోషల్ మీడియాలో ప్రముఖ సినిమాల్లో సీన్స్ రీల్స్ చేసి ట్రెండింగ్ చేయడం బాగా ఫేమస్ అయింది. ప్రతి సినిమాల్లోనూ ఏదో ఒక ఫేమస్ డైలాగో లేక ఫేమస్ సాంగ్ తీసుకుని రీల్స్ చేస్తూ ఉంటారు. చాలామంది సినిమాలో కంటే బాగా చేశారని …

భారతదేశం అంటే ప్రాచీన దేశం. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశ కట్టుబాట్లు అన్ని కూడా విభిన్నంగా ఉంటాయి. దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, విభిన్న మతాలు, అందరూ కలిసిమెలిసి ఉండే విధానం …

మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. స్టార్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచన అందించగా విజయభాస్కర్ డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ అబౌట్ …

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ పైన జైలు నుండి బయటకు వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ …

టైం కి క్రీజ్ లోకి రాకపోవడం వల్ల కూడా అవుట్ అవుతారని తెలుసా.? టైం అవుట్ రూల్ గురించి అందరికి తెలిసే ఉంటది. కానీ ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో అలా ఎవరు అవుట్ అవ్వలేదు అనుకుంట. శ్రీలంక బాట్స్మన్ ఏంజెలో మాథ్యూస్ …

కొందరు వయస్సుతో సంబంధం లేకుండా వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. ఆరు పదుల వయస్సులో ఉన్న కూడా వారిలోని కామాంధులు నిద్రలేస్తూ ఉంటారు. అలా వారు చేసే పనులు సమాజం తలదించుకునే విధంగా ఉంటాయి. తాజాగా అక్టోబర్ 29న బెంగళూరులో లూలూ …